భగత్ సింగ్ ఒక మండే అగ్ని గోళం. జ్వలించే నిప్పుకణిక. విప్లవ పతాక.ఆయన పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అతి చిన్న వయసులోనే అంటే 23 ఏళ్ల వయసులోనే… స్వాతంత్ర్యం కోసం పోరాడి… ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. డల్లాస్ వేదికగా జరిగిన జనసేన ప్రవాసగర్జనలో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ …
Read More »Blog Layout
అరూరి రమేష్ కు అరుదైన ఘనత..
ఆయన ఒక సాధారణ వ్యక్తి.. అయితేనేమి ప్రజాసేవ చేయాలని.. ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిందే తడవు సొంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న గురజాడ మాటలను నిజం చేస్తూ రాజకీయాల్లో వినూత్న పంథాను అవలంభిస్తూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్కు చూపించారు. తనను నమ్ముకున్నవారు కష్టాల్లో ఉన్నారంటే అరసెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అవసరమైతే తాను వచ్చి మరి ఆ కష్టాన్ని తీర్చి …
Read More »ఏళ్ల తరబడిన సందిగ్ధానికి తెరతీసిన పాదయాత్ర.. ఇప్పటివరకూ పరోక్షంగా.. ఇకపై ప్రత్యక్షంగా
ప్రజాసంకల్పయాత్ర ద్వారా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు సినీ రంగానికి చెందిన ప్రముఖులు వైసీపీకి మద్దతిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ హీరోలు సూర్య, విశాల్, కార్తీక్, టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, సుమంత్, నిఖిల్, మంచు మోహన్ బాబు, నటులు పోసాని కృష్ణ మురళీ, పృథ్వీరాజ్, కృష్ణుడు ఇలాంటి ఎందరో జగన్ కు మద్దతిచ్చారు. మరణానికి ముందు …
Read More »ఏపీలో తుపాను అల్లకల్లోలం చేస్తుంటే..చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో తెలుసా?
పెథాయ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విశాఖలో కూడా ఇవాళ ఉదయం నుంచి కుండపోత కురుస్తోంది.పెథాయ్ ధాటికి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో తెలుసా? రాజస్థాన్లో! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అతలాకుతలం అవుతున్న సమయంలో బాబు ఇటీవల కలిసి బంధం అయిన కాంగ్రెస్ పార్టీ …
Read More »“టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతల స్వీకరణ”
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కేటీఆర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ కు హోంమంత్రి మహముద్ అలీ, పలువురు మాజీ మంత్రులు, శాసనసభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, …
Read More »కాట్రేనికోన వద్ద 12:15 గంటలకు తీరాన్ని తాకిన పెథాయ్
కోస్తాంధ్ర తీరాన్ని తీవ్రంగా వణికిస్తోన్న పెథాయ్ తుపాను తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది మ.12:15 కు తీరం తాకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో తీరంలో పెనుగాలులు వీస్తున్నాయి.తుఫాను కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ …
Read More »వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుండి మంత్రి అచ్చెన్నాయుడు చిత్తు..చిత్తుగా ఓటమీ
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించలని ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత 326 రోజులుగా ప్రజల్లోనే పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో పెద్ద తలకాయలను టార్గెట్ చెయ్యబోతున్నారా? టీడీపీలో ఉన్న పలువురు సీనియర్లను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి వారు అసెంబ్లీలో లేకుండా చెయ్యాలని జగన్ ఎత్తుగడ వేస్తున్నారా ? అంటే వైసీపీలో తాజా రాజకీయ పరిణామాలు.. జగన్ తాజా వ్యూహాత్మక ఎత్తుగడలు అవుననే …
Read More »టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ఎస్ దాకా..తెలంగాణ రాజకీయ అస్థిత్వం..!!
“ఇప్పటివరకూ తత్త్వవేత్తలు చేసింది ప్రపంచాన్ని వివరించడం, ఇప్పుడు చేయవలసింది దానిని మార్చటం..” అంటాడు కారల్ మార్క్స్. ‘‘నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట కార్యాచరణ ’’ అనేదే మార్పుకు మూల సూత్రం అంటారాయన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కూడా కారల్ మార్క్స్ చెప్పిన పద్దతిలోనే సాగింది. తెలంగాణ ను కోరుకున్న విప్లవకారులు, ప్రొఫెసర్ జయశంకర్ వంటి తాత్వికులు తెలంగాణ కష్టాలకు కారణాలను వివరించిన్రు..కానీ మార్చే కార్యాచరణకు పూనుకోలేక పోయిన్రు,. సరిగ్గా …
Read More »కృష్ణా జిల్లా బ్రేకింగ్ న్యూస్..వైసీపీలో చేరిన..ఎన్.మారేష్
ఏపీలో రాజకీయ వలసలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి వలసలు కొనసాగగా, ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ప్రజాదరణ లేని నాయకులంతా టీడీపీలో చేరుతుండగా, ప్రజాభిమానం ఉన్న నాయకులతో పాటు కార్యకర్తలంతా వైసీపీలో చేరుతున్నారు.ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఊపందుకోవడంతో టీడీపీ నేతలు అయోమయంలో పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ …
Read More »పెథాయ్ కల్లోలం..భయంతో ప్రజలు
తీవ్ర తుపానుగా మారిన ‘పెథాయ్’ ప్రస్తుతం కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 19 కి.మీ వేగంతో తూర్పుగోదావరి జిల్లావైపు వేగంగా కదులుతోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాన్ …
Read More »