Blog Layout

హరీశన్నా.. మా ఊరికి రండి…!

ముందస్తు ఎన్నికల వేళ రాష్ర్టమంతటా ఒకలాంటి పరిస్థితి ఉంటే సిద్దిపేట నియోజకవర్గంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే సీన్ రివర్స్ అయినట్లు అర్థమవుతున్నది. ఈ సమయంలో అభ్యర్థులంతా ప్రజలను ఓట్లు అభ్యర్థించేందుకు పనిగట్టుకొని ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటా తిరిగి దండాలు పెడుతున్నారు. మా గుర్తుకే ఓటెయ్యాలంటూ వేడుకుంటున్నారు. కాని సిద్దిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న హరీశ్ రావు మాత్రం తనంతట తానుగా ప్రచారాన్ని ప్రారంభించలేదు. …

Read More »

బతుకమ్మ చీరకు ఇక ‘సిరిసిల్ల’నే బ్రాండ్

బతుకమ్మ చీరల తయారీకి సిరిసిల్లనే బ్రాండ్ గా మలచాలని మంత్రి కేటీఆర్ పట్టుదలతో ఉండటం, వారి లక్ష్యం నెరవేర్చడాన్ని ఈ సారి సవాల్ గా తీసుకొని అధికార వ్యవస్థ పని చేయడం అంతటా కనిపిస్తోంది. “గతంలో సమయాభావం కారణంగా సిరిసిల్ల పరిశ్రమ కేవలం 70 కోట్ల ఆర్డర్ల బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసింది, ఈ సారి 250 కోట్ల ఆర్డరు సిరిసిల్లకే ఇవ్వాలని చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ …

Read More »

సింగిడిలా సిరిసిల్ల…బతుకమ్మ పండుగ చీరలతో ఇంద్రధనుస్సు వలే మెరిసిపోతోన్న సిరిశాలపై ప్రత్యేక కథనం. 

“రాష్ట్ర ఏర్పాటు వల్ల ఏమైందీ?” అంటే ఉరిశాలగా మారిన సిరిసిల్లకు భద్రత దొరికింది. పనికి ఎడాది పొడవునా గ్యారంటీ లభించింది. ముఖ్యంగా, పండుగా పబ్బం మరచిపోయిన ఇక్కడి పరిశ్రమ రెండోసారి బతుకమ్మ చీరల పనిలో నిమగ్నమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే తీరొక్క రంగుల బతుకమ్మ చీరలతో నేడు సిరిసిల్ల సింగిడిలా మెరిసిపోతున్నది. అవును ప్రస్తుతం సిరిసిల్ల పండుగ వాతావరణంలో ఉంది. బతుకమ్మ చీరలతో ఇంద్ర ధనుస్సును మరిపిస్తోంది. చేతి నిండా …

Read More »

చంద్రబాబుతో కాంగ్రెస్‌కు పొత్తా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫైర్‌ ‌

తెదేపాతో కాంగ్రెస్‌ పొత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యమాలతో కష్టపడి సాధించుకున్నతెలంగాణను మళ్లీ అమరావతికి తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు. బుధవారం నిజామాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో కాంగ్రెస్‌ నేతలు పొత్తు పెట్టుకుంటారా? సిగ్గులేదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడు మండలాలు, సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టు దుర్మార్గంగా తీసుకున్న చంద్రబాబుతో పొత్తా అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబుతో పొత్తు …

Read More »

నిజామాబాద్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్‌తోనే సుభిక్షంగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా మొట్టమొదటిసారి స్వతంత్రంగా జిల్లా పరిషత్‌ను గెలిపించింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వదలకుండా రెండు ఎంపీలు, 9 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిపించిన జిల్లా నిజామాబాద్ జిల్లా. ఉద్యమంలో ఎల్లప్పుడూ అగ్రభాగాన ఉన్న జిల్లా. 2014లో టీఆర్‌ఎస్ చేతుల్లో రాష్ట్రం …

Read More »

రేవంత్‌ను వాళ్లు విచారిస్తే..బాబు వీళ్ళతో స్కెచ్ వేస్తున్నారు

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులో కొత్త క‌ల‌వ‌రం మొద‌లైంది. త‌న న‌మ్మిన‌బంటు అయిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు విచారిస్తున్న నేప‌థ్యంలో బాబులో ఆందోళ‌న మొద‌లై ప‌లు నిర్ణయాలుతీసుకున్నట్లు చెప్తున్నారు. ఓటుకునోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుండగా… మరోవైపు అమరావతిలో మంత్రులతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటు అంశంపై ఆందోళ‌న …

Read More »

తెలంగాణ‌లోని నిరుద్యోగుల‌కు తీపిక‌బురు…మునుపెన్నడు లేని విధంగా హైద‌రాబాద్‌లో భారీ ఉద్యోగ‌మేళా..

ఈ నెలలో వరుసగా మూడు రోజుల పాటు మహా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఏకంగా 11 దేశాల నుంచి కంపెనీలు హాజ‌రుకానున్నాయి. 365 మల్టీనేషన్ కంపెనీలు పాల్గొననుండగా… 35 వేల ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 11 దేశాల నుంచి వివిధ కంపెనీలు హాజరుకానున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్, సివిల్, ఏరోనాటిక్స్, మేకానికల్, హెల్త్ కేర్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రిటైల్…. ఇలా అన్ని రకాల విద్యార్హతలు ఉన్నవారు హాజరుకావ‌చ్చు. హైదరాబాద్‌లోని నాంపల్లి …

Read More »

మద్యం మత్తులో నలుగురు అమ్మాయిలు అర్ధరాత్రి ..అసభ్యకరమైన

మద్యం మత్తులో నలుగురు అమ్మాయిలు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు . పీకల దాకా మద్యం సేవించిన అమ్మాయిలు మహిళా పోలీసులపై దాడికిదిగారు. దీంతో ఆ అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. ఈ వివరాలను చూస్తే, ముంబై, భయాండర్‌లోని క్రీడా మైదానంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నలుగురు అమ్మాయిలు మద్యం మత్తులో తూలుతున్నారు. ఆ సమయంలో అటుగా …

Read More »

ఏపీలో వైఎస్ జగన్ గెలుపు ఖాయం..ప్రముఖ సినీ నటుడు సంచలన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలంటే వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలందరూ వైసీపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సినీనటుడు పృధ్వీరాజ్‌ అన్నారు. వైసీపీ బలోపేతానికి పార్టీ అధిష్టానం ప్రకటించిన రావాలి జగన్‌, కావాలి జగన్‌ కార్యక్రమాన్ని కేదారేశ్వరపేట, ఖుద్దూస్‌ నగర్‌లో మంగళవారం నిర్వహించారు. కార్పొరేటర్‌ బుల్లా విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో పృద్విరాజ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని పలు …

Read More »

ఆ జిల్లాలో మొదటి అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత 2019 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తరపున తొలి అభ్యర్థిని ప్రకటించారు.విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగసభలో ప్రకటించారు.దీంతో కోలగట్ల వర్గీయుల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.విజయనగరం అసెంబ్లీ స్థానం నుండి 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించిన కోలగట్ల వీరభద్రస్వామి ఆ తర్వాత పరిణామాల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat