సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్లో అంధుడిగా నటించిన కన్నడ సీనియర్ కృష్ణ జి.రావు (71) కన్నుమూశాడు. అయితే కేజీఎఫ్ సినిమాతో ఆయనకు మంచి పాపులారిటీ వచ్చింది. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మృతి చెందారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ జి రావు బుధవారం బెంగళూరు …
Read More »Blog Layout
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-గెలుపు ఎవరిది..?
హిమాచల్ ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు ఈ రోజు గురువారం వెలువడుతున్నాయి.. రాష్ట్రంలో ఉన్న మొత్తం అరవై ఎనిమిది స్థానాలకు గత నెల నవంబర్ పన్నెండొ తారీఖున ఎన్నికలు జరిగిన సంగతి తెల్సింది. పన్నెండో తారీఖున జరిగిన ఈ ఎన్నికల్లో అరవై ఎనిమిది స్థానాలకు గానూ మొత్తం నాలుగోందల పన్నెండు మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. దీనికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఉదయం నుండి చాలా ఉత్కంఠ రేపుతున్నాయి.నువ్వా నేనా …
Read More »తెలంగాణలో మరో 1,492 వైద్యుల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పల్లె దవాఖానల్లో మరో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4,745 ఏఎన్ఎం సబ్ సెంటర్లు ఉండగా, ఇందులో 3,206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా అభివృద్ధి చేస్తున్నది. వీటికోసం ఇప్పటికే తొలి విడతగా 1,569 మిడ్ …
Read More »చూపులతోనే చంపేస్తున్న కేజీఎఫ్ భామ
నక్క తోక తొక్కిన సాయిపల్లవి
సినీ ఇండస్ట్రీలో కేవలం నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తూ నాయికగా తనకో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నేచూరల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ ఏడాది ‘విరాట పర్వం’, ‘గార్గి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ నాయిక..ఇప్పుడు బాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీలో సాయి పల్లవి సీతగా ఎంపికైందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ క్యారెక్టర్ కోసం దీపికాను సంప్రదించారు. అయితే తాజాగా …
Read More »Political : ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరవకపోతే వందేళ్లు వెనక్కి వెళ్ళిపోతుంది.. కేసిఆర్
Political తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశం మొత్తం అభివృద్ధి తెలంగాణతోనే సాధ్యమని అన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాలి.. దేశంలో ప్రతి రాష్ట్రం బాగుపడాలని.. తెలంగాణ మాత్రమే బాగుపడితే సరిపోదు .. దేశం కూడా బాగుపడాలి. ఆ మార్పు తెలంగాణతోనే సాధ్యం.. దేశం మారాలి.. మారుస్తాం అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అలాగే కేంద్రం …
Read More »Political : మరోసారి మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి జగన్..
Political ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే ముఖ్యమంత్రిగా ఆయన పదవిని చేపట్టిన దగ్గర నుంచి ప్రజల కోసం ఎంతో చేస్తూ వచ్చారు ఎన్నో కార్యక్రమాలు మొదలు పెట్టడమే కాకుండా వాటిని విజయవంతంగా పూర్తి చేశారు ఆపదలో ఉన్న అందరూ చేయూతనిచ్చి ఆదుకున్నారు.. ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు అలాగే చదువుకున్న పిల్లల కోసం మధ్యాహ్నం భోజనం లో ఎన్నో …
Read More »Political : ప్రధాని మోడీ ఆశీస్సులు కావాలి.. అరవింద్ కేజ్రీవాల్
Political ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీర్వాదాలు కావాలని వెల్లడించారు.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది అయితే ఈ విజయం అనంతరం మాట్లాడేదా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తనకు ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు చాలా అవసరమనే ఉన్నారు. ఎప్పుడు తమను ఇలాగే …
Read More »Political : మరో 18 నెలల్లో రాష్ట్రంలో యుద్ధమే రాబోతుంది.. జగన్
Political విజయవాడలో జరిగిన బీసీ మహాసభలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉద్దేశించి వ్యాఖ్యానించారు.. ఈ సందర్భంగా మరో 18 నెలల్లో రాష్ట్రంలో యుద్ధమే జరగబోతుందని అన్నారు.. విజయవాడలో జరుగుతున్న బీసీ మహాసభలో పాల్గొన్న సీఎం జగన్.. ఇంకొద్ది రోజుల్లో రాష్ట్రంలో యుద్ధం రాబోతుందని అన్నారు.. l. ‘ఈ యుద్ధం మంచికి చెడుకి మధ్య జరగబోతుందని చెప్పండి. ఈ యుద్ధం నిజాయితీ, వెన్నుపోటుకి …
Read More »Political : మాయమాటలకు లొంగిపోకుండా.. మన అభివృద్ధికి పాటుపడుతున్న నిజమైన నేత జగన్.. ఎంపీ ఆర్.కృష్ణయ్య
Political ఆంధ్రాలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహా సభ ఘనంగా జరుగుతుంది.. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలతో పాటు ఎందరో బీసీ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి బీసీల మనుగడకు అందరూ పాటుపడాలని చెప్పారు.. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ సభ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎందరో బీసీనేతలు హాజరయ్యారు.. …
Read More »