వైసీపీ అధినేత జగన్ పాదయాత్రతో గతంలో కాపు ఉద్యమం సమయంలో తునిలో రైలు దగ్ధం కావడానికి చంద్రబాబే ప్రధాన కారకుడనే విషయం స్పష్టమవుతోంది. అందుకే ఘటన ఇన్నిరోజులైనా దోషులని శిక్షించలేదట. కాపు ఉద్యమాన్ని పక్కదారి పట్టించి శాంతిభద్రతల పేరుతొ ఉద్యమాన్ని అణచటానికి చంద్రబాబు వేసిన పక్కా స్కెచ్ గా అర్ధమవుతోంది. ఉండవల్లినుంచి చంద్రబాబు డైరెక్షన్ చేస్తే అదే రైలులో విజయవాడలో దేవినేని ఉమా మనుషులు, బోండా ఉమ గుండాలు ఎక్కారని, …
Read More »Blog Layout
గీత గోవిందం లీక్..విజయ్ దేవరకొండ షాకింగ్ ట్వీట్
టాలివుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ సాధించిన విజయ్ దేవరకొండ.మరో పెద్ద హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు.ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా ,రష్మిక హిరోయిన్ గా జంటగా నటించిన చిత్రం గీత గోవిందం.ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు,ట్రైలర్,పోస్టర్స్ తో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.అయితే ఈ సినిమా విడుదలకు ముందే సినిమా లీక్ …
Read More »బీజేపీ లోకి కోమటిరెడ్డి బ్రదర్స్..?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది నేతలు పక్కపార్టీల వైపు చూస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పార్టీ లో వారికి సరైన ప్రాధాన్యత లేకపోవడంతో..వారి భవిష్యత్ కోసం ఇప్పటినుండే దారి చూసుకుంటున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ,నల్లగొండ జిల్లా కోమటి రెడ్డి బ్రదర్స్ గతకొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ లో అసంతృప్తి గా ఉన్నారని గుసగుసలు వినబడుతున్నాయి.అయితే ఇప్పటికే వీరు కొన్ని రోజుల నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా …
Read More »అనంత”టీడీపీ”కి బిగ్ షాక్-ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి సంచాలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు..ఈ రోజు ఆదివారం జిల్లాలో తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేను బరిలోకి దిగడంలేదు.. రానున్న ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన తనయుడు …
Read More »మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీద చీటింగ్ కేసు..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై చీటింగ్ కేసు నమోదైంది. నజీమున్సి బేగం అనే మైనార్టీ మహిళ తన తండ్రిని 2005లో కొల్పోయింది. తల్లి కూడా మరణించింది.అయితే సదరు మహిళ అన్నయ్య తనని చంపి అస్తులు లాక్కోవాలని కుట్రలు చేశాడు.దీంతో బేగం కోర్టును ఆశ్రయించగా తన తండ్రి ఆస్థిలో వాటాగా కొద్ది మొత్తం వచ్చింది. అయినప్పటికి తన అన్న ఆ …
Read More »బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా …!
సౌరవ్ గంగూలీ టీం ఇండియా కు దూకుడుతో పాటు ఘనమైన చరిత్రను అందించిన సీనియర్ స్టార్ క్రికెటర్ .. మాజీ కెప్టెన్ ..ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు . అట్లాంటి సౌరవ్ గంగూలీ నక్క తొక్కడా .. ప్రస్తుతం క్యాబ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న దాదా త్వరలోనే బీసీసీఐ అధ్యక్షుడు కానున్నాడా అంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే అవును అనే అనిపిస్తుంది . అసలు …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణ..!
ఏపీ లో పీడీ అకౌంట్ల మీద యాబై మూడు వేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కుంభ కోణం జరిగిందని భారతీయజనత పార్టీ కి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే . ఇదే అంశం గురించి అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి మంత్రుల వరకు పీడీ అకౌంట్లలోకి డబ్బులు మళ్ళిన విషయం నిజమే .అయితే ఆ నిధులు పంచాయితీ రాజ్ శాఖ …
Read More »పీకల దాక త్రాగి కాంగ్రెస్ నేత మల్లు రవి తనయుడు..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత తనయుడు పీకలదాకా త్రాగి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది .తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లు రవి తనయుడు సిద్ధార్థ్ శుక్రవారం అర్ధరాత్రి పీకల దాక త్రాగి ఆడీ టీఎస్ 9ఈఆర్7777 కారును నడుపుతుండగా నగరంలో జూబ్లి హిల్స్ రోడ్డు నెంబర్ 45లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు .మల్లు సిద్ధార్థ్ ను …
Read More »“ఈడీ ఛార్జ్ షీట్ “లో ‘వైఎస్ భారతి’ పేరుందా ..?ఏది నిజం ..?ఏది అబద్ధం ..?
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత హాట్ టాపిక్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి సాక్షీ సంస్థల చైర్ పర్శన్ వైఎస్ భారతీ రెడ్డి పేరును ఈడీ ఛార్జ్ షీట్ లో చేర్చింది అని . అయితే ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఈ వార్తలను ప్రచురించింది . …
Read More »మరోసారి వైఎస్ భారతిని టార్గెట్ చేసిన బాబు ఆస్థాన మీడియా
ఏపీ ముఖ్యమంత్రి ,అధికారటీడీపీ పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి చెందిన ఒక ప్రధాన తెలుగు న్యూస్ పత్రిక మరోసారి ప్రధాన ప్రతిపక్ష నిర్హా ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి సాక్షీ సంస్థల చైర్ పర్శన్ అయిన వైఎస్ భారతి రెడ్డి పై మరో విషప్రచారాన్ని తెరతీసింది .గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకప్రతిపక్ష పార్టీలు అయిన …
Read More »