Blog Layout

కేటీఆర్ స‌వాల్‌కు పారిపోయిన ఉత్తమ్..!

ప్ర‌జామోదాన్ని పొంద‌లేని కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని టీఆర్ఎస్ఎల్పీలో ఎంపీ బాల్క సుమన్ ,ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి ,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిప‌డ్డారు. ఉత్తమ్ అసంబద్ధమైన, అనవసరమైన నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎంపీ బాల్క సుమన్ మండిప‌డ్డారు. రాహుల్ గాంధీ అబద్దాల పై మేము విడమరిచి చెప్పేటప్పటికి కాంగ్రెస్ నేతలు అసహనం ప్రదర్శిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.  రాజకీయాల్లో సీనియారిటీ …

Read More »

బాలీవుడ్ కి బిగ్ షాకిచ్చిన గీతగోవిందం కలెక్షన్లు..!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ.గతంలో విడుదలైన అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ గతిని మార్చి ట్రెండ్ సెట్ చేశాడు.. తాజాగా విడుదలైన గీత గోవిందం మూవీతో ఇండస్ట్రీలో తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను దక్కించుకుంటూ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది. అందులో …

Read More »

ఇదేం ఖర్మరా బాబూ.. కోట్లు ఖర్చు పెట్టి కట్టారు.. మళ్లీ మరమ్మత్తులు చేసారు

ఏపీ రాజధాని అమరావతి సచివాలయంలో మరోసారి వర్షపు నీరు లీకైంది. సచివాలయం నాల్గవ బ్లాక్‌లోని మంత్రుల పేషీల్లో వర్షపు నీరు చేరింది. మంత్రులు గంటా శ్రీనివాస్, అమర్‌నాథ్ రెడ్డి పేషీల్లో వర్షపు నీరు చేరడంతో కొద్దిరోజుల క్రితం మరమ్మతు పనులు చేపట్టారు. వాటర్ లీక్ కావడంతో సిబ్బంది విధుల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. సమాచారం అందుకున్న సీఆర్డీఏ అధికారులు ఛాంబర్‌కు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా గంటా …

Read More »

మూడ్రోజులక్రితం కలతచెందుతూ జగన్ ట్వీట్.. నేడు ఆర్ధిక సాయం.. చంద్రబాబు ఎంతిచ్చారో తెలుసా?

గాడ్స్ ఓన్ కంట్రీగా, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులగా కేరళ జల దిగ్బంధంలో ఉంది. వరద బీభత్సానికి ఇప్పటివరకు 372 మంది చనిపోగా, వందలమందికి గాయాలయ్యాయి.. 3లక్షలమంది నిరాశ్రయులయ్యారు. గడచిన వందేళ్లలో ఈ తరహా వరదలు ముంచెత్తడంతో కేరళ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేరళ వరద బాధితులకు పలువురు సినీ తారలు – సెలబ్రిటీలు – క్రీడాకారులు …

Read More »

దేశవ్యాప్తంగా ప్రార్ధనలు.. కేరళ ప్రజలకు గుడ్ న్యూస్

గత కొద్దిరోజులుగా భారీ వర్షాలతో అల్లాడుతున్న కేరళ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. “మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేద”ని పేర్కొంది. ఇప్పటికే గత రెండరోజులుగా వర్షాలు నెమ్మదించడంతో సహాయక చర్యలకు కూడా వాతావరణం పూర్తిగా సహకరిస్తోంది. మళ్లీ రానున్న నాలుగురోజులు వర్షాలు కురిసే అవకాశం లేదనే వార్తతో కేరళ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే కోజికోడ్, కన్నూరు, ఇడుక్కి జిల్లాల్లో వర్షాలు …

Read More »

నారా లోకేష్..అమెరికాలో ఎలా చదివావయ్యా ..ఎమ్మెల్యే బుగ్గన

ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేష్ కు రుణానికి, గ్రాంట్ కు తేడా తెలియదా అని కర్నూల్ జిల్లా డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి ప్రశ్నించారు.ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన బాండ్లకు రెండువేల కోట్ల రూపాయల మొత్తం వసూలైందని సంబరపడుతూ లోకేష్ చేసిన ట్వీట్ గురించి ఆయన ప్రస్తావించారు. కేంద్రం రాజదానికి 1500 కోట్ల నిదులు ఇస్తే తాము బాండ్ల ద్వారా 2వేల కోట్లు సాదించామని అన్నారని …

Read More »

విజయవాడలో తనని మహాత్ములతో పోల్చుకున్న చంద్రబాబు.. పిచ్చిముదిరిందా.?

జగ్జీవన్ రామ్, జ్యోతీరావు పూలే, అంబేడ్కర్ వీరంతా మహానుభావులు.. దేశంకోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులు.. అయితే ఇప్పుడు వారి కోవలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేరారు మీకు తెలుసా ఈవిషయం జగ్జీవన్ జయంతి సభలో చంద్రబాబే స్వయంగా చెప్పారు కూడా వివరాల్లోకి వెళ్తే విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జగ్జీవన్ రామ్ జయంతి సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో అందరూ మహానుభావులు పుట్టారు. జగ్జీవన్ …

Read More »

గల్ఫ్ లో ఉన్నవారికి మంత్రి కేటీఆర్ శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు గల్ఫ్ లో నివాసముంటున్న ప్రవాసులకు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ యూఏఈ సర్కారు ప్రకటించిన క్షమాబిక్ష అవకాశాన్ని అందరూ వినియోగించుకొవాలని రాష్ట్ర ఎన్నారైశాఖ మంత్రిగా ఆయన మ్ పిలుపునిచ్చారు.. యూఏఈ సర్కారు ప్రకటించిన అమ్నెస్టీ గడువు ఈ నెల ఆగస్టు నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారిఖు వరకు ఉందని ఆయన తెలిపారు . గల్ఫ్ లో బ్రతుకుదెరువు కోసం వెళ్ళిన …

Read More »

వైఎస్ జగన్ అభినందనలు..!

ఇండోనేషియాలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో పతకాలు గెలుపొందిన భారత ఆటగాళ్లకు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాకు, షూటింగ్‌లో కాంస్య పతకాలు సాధించిన అపూర్వీ చండేలా, రవికుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. అధికారికంగా ఆసియా క్రీడలు మొదలైన …

Read More »

వైసీపీలోకి వలసల వెల్లువలు.. జగన్ సమక్షంలో చేరికలు

వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వివిధ పార్టీల నాయ‌కులు ఆక‌ర్శితుల‌వుతున్నారు. ఈ పాదయాత్ర దెబ్బకు వైసీపీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైద్యులు పెట్ల రామచంద్రరావు, నర్సీపట్నం మండలం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అధికార బలరామ్మూర్తి నియోజకవర్గ కన్వీనర్‌ పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్‌ వ‌ద్ద‌కు రామచంద్రరావు, బలరామ్మూర్తిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat