తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తన ఢిల్లీ పర్యటనలో టీఆర్ఎస్ ఎంపీలతో పలు కీలక సమావేశాలు నిర్వహించారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ని పార్లమెంటు సభ్యుల బృందం కలిసింది. తెలంగాణలో విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్ర మంత్రి తో చర్చించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ …
Read More »Blog Layout
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్…ఢీ’ షో చరిత్రలోనే రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్
ఈనె18న ఈటీవీ ఛానల్లో ప్రసారం అయిన ఢీ 10 గ్రాండ్ ఫినాలెకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రావడంతో ఈ షో రికార్డ్ స్థాయి టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంది. తెలుగులో ప్రసారం అవుతున్న మోస్ట్ సక్సెస్ఫుల్ టీవీ రియాల్టీ షోలలో ‘ఢీ’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ డాన్స్ రియాల్టీ షోకు మంచి ఆదరణ ఉంది కాబట్టే విజయవంతంగా 10 సీజన్లు …
Read More »మీ అక్క, చెల్లెళ్ల ఫోటో పెట్టుకోండి..పవన్ ఫ్యాన్స్కు నటి స్ర్టాంగ్ వార్నింగ్..!
నేను పవన్ కళ్యాణ్ అమ్మగారి గురించి మాట్లాడినప్పుడు.. మీ ఫ్యాన్స్ చేత రాళ్లతో కొట్టించి, అల్లర్లు సృష్టించి, ఫిల్మ్ నగర్లో లా అండ్ ఆర్డర్కు భంగం కలిగేలా ప్రవర్తించిన నీచాతి… నీచమైన చరిత్ర మీది. అంతేకాకుండా, మీ ఫ్యాన్స్ చేత నాపై నానా మాటలు అనిపించి, నాపై దాడి చేయించేందుకు నానా రకాలుగా ప్రయత్నించారు. అటు మీడియా చేత నాపై బ్యాన్ చేయించావు.. అసలు నీవేమి మాట్లాడుతున్నావో.. నీకైనా అర్థమవుతుందా..? …
Read More »జగన్ పవన్ వ్యక్తిగత విషయాలను ఎందుకు టార్గెట్ చేశాడంటే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రముఖ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల విరుచుకుపడిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మ. ఇంట్లో ఉన్న మహిళలకే న్యాయం చేయలేనివాడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడు అంట అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు,జనసేన పార్టీకి …
Read More »పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై ..జగన్ తో ఫొటో దిగిన నటి ..తీవ్రమైన ఘాటు వాఖ్యలు
ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో కొన్ని నెలల క్రితం ఓ ఆడియో సీడీ ఆవిష్కరణ సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నటి అలేఖ్యా ఏంజల్ మండిపడింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, తనలోని ఆవేదనను వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేసిన పని చాలా …
Read More »ఫోటోతో ఫుల్స్ అయిన పవన్ కళ్యాణ్ ఫాన్స్…?అసలు విషయం ఏంటి..? ఆ అమ్మాయి పేరు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాయకుల మధ్య వ్యక్తి గత విమర్శలతో హాట్ హాట్ గా సాగుతున్నాయి.ముఖ్యంగా జనసేన, వైసీపీ మధ్య వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ మధ్య ఓ అమ్మాయి జగన్ తో పాటు దిగిన సెల్ఫీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు సెల్ఫీ లో ఉన్న అమ్మాయి ఎవరు….? ఈ ఫోటోతో ఫుల్స్ అయింది ఎవరు… …
Read More »హార్ట్ ఎటాక్పై స్పందించిన మణిరత్నం..!
మణిరత్నం, పరిచయం అక్కర్లేని పేరిది. భారతీయ చిత్ర ముఖ చిత్రాన్ని మార్చిన దర్శకుల్లో ఈయన కూడా ఒకరు. హిట్, ప్లాప్లతో సంబంధం లేకుండా క్రేజీ క్రియేటివితో దర్శకుడిగా దూసుకుపోవడం మణిరత్నం సొంతం. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీ.. బిజీగా గడుపుతున్నాడు. అయితే, మణిరత్నంకు ఆరోగ్యం బాగోలేదని, హార్ట్ ఎటాక్ వచ్చిందని గురువారంనాడు సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై మణిరత్నం వెంటనే స్పందించారు. మణిరత్నంకు వచ్చింది హార్ట్ …
Read More »ఘనంగా టీ – శాట్ వార్షికోత్సవం..!
టీ – శాట్ ఛానెల్ వార్షికోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. టీ – శాట్ ఛానెల్ ఆవరణలో అన్నమయ్య సంకీర్తనల చిత్రీకరణను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు కీరవాణి మంత్రి కేటీఆర్కు జ్ఞాపికలు అందజేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ నలు మూలలా, పల్లెలు కావొచ్చు.. పట్టణాలు కావొచ్చు ముఖ్యంగా, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి యువకులు, యువతులు, ఉన్నత అవకాశాల కోసం …
Read More »పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ హైదరాబాద్ స్టార్ హోటల్లో.. వారం రోజులు ఒకే రూంలో..! సాక్ష్యాలతో సహా..!!
పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ వారం రోజులు ఒకే రూంలో..! సాక్ష్యాలతో సహా..!! అవును, పూనమ్ కౌర్, జనసేన అధినేత, టాలీవుడ్ పవన్ స్టార్ పవన్ కల్యాణ్… టాలీవుడ్ యువ హీరో నితిన్ తాజాగా నటిస్తున్న శ్రీనివాస కళ్యాణం చిత్రం షూటింగ్ ముగియగానే ఒకే రూంలో వారం రోజులు ఉన్నారు. అంతేకాకుండా.. ఆ వారం రోజులు కూడా తీరిక లేకుండా గడిపారు. ఆ విషయాలన్నీ బయటపడుతుందనే భయంతో పూనమ్ కౌర్ను …
Read More »తెలుగులో మరో బయోపిక్..!
తెలుగు సినీమా ఇండస్ట్రీలో బయోపిక్ ల పరంపర కొనసాగుతుంది. నిన్న కాక మొన్న ప్రముఖ సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన మహానటి కలెక్షన్ల వర్షంతో బాక్స్ ఆఫీసు దగ్గర సునామీ సృష్టించిన సంగతి తెల్సిందే.. తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం ,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి కూడా తెల్సిందే.. అయితే ఈ …
Read More »