Blog Layout

త‌మిళ రీమేక్ చిత్రంలో హీరోగా టాలీవుడ్ విల‌న్‌..!

ఈ మ‌ధ్య ఎక్కువ తెలుగులో క‌నిపిస్తున్న ఆర్టిస్ట్ ఆది. స‌రైనోడు చిత్రంలో విల‌న్‌గా న‌టించిర‌న ఆది ఆ త‌రువాత కాలంలో తెలుగులో బిజీ అయిపోయాడు. నిన్నుకోరి, స‌రైనోడు, రంగ‌స్థ‌లంలో ఆది న‌ట‌న సినీ ప్రేక్ష‌కుల‌ను ఇట్టే క‌ట్టిప‌డేసింది. త‌న న‌ట‌న‌తో వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటూ తెలుగులో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపిస్తున్నాడు ఆది. తెలుగులో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉంటూనే నీవెవ‌రు చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు. మ‌రో వైపు కోలీవుడ్‌లో హీరోగా …

Read More »

పొంతనలేని మాటలు.. అరుపులు, కేకలు, రెచ్చగొట్టే ప్రసంగాలు.. జనసేన ప్రజారాజ్యం-2

పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ని చూసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ గజగజ వణుకుతున్నారని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. సచివాలయంలో జూపూడి మీడియాతో మాట్లాడుతూ.. తాత ముఖ్యమంత్రిగా చేసినా, తండ్రి ముఖ్యమంత్రి అయినా ఆయన అధికారులతో గానీ, కార్యకర్తలతో గానీ ఎంతో హుందాగా వ్యవహరిస్తారన్నారని. సీఎం అవడానికి ఎందుకు అంత తొందర, మీ తాత ఎన్టీఆర్ 60 ఏళ్ల వయసులో సీఎం అయ్యారని …

Read More »

టీడీపీతో పొత్తుపై రాహుల్ గాంధీ క్లారిటీ ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో సఖ్యగా ఉంటూ వస్తున్నా సంగతి తెల్సిందే . ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఇటు తెలంగాణ అటు ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పార్టీతో కల్సి ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చూ అని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి .ఈ క్రమంలో టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ …

Read More »

Breaking News- టీడీపీ ఎంపీపై తమన్నా పిర్యాదు..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీపై ట్రాన్స్ జండర్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా రాష్ట్రంలోని విజయవాడలోని గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు . తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఇటీవల పార్లమెంటు ఎదురుగా హిజ్రా వేషధారణలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ ను రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అడిగిన సంగతి తెల్సిందే .ఎంపీ శివప్రసాద్ తమ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని పోలీసులకు ఇచ్చిన …

Read More »

వైఎస్ జగన్ తో ఫోన్ లో మాట్లడాలంటే ఈ నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు..రోజు వేల మంది

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వ పాలన నుంచి విముక్తిని పొందాలంటే, వైఎస్ఆర్ కుటుంబంలో చేరాలని ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ ఏపీ ప్రజలను కోరింది. వైఎస్ఆర్ కుటుంబంలో చేరడానికి 91210 91210 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలని, పార్టీ అధ్యక్షుడి కార్యాలయంతో నేరుగా మాట్లాడవచ్చని తెలిపింది. కార్యాలయంలో వైఎస్ జగన్ ఉన్న సమయంలో ఆయనే స్వయంగా మాట్లాడతారని, …

Read More »

ఏపీ, తెలంగాణల్లో మీకెన్ని సీట్లు.. మాకెన్ని సీట్లు.. కుమారస్వామి ప్రమాణస్వీకారం రోజే రాహుల్ తో చంద్రబాబు మంతనాలు

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో నారా బ్రహ్మణి సమావేశమయ్యారు. హోటల్ తాజ్ కృష్ణలో పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ దాదాపు 300మంది ఇండస్ట్రియలిస్టులను ఆహ్వానించగా కేవలం వందమంది మాత్రమే హాజరయ్యారు. అయితే హెరిటేజ్ గ్రూప్‌కు చెందిన నారా బ్రాహ్మణితో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, యువ పారిశ్రామిక వేత్తలు టీజీ భరత్, జేసీ పవన్ లు హాజరయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న …

Read More »

జైలుకెళ్తా.. తిరగబడతా.. తాటతీస్తా.. అంటున్న పవన్ ఆఒక్క మాట ఎందుకు అనట్లేదు..!

నేను ప్రజలకోసం ఎదురు తిరుగుతా.. జనంకోసం జైలుకెళతా.. ప్రజల పక్షాన నిలబడడానికి అధికారం అక్కర్లేదు. ముఖ్యమంత్రి కావాలంటే అధికార అనుభవంకావాలి. కేంద్రానికి ఎదురు తిరిగితే సమస్యలు సృష్టిస్తారని ఎవరో చెబుతున్నారు. నాకు భయం లేదు.. ధైర్యం మాత్రమే ఉంది. దెబ్బతిన్నవారు ఎదురు తిరిగితే ఎలా ఉంటారో తెలుసుకోవాలి. గతంలో ఎన్నికల ప్రచారం విశాఖ ఎంపి హరిబాబు, అనకాపల్లి నుండి అవంతీ శ్రీనివాస్‌ను గెలిపించాలని నేనే.. డిసిఎను ప్రైవేట్‌పరం చేస్తానంటే అంగీకరించను. …

Read More »

జగన్ భారతి లపై కేసులలో ఏది నిజం..? ఏది అబద్దం..? తెలుసుకొని షేర్ కొట్టండి

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులో జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి ముద్దాయి అంటూ రెండు తెలుగు దినపత్రికలు రాశాయి. ఈడీ రూపొం దించిన చార్జిషీట్‌ను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోకముందే ఆమెను ఎల్లో మీడియా నిందితురాలిగా చిత్రించిన తీరు ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు జగన్‌ విషయంలో ‘కథనాలు’ రాయడానికి ఈ రెండు తైనాతీ పత్రికలకు అప్పటి సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ ఎంతో …

Read More »

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. తిరుమలలో మహాసంప్రోక్షణ దృష్ట్యా దర్శనానికి భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతి ఇస్తున్నారు. సర్వదర్శనం మినహా అన్ని రకాల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

Read More »

ఏపీలో పెరుగుతున్న జగన్ హావా..వైసీపీలోకి మాజీ కేంద్రమంత్రి..!

 వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాల్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తూ 2019 ఎన్నిక‌ల్లో గెలుపుకోసం వ్యూహాలు ర‌చ‌యిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయా పార్టీల‌కు చెందిన బ‌ల‌మైన నేత‌ల్ని త‌న‌వైపు తిప్పుకునేందుకు పాద‌యాత్రను ఎంచుకున్నాడు. ఇందులో బాగాంగనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి దంపతులు త్వరలో వైసీపీలో చేరబోతున్నారని సమచారం. ఈమేరకు పనబాక లక్ష్మి ప్రకటించినట్టు ప్రచారం జరుగుతుంది. గుంటూరు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat