Blog Layout

చీలిక దిశ‌గా కూట‌మి..వాకౌట్ చేసిన కోదండ‌రాం

టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఏర్పాటు చేసిన తెలంగాణ మహాకూటమి ఆదిలోనే అబాసుపాలు అవుతోంది. తాము రంగంలోకి దిగితే…సీన్ మారుతుందని ప్రకటించుకుంటున్న కూట‌మికి…ఆదిలోనే సీన్ సితార అవుతోంది. ఓ వైపు సీట్లు మ‌రోవైపు నియోజ‌క‌వ‌ర్గాల కేటాయింపు విష‌యంలో వివాదం కొన‌సాగుతుండ‌గా, మ‌రోవైపు మిత్రపక్షాలు త‌మ బ్లాక్‌మెయిల్‌ను కొన‌సాగిస్తున్నాయి. తాజాగా ఏకంగా టీజెఎస్ వాకౌట్ చేసింది.   తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియపై ఢిల్లీ వేదికగా అధిష్టానం ముమ్మర కసరత్తు …

Read More »

తండ్రికోసం పార్టీ బాధ్యతలు భుజం మీద వేసుకుని ప్రజల్లోకి.. జగన్ స్పూర్తితో జనంలోకి ప్రణయ్

రాజకీయాల్లో చాలామంది నేతల వారసులు ఆస్తులు పంచుకుంటారు.. కొందరు ఆశయాలు పంచుకుంటారు..ఆకోవకు చెందిన వ్యక్తే వై ప్రణయ్ రెడ్డి.. అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి తనయుడు ఈ ప్రణయ్ రెడ్డి.. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసిననాటినుంచి నాన్నకు అండగా నిలబడ్డాడు ప్రణయ్. అనంతపురంలో గెలిచిన ఏకక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా నిజాయితీగా పనిచేసారు. విపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసినా …

Read More »

సీఎం కేసీఆర్ నామినేషన్ కు ముహుర్తం ఖరారు..!

తెలగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్ నెల ఏడో తారిఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ నెల పన్నెండో తారిఖున నోటిఫికేషన్ విడుదల కానున్నది. అదే రోజు నుండి నామినేషన్లను కూడా స్వీకరించనున్నట్లు ఎన్నికల కమీషన్ ఇప్పటికే ప్రకటించింది . ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రకటించిన నూట ఏడు మంది అభ్యర్థులకు రేపు ఆదివారం సాయంత్రం ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా …

Read More »

ఉత్త‌మ్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన ఎంపీ క‌విత‌..

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు. త‌న‌తో పాటుగా త‌న పార్టీ అయిన కాంగ్రెస్ సైతం న‌వ్వుల పాల‌య్యేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. టీఆర్ఎస్ పార్టీ నాయ‌కురాలు, ఎంపీ క‌విత ఇచ్చిన స్ట్రాంగ్ కౌంట‌ర్‌తో ఆయ‌న డిఫెన్స్‌లో ప‌డిపోయారు.ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే…పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి స‌హా ప‌లువురు నేత‌లు దుబాయ్ వెళ్లి గ‌ల్ఫ్ కార్మికుల‌ను ప‌రామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వారు తెలంగాణ ప్ర‌భుత్వ తీరును …

Read More »

వైసీపీలోకి భారీగా వలసలు..మాజీ మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు

ఎన్నికలు సమీపిస్తున్న కొలది నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం మొదలైంది. పాదయాత్ర నుండి ఇప్పటి వరకు అధికార పార్టీ నుండి..ఇతర పార్టీలో నుండి ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలోకి వలసలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారీగా వైసీపీలోకి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తాజాగా మాజీ …

Read More »

కర్నూల్ జిల్లాలో ఉపముఖ్యమంత్రి కేఈ అనుచరుడు దారుణ హత్య..!

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు మళ్లీ రగిలాయి. పత్తికొండ నియోజకవర్గంలోని దేవనకొండ మండలం కె.వెంకటాపురంలో టీడీపీ నేత, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అనుచరుడు సోమేశ్‌గౌడ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని దుండగులు ఆయన వెంటాడి హత్య చేశారు. ఈ దారుణ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సోమేశ్ శుక్రవారం రాత్రి తన మద్యం షాపును మూసేసి, …

Read More »

జగన్ పై కత్తి దాడి గురించి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మీద విశాఖ పట్టణం ఎయిర్ పొర్టులో కత్తి దాడి జరిగిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా వైసీపీ నేతలే కావాలని డ్రామాలు ఆడుతూ వైసీపీ అధినేతపై దాడి చేయించుకున్నారని టీడీపీ నేతల దగ్గర నుండి మంత్రులు,ముఖ్యమంత్రి వరకు అందరూ జగన్ పై జరిగిన దాడి గురుంచి హేళన చేస్తూ వ్యాఖ్యలు చేసిన …

Read More »

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మృతి..

అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున తూర్పు గోదావరి జిల్లాలోని పామర్రు నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గాదం కమలాదేవి(86) కాకినాడలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కమలాదేవి గతంలో జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలిగా, టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా, క్వాయర్‌ బోర్డు సభ్యురాలిగా సేవలు అందించారు. పీఏసీ చైర్మన్‌గా కూడా ఆమె పనిచేశారు.

Read More »

ఇండియా టుడే సర్వే.. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం..!

తెలంగాణలో టీఆర్ఎస్ దే గెలుపు అని మరో సర్వే తెలిపింది. తెలంగాణలో డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో కే సీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు …

Read More »

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్.ఏముంది అందులో..!

స‌హాయం అవ‌సరం ఉంటే…ప్రాంతం ఏదైనా…అవ‌స‌రం ఎలాంటి దైనా, అర్ధ‌రాత్రి అయినా, అప‌రాత్రి అయినా… ట‌క్కున గుర్తుకువ‌చ్చేది ఎవ‌రంటే..టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ అనేది నెటిజ‌న్లు, రాజ‌కీయ‌వ‌ర్గాలు, సామాన్యుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం…ఎదురుచూడ‌టం వంటి సాగ‌దీత ప్ర‌క్రియ‌లు లేకుండా..సింపుల్‌గా ఒక ట్విస్ట్‌లో విష‌యం చెప్తే చాలు…కేటీఆర్ స్పందిస్తారు. స‌హాయం చేస్తారు. అలా ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భుత్వ ప‌రంగా స్పందించిన చేసిన స‌హాయాల సంఖ్య వేల‌ల్లో ఉంటుంది. అయితే, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat