విషజ్వరాలపై స్పందించకపోతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వైసీపీ నేత, సాలూరు ఎమ్యెల్యే రాజన్నదొర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాలూరు మండలం కరాసు వలసలో 15 రోజుల్లో 9 మంది జ్వరాలతో చనిపోయారన్నారు. ప్రజలు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
Read More »Blog Layout
ఆఫ్యాక్టరీ తెరిపిస్తా.. జగన్ ఛాలెంజ్
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రం విశాఖజిల్లాలో కొనసాగుతోంది. ఇక్కడి 9 మండలాలు, 149 గ్రామాలకు జీవనాధారంగా ఉన్న తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి తమను ఆదుకోవాలని రైతులు, సహకార, ఉద్యోగ సంఘాల నేతలు తుమ్మపాలలో జగన్కు వినతి పత్రాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తమకీ కష్టాలు తప్పడం లేదని ఫిర్యాదు చేశారు. 42 నెలలుగా కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారని వారంతా కన్నీళ్ల …
Read More »మాజీ ఎంపీ, టీడీపీ వ్యవస్థాపకుని కొడుకు, పొలిట్ బ్యూరో సభ్యుడు చనిపోతే ఎన్టీఆర్ భవన్ కు ఎందుకు తీస్కెళ్లలేదు..
చంద్రబాబునాయుడు రాజకీయంగా నందమూరి హరికృష్ణ పట్ల వ్యవహరించిన విధానానికి ఆ కుటుంబం ముఖ్యంగా కుమారుడు ఎన్టీఆర్ లో ఉన్న కోపం ఇపుడు బయటపడిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుప్రమాదంలో హరికృష్ణ తర్వాత భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు. భౌతికకాయాన్ని కొద్దిసేపు ఇంట్లో ఉంచి తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకొస్తారని పార్టీ నేతలంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇక్కడే అసలు సమస్య మొదలైందట.. ముందుగా హరికృష్ణ భౌతికకాయాన్ని …
Read More »ఆ నలుగురి పరిస్థితి ఏమిటి?
అతివేగం, సీటు బెల్టు లేని ప్రయాణం నందమూరి వారింట విషాదాన్ని నింపడంతో పాటు మరో నలుగురు యువకులకు జీవనాధారం లేకుండా చేసింది. అన్నేపర్తి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఎగురుకుంటూ ఎదురుగా చెన్నై నుండి హైదరాబాద్ కి వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ కారులో ప్రయాణిస్తున్న ఫొటోగ్రాఫర్లు శివ, భార్గవ్, ప్రవీణ్ గాయాల …
Read More »హరికృష్ణ రాత్రింబవళ్లూ కష్టపడిన పార్టీలోనే ఆయన్ని అణగదొక్కిందెవరు.? అనేకసందర్భాల్లో అవమానించిందెవరు.?
ఎన్టీరామారావు కుమారుడు హరికృష్ణకు రాజకీయాలు, ప్రజాసేవ అంటే ఎంతో ఆసక్తి. అయితే చంద్రబాబు రాజకీయ చాణక్యతతో హరికృష్ణ రాజకీయాల్లో ఎదిగితే తనకు ఇబ్బందులొస్తాయని రాజకీయంగా హరికృష్ణను క్రియాశీలకం కాకుండా చేసారనేది బహిరంగ విమర్శే.. తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడికి కుమారుడవడంతోపాటు ఆపార్టీ రథసారధిగా పార్టీ ఆవిర్భావంలో కీలకపాత్ర వహించినా, ఆయన ఎన్టీయార్ రాజకీయ వారసుడు కాలేకపోయాడు. ఎంత కష్టపడ్డాడో అంత వెనక్కి నెట్టివేయబడ్డారు. ఎప్పుడూ రెబెలేగాని కుటుంబపరమైన ఇబ్బందులు తనవల్ల రాకూడదని …
Read More »స్వయంగా పర్యటించి చలించిపోయిన నీతా అంబానీ.. మంచి మనసుందని నిరూపించుకున్నారు
వరదలతో నష్టపోయిన కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ నుంచి 71కోట్లు సహాయం చేసారు. 21 కోట్లు చెక్ ను ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ కేరళ ముఖ్యమంత్రి విజయన్కు అందజేశారు. అలాగే వరద బాధితులకు అవసరమైన రూ.50 కోట్ల విలువైన సామాగ్రిని పంపిణీ చేశారు. ముందగా కేరళలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన నీతా అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. వర్షాలకారణంగా నదులు, వాగులు పొంగిపొర్లడంతో ఎంతో మంది ఆ వరదల్లో కొట్టుకుపోయారని …
Read More »‘ఇది పులి మేక ఆట కాదు..పులి, మేక కలిసి ఆడే ఆట’
హీరోగావిశాల్ నటిస్తున్న చిత్రం ‘పందెం కోడి 2’. 2005లో వచ్చిన ‘పందెం కోడి’కి ఇది సీక్వెల్గా రాబోతోంది. తమిళంలో ‘సందకోళి 2’గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్కుమార్ లేడీ విలన్గా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు విశాల్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం టీజర్ను విడుదల చేసింది. ‘మళ్లీ కత్తి పట్టే దమ్ముంటే వచ్చి నరకరా..నేనీ సీమలోనే ఉంటా..’ …
Read More »మీకు ఏవైనా బ్యాంకుపనులు ఉన్నాయా.. ఈరోజే పూర్తి చేసుకోండి ఎందుకంటే వరుసగా సెలవులు
మీకు ఏవైనా బ్యాంకుపనులు అర్జంటుగా ఉన్నాయా..అయితే ఈ రోజే పూర్తి చేసుకోండి ఎందుకంటే రేపటి నుంచి వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు బ్యాంకులు మూత పడే అవకాశాలు ఉన్నాయి. శనివారం పనిదినాలైనా..అది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వర్తిస్తాయి. 2వ తేదీ ఆదివారం. 3వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి. 4, 5 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ …
Read More »మళ్లీ వేసేసాడు.. చంద్రబాబు పరువు తీసేసాడు..
ఏ విషయంలో అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యక్తి జేసి దివాకర్ రెడ్డి తాజాగా చంద్రబాబునాయుడుపై మరోసారి సెటైర్ వేసారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్ తో పాటు టిడిపికి కూడా భాగముందనేసారు. దీంతో చంద్రబాబు ఖంగు తిన్నారు. మొన్నటివరకూ కాంగ్రెస్ పై, ఇప్పుడు బిజెపిపై చంద్రబాబు మోపుతున్నారని జేసి చెప్పారు.అవసరానికి తగ్గట్లు మాట్లాడుతున్న చంద్రబాబు నిజానికి రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ కు ఎంత పాపముందో …
Read More »టీడీపీ నేతలు భారీగా వైసీపీలోకి చేరికలు..!
ఏపీలో ప్రస్తుతం వలసల పర్వం కొనసాగుతుంది. ప్రతి పక్షంలో ఉన్న వైసీపీలోకి భారీగా అధికారంలో ఉన్న టీడీపీ నేతలు చేరుతున్నారు. తాజాగా భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరగా, వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముత్యాలరెడ్డి పల్లెలో యువనేత అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నూతన కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. .సాయంత్రం కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి కరుణాకరరెడ్డి ప్రాంరంభించారు. …
Read More »