పేద ప్రజల కళ్ళలో వెలుగు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వరంగల్ మేయర్ నరేందర్ అన్నారు.ఇదో నూతన చరిత్ర అని,దేశంలోనే ఎక్కడా లేనివిదంగా నూతన అద్యాయానికి ముఖ్యమంత్రి గారు తెరతీసారని,వారి సంకల్పాన్ని అందరం బాగస్వామ్యమై విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు పథకంపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో ఉప ముఖ్యమంత్రి, విద్యా …
Read More »Blog Layout
ఈ నెల 15 న కరీంనగర్ లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్
ఈ నెల 15న రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఅర్ కరీంనగర్ నగరంలో పర్యటించనున్నారు.ఈ సందర్బంగా అయన నగరంలోని ఐటీ టవర్ నిర్మాణ పనులను పరిశీలిస్తారని ఎమ్మెల్యే కమలాకర్ అన్నారు.రానున్న సంక్రాంతికి సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కానుకగా ఈ ఐటీ టవర్ ను అందిస్తామని తెలిపారు.కరీంనగర్ లోని ఉజ్వల పార్క్ వద్ద నిర్మాణంలో ఉన్న ఐటీ టవర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. జీ ప్లస్ ఫోర్ పద్దతిలో నిర్మిస్తున్న …
Read More »ఎన్నికల ముందే ..కర్నూల్ జిల్లా నుండి టీడీపీ మొట్ట మొదటి వికెట్ ఔట్..!
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరగనుందని…అదికూడా అతి త్వరలో…అంటే ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తీవ్ర కసరత్తు చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఎవరిని తీసేయాలి, ఎవరిని తీసుకోవాలి? అనేది ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఎన్నికలకు ఇక మరెంతో సమయంలేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు బీజేపీతో …
Read More »పవన్ కళ్యాణ్పై ఈ పోస్ట్ నిజమేనా..?
తనకు తాను దైవ దూతగా అభివర్ణించుకుని భక్తి పేరుతో ఎంతో మంది యువతులపై అత్యాచారానికి పాల్పడ్డ డేరా బాబా గుర్తున్నాడా..? తన పట్ల ఎంతో భక్తి విశ్వాసాలున్న భక్తురాళ్లను కూడా గుర్మీత్ సింగ్ వదల్లేదు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతీ భక్తురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర నేరాలకు పాల్పడ్డాడు. ఈ విషయాలనే తెలుపుతూ ఇద్దరు భక్తులు 2002లో అప్పటి ప్రధానికి లేఖ రాశారు. 1999 నుంచి 2001 వరకు తమపై …
Read More »టాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్: ఫ్యామిలీ.. ఫ్యామిలీ వైసీపీలోకి..! ముందే చెప్పిన దరువు.కామ్..!
వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త .. గత 234 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలతోపాటు, సినీ రంగానికి చెందిన పలువురు హీరోలతోపాటు, ప్రముఖులు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు. ఇటీవల కాలంలో కోలీవుడ్ హీరోలు సూర్య, విశాల్, కార్తీక్, టాలీవుడ్ హీరోలు …
Read More »శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో.. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా వివరిస్తూ తనకు న్యాయం కావాలని చెప్పుకుంటూ మీడియాకెక్కిన నటి శ్రీరెడ్డి. ఇక తాజాగా ఓ ప్రముఖ తమిళ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీరెడ్డి టాలీవుడ్లోని దగ్గుబాటి ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ముందుగా ఆ యాంకర్ మాట్లాడుతూ.. టాలీవుడ్లో మీరు ఒకరితో అని అనగానే..! వెంటనే మాటను అందుకున్న శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. మీ అమ్మా, బాబులు …
Read More »100 మంది స్నేహితులతో వైసీపీలో చేరిక..ఆ 100 మంది..ఒక్కొక్కరు 100 మందిని
ఏపీలో ప్రధాన ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. పాదయాత్ర మొదలు నుండి ఇప్పటి వరకు అన్ని నియోజక వర్గాల్లో వలసలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో వైసీపీ రోజు రోజుకూ మరింత బలపడి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేస్తున్నారని నియోజక వర్గం పార్టీ కోఆర్డినేటరు బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం మలికిపురంలో పార్టీ కార్యాలయం …
Read More »గర్భిణులు చేపలు తినవచ్చా..?
సాధారణంగా చేపలు తినడం వలన అనేక అద్బుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే.అయితే కొంతమంది చేపలు గర్భిణులకు, బాలింతలకు కీడు చేస్తాయని అంటుంటారు.ఈ క్రమంలోనే ఈ అంశంపై అమెరికాలోని బోస్టస్లో ఉన్న కోపెన్హాగెన్లోని స్టేటన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు అధ్యయనం చేశారు. గర్భిణులు చేపలను ఆహారంగా తీసుకోవాలని, లేకపోతే వారికి నెలలు నిండకముందే ప్రసవం జరుగుతుందని వారు అంటున్నారు. అంతేకాకుండా ఈ పరిశోధనలో భాగంగా నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చిన …
Read More »జగన్ పాదయాత్రలో ఉండగా.. కలిసిన శివకుమారి ఏం చెప్పింది..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు జగన్ను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో వారి సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను చెప్పుకునేందుకు తన వద్దకు వస్తున్న ప్రజలను అక్కున చేర్చుకుని.. తానున్నానంటూ వారికి భరోసా కల్పిస్తూ ప్రజా సంకల్ప యాత్ర …
Read More »జగన్ పాదయాత్రలో మరోమైలురాయి..నేడు భారీ బహిరంగ సభ..!
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఏపీ ప్రతిపక్ష, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 234వ రోజు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో మండలంలోని డీజేపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి తుని నియోజకవర్గంలో అడుగుపెట్టిన వైఎస్ జగన్కు అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది. ఆయన రాకతో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కొత్త వేలంపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు, తాల్లూరు జంక్షన్, జగన్నాథగిరి మీదుగా తుని వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ …
Read More »