విజయనగరంలో అంగన్వాడీ వర్కర్లపై లాఠీఛార్జ్ను ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. అదికారంలో టీడీపీ ప్రభుత్వం ఓ వైపు మహిళా సాధికారిత అని మాట్లాడుతూ… మరోవైపు మహిళలపై దాడి చేయడం అమానుషమని ఆయన అన్నారు. తెలంగాణలో అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచారని, ఏపీలో పెంచకపోవడం మీకు సిగ్గుగా లేదా? అంటూ వైఎస్ జగన్ ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం …
Read More »Blog Layout
”మంత్రి అఖిల ప్రియకు స్పాట్ ఫిక్స్” చేసిన ఏవీ సుబ్బారెడ్డి..!!
దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి కుమార్తె, మంత్రి అఖిల ప్రియ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అయితే. కొంత కాలం నుంచి కర్నూలులో రాజకీయ ఆధిపత్యం కోసం వీరిరువురి మధ్య అంతర్గత రాజకీయ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో బహిరంగ సభలు పెట్టి మరీ.. వారి బలా బలాలను చూపించుకోవడంతోపాటు బహిరంగంగా ఒకరిపై …
Read More »చంద్రబాబు సభలో అపశ్రుతి..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటిస్తున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ద్వారపూడిలో నిర్వహించిన చంద్రకాంతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్న సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేదికకు సమీపంగా ఉన్న కాలువలపై నడవటానికి వీలుగా ఏర్పాటుచేసిన రేకులు విరిగి పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అమాంతం కాలువలోకి కూరుకుపోయిన బాధితులను పోలీసులు పైకిలాగారు. …
Read More »మెనూ అదిరిపోయింది… టీఆర్ఎస్ ప్లీనరీ మెనూ ఇదే..!!
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి.ఈ ప్లీనరీ ఎన్నికలు ముందు జరుగుతుండటంతో టీ ఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఈ ప్లీనరీ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుడా కీలక ప్రసంగం చేయనున్నారు.ఉదయం 10గంటల నుండి సాయత్రం 5గంటల వరకు జరగనున్న ఈ ప్లీనరీ లో భోజనాలు కూడా హైలెట్ కాబోతున్నాయి.మన తెలంగాణ రుచులతో 27 రకాల భారీ మెనూ రెడీ అయింది. ప్లీనరీ మెనూ ఇదే.. …
Read More »నిండు ప్రాణాన్ని కాపాడిన మంత్రి హరీష్ ..!
ఆయన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత .అప్పుడు ఉప ఎన్నికల సమయంలో అయిన ..ఉద్యమం సమయంలో అయిన ..కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అయిన ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ గారికి గుర్తు వచ్చే పేరు తెలంగాణ ట్రబుల్ షూటర్ ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .ఆయన నిత్యం అధికారక అనాదికరక కార్యక్రమాల్లో ఎంత బిజీ గా ఉన్న …
Read More »తెలుగు రాష్ర్టాల్లో బీజేపీకి దిమ్మతిరిగిపోయే షాకులు
తెలుగు రాష్ర్టాల్లో బలపడాలని…అధికార పక్షాన్ని గద్దెదించాలని…ఇప్పటికే ఉన్న ప్రతిపక్షాల కంటే తామే బలోపేతం అయిపోయి సత్తా చాటుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కోణంలో అవకాశం దొరికినప్పుడల్లా ఆ పార్టీ నేతలు భారీ ప్రకటనలు ఇచ్చేస్తుంటారు. తాము బలపడిపోతున్నామని…ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని జోస్యం చెప్తుంటారు. తమ పార్టీలోకి ముఖ్య నేతలు చేరబోతున్నారని కూడా ప్రకటిస్తుంటారు. అయితే అంత సీన్ లేదని పైగా ఉన్న నేతలే …
Read More »వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలపై క్లారిటీచ్చిన పార్టీ అధిష్టానం ..!
ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన లోక్ సభ సభ్యులు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నలబై నాలుగు మంది (ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి విదితమే )ఎమ్మెల్యేలు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా తమ …
Read More »వైసీపీ ఎంపీ మేకపాటి సంచలనాత్మక నిర్ణయం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.ఇటివల ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటు సాక్షిగా దాదాపు పదమూడు రోజుల పాటు అవిశ్వాస తీర్మానం పెట్టి అలుపు ఎరగని పోరాటం చేసి ..చివరికి కేంద్ర సర్కారు దిగిరాకపోతే తమ ఎంపీ పదవులకు వైసీపీ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. …
Read More »ప్రత్యేక హోదా కోసం..!!
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ధర్నాలు, ర్యాలీలు, దీక్షలతో ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లుతోంది. ప్రస్తుతం ఏపీలో ఏ ఒక్కరిని కదిలించినా ఏపీకి ప్రత్యేక హోదా మా హక్కు అన్న మాట వినిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీని సైతం ఢీకొట్టి, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించి, ఢిల్లీలోని ఏపీ భవన్లో వైసీపీ ఎంపీల చేత ఆమరణ దీక్ష చేయించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక …
Read More »టీఆర్ఎస్ ప్లీనరీ ముందు కాంగ్రెస్ చీప్ ప్రచారం…కౌంటర్తో గప్చుప్
కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్య ఒకటి వచ్చిపడింది. అదే పరువు సమస్య. తమకు ఎలాగూ ఆదరణ లేదు కాబట్టి అధికార టీఆర్ఎస్ పార్టీని పలుచన చేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే చిత్రంగా కాంగ్రెస్ నవ్వుల పాలు అవుతోంది. ఇప్పటికే ఎన్నో దఫాలు జరిగినప్పటికీ బుద్ధిరాని కాంగ్రెస్ పార్టీ తాజాగా టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఇదే పని చేసి కామెడీ అయిపోయిందనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ప్లీనరీకి అద్భుతమైన ఏర్పాట్లు …
Read More »