విశాఖపట్టణం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్య నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ పరిస్థితి నెలకొంది. ఇదే ఘటనలో మాజీ ఎమ్మెల్యే శివేరి సోమని కూడా మావోయిస్టులు మట్టుబెట్టడంతో రెండు రాష్ట్రాల్లో పోలీసులు ఒక్కసారిగా అప్రమప్తమయ్యారు. ఆదివారం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తన మైనింగ్ క్వారీ వద్దకు వెళుతుండగా డుంబ్రీగూడా మండలం లిప్పిట్టిపుట్ట వద్ద మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన …
Read More »Blog Layout
అరకులో మావోయిస్టుల ఘాతుకం…..విశాఖ ఏజెన్సీలో హై అలర్ట్
అరకు లోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు.ఈ దాడిలో ఎమ్మెల్యే చాతిలో నుంచి బుల్లెట్టు దూసుకెళ్లడంతో ఘటనాస్థలిలోనే ఆయన కుప్పకూలారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది.సర్వేశ్వర రావుకు రక్షణగా ఇద్దరు …
Read More »వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మాజీ డీఐజీ..
మాజీ డీఐజీ ఏసురత్నం ఆదివారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు (ఆదివారం) ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, మాజీ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం కలిశారు. అనంతరం మాజీ డీఐజీ ఏసురత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ..ఏసురత్నానికి కండువా కప్పి …
Read More »మావోయిస్టుల కిరాతకం….ఎమ్మెల్యే కిడారి మృతి
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం నాడు మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై మావోలు కాల్పులకు దిగారు. తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు కన్నుమూశారు.మాజీ ఎమ్మెల్యే శివేరి సోము కూడా చనిపోయారు. ఇటీవల కాలంలో ఏజెన్సీలో మావోలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో అవకాశం కోసం మావోయిస్టులు ఎదురుచూస్తున్నారు. ప్రజా ప్రతినిధులను టార్గెట్గా చేసుకుని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కిడారి సర్వేశ్వరరావుని టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. కిడారి ఇటీవలే …
Read More »వైఎస్ జగన్ 268వ రోజు ప్రజాసంకల్పయాత్ర….
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లలో విజయవంతంగా కొనసాగుతూ నేడు 268వ రోజుకు చేరింది. ఈ రోజు ఉదయం భీమిలి నియోజకవర్గంలోని గండిగండం క్రాస్ నుండి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న దారిపొడవునా పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలంతా జగన్ తో పాటు అడుగులు వేస్తున్నారు. జననేత అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు …
Read More »నేడే బొజ్జ గణపయ్య నిమజ్జనం..
మహానగరంలో అతిపెద్ద సామూహిక వేడుక వినాయక శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది.11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరేందుకు సిద్ధమయ్యాడు. గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్లో ఇవాళ ఆ వేడుకకు మరోసారి రెడీ అయ్యింది.నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేసింది. ఆదివారం నగరం నలువైపుల నుంచి వైభవంగా ప్రారంభం కానున్న గణనాథుడి శోభాయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా …
Read More »బాలాపూర్ లడ్డూ రికార్డు ధర..
వినాయక నిమజ్జనం ఓ వైపు. మరోవైపు అందరి కళ్లు వేలం వైపు. ప్రతి ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు స్థాయిలో కి చేరుతున్న విషయం తెలిసిందే. బాలాపూర్ గణేశుడి లడ్డూ భక్తులకు కొంగు బంగారమైన విషయం తెలిసిందే.బాలాపూర్ గణేషుని లడ్డూ ఈ ఏడాది రికార్డు ధర పలికింది.ముందుగా రూ. 1,116 లతో వేలం పాట ప్రారంభమైంది. ఆ తర్వాత వేలం పాట ధర పోటా పోటీగా కొనసాగింది. చివరకూ …
Read More »బ్రేకింగ్ న్యూస్ టీడీపీలో చేరిన వైసీపీ నేత..!
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీని వీడి అధికారంలో ఉన్న టీడీపీలో చేరగా.. తాజాగా … శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబూరావు ఆదివారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రాష్ట్ర మంత్రి కె. అచ్చెన్నాయుడు… బాబూరావుకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. …
Read More »కర్నూల్ జిల్లాలో ‘రావాలి జగన్-కావాలి జగన్’
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘రావాలి జగన్– కావాలి జగన్’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రమంతటా ఉత్సాహంగా సాగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల ప్రయోజనాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు సవివరంగా తెలియజేస్తున్నారు. ఈ పథకాలతో వివిధ వర్గాల ప్రజలకు కలిగే మేలును వివరిస్తున్నారు. కర్నూల్ జిల్లాలో శనివారం పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ …
Read More »వైఎస్ జగన్ యాత్ర @3000….
ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. తాజాగా ఈ యాత్ర లో భాగంగా వైస్ జగన్ 11 జిల్లాలు పూర్తి చేసుకుని 12 వ జిల్లలో అడుగుపెట్టబోతున్నారు. ఈ యాత్ర ద్వారా ఇప్పటికే 2000 మైళ్ళ మైలు రాయిని అందుకున్నాడు. మరో రెండు రోజుల్లో 3000 మైళ్ళు పుర్తిచేసుకోనున్నారని బొత్స సత్యనారాయణ మీడియాతో వెల్లడించారు. వైఎస్ …
Read More »