Politics తాజాగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బీఆర్ఎస్ నాయకులకు డ్రగ్స్ తో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.. తను ఇప్పటికిప్పుడు అన్ని పరీక్షలకు సిద్ధమేనని.. ఒకవేళ అది అబద్ధమని నిరూపిస్తే ఏం చేస్తారంటూ తిరిగి సవాల్ విసిరారు.. అయితే ఈ విషయంపై స్పందించారు బండి సంజయ్.. మంత్రి కేటీఆర్ తనపై …
Read More »Blog Layout
Politics : రాతలు మార్చేది చదువే.. జగన్
Politics వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఇప్పటికే విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే ఇప్పటికే పలుమార్లు విద్యార్థులు చదువుకోవటం వల్లే దేశ భవిష్యత్తు మారుతుంది అంటూ చెప్పుకోవాల్సిన జగన్ తాజాగా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టారు.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విజన్ ప్రవేశపెట్టారు.. ఇందుకు బాపట్ల జిల్లా …
Read More »Politics : జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు..
Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు వైసిపి కార్యకర్తలు నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జగన్కు విషెస్ చెప్పారు… అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా జగన్ మోహన్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా తన శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా …
Read More »Politics : బాపట్ల ఎడ్లపల్లి జిల్లా పరిషత్ విద్యార్థులకు టాబ్లెట్ పంపిణీ చేయనున్న జగన్మోహన్ రెడ్డి..
Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 21వ తేదీన గుంటూరు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు.. అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులకు ట్యాబ్లో పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది.. అయితే ఇదే రోజు జగన్ పుట్టిన రోజు కావడంతో అక్కడ నాయకులు కార్యకర్తలు జగన్కు శుభాకాంక్షలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 21వ తేదీన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు టాబ్లు పంపిణీ చేయనున్నారు.. బాపట్ల …
Read More »Politics : తనకు డ్రగ్ మాఫియా తో సంబంధం ఉందన్న బండి సంజయ్ కు తనదైన శైలిలో కౌంటర్ వేసిన కేటీఆర్..
Politics ఇటీవల డ్రగ్ మాఫియా దేశాన్ని కుదిపేస్తుంది ఈ సమయంలోనే తెలంగాణలో చాలావరకు డ్రగ్ కేసులు చాలా వరకు బయటకు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో.. డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు.. అయితే ఈ ఆరోపణలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.. డ్రగ్ కేసుల్లో టిఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందంటూ ఆరోపణలు చేసిన బిజెపి తెలంగాణ …
Read More »Politics : అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న విజయసాయిరెడ్డి, పి.టి.ఉష
Politics ఎంపీ విజయసాయిరెడ్డి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ లో చోటు దక్కించుకున్నారు.. వైయస్సార్సీపీ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం దక్కిందని చెప్పాలి ఈయన రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ లో చోటు దక్కించుకున్నారు ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ ప్యానల్ జాబితాను చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు.. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు …
Read More »Politics : తప్పు దోవ పట్టిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ను బ్లాక్ చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో..
Politics ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా హవా ఎంతగా నడుస్తుందో అందరికీ తెలిసిందే.. అందులో ముఖ్యంగా యూట్యూబ్ అంటే అందరూ పని చేస్తారు. ప్రతి ఒక్కరి ఫోన్లో ఉండే యూట్యూబ్ ను యూజర్స్ ఎక్కువగా ఆదరించడంతో ప్రస్తుతం వాటి హవా నడుస్తుంది.. అయితే దీన్నే అలుసుగా తీసుకున్న పలు యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తూ వ్యూస్ కోసం రెచ్చిపోతున్నారు.. అయితే ఇలాంటి వారికి గట్టి షాక్ ఇచ్చింది …
Read More »నిమ్స్ లో సమ్మెలు నిషేధం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని నిమ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సమ్మెలు నిషేధిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుండి ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధించారు. ఎస్మా చట్టం ప్రకారం సమ్మెలను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అత్యవర వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా, ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.
Read More »గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర మహిళ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని గీసుగొండ మండలం కొనాయిమాకుల గ్రామంలో రూ.87.45 లక్షల వ్యయంతో బాలసదనం భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆధునిక వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం, రూ.7.71 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఆమె లబ్ధిదారులకు పంపిణీ చేశారు. …
Read More »గాజులరామారం డివిజన్ లో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని బేకరి గడ్డ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ చర్చ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా అందిస్తున్న క్రిస్మస్ కానుకలను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిరుపేదలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అధికారికంగా పండుగలను నిర్వహిస్తుందని, అందుకే పేద కుటుంబాల్లో ఆనందం …
Read More »