రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బాటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాట అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.బి.ఆర్. అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని ఆయన విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 3 …
Read More »Blog Layout
శ్రీరెడ్డి సంచలనాత్మక నిర్ణయం ..!
గత నెల రెండు నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేసిన నటి శ్రీరెడ్డి .ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద వినూత్నంగా పోరాడి ఇండస్ట్రీ పెద్దలు దిగొచ్చి మరి స్పెషల్ మహిళ రక్షణ కమిటీ వేసేలా చేసింది శ్రీరెడ్డి .అయితే తాజాగా ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపింది . ఆమె మాట్లాడుతూ ఈ రోజు శనివారం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాను .అది …
Read More »కృష్ణా జిల్లాలో టీడీపీకి మరో పెద్ద షాక్..యలమంచిలి రవి తరువాత వైసీపీలోకి ఎవరో తెలుసా..!
2014 ఎన్నికల్లో ఒకే ఒక్కడిని..కేంద్ర, రాష్ట్ర నాయకులు, సినీ హిరోలు ముకుమ్మడిగా అందురు ఎకమే ఓడించిన ..ప్రజల కోసం, వారి సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న దేశంలోనే ఎకైక వ్యక్తి ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ అంటున్నారు వైసీపీ నేతలు. గత 4 సంవత్సరాలు నుండి టీడీపీ చేస్తున్న అవీనితిని ,భూకభ్జలను ,నేరాలను ఇలా ప్రతి అన్యాయాన్ని ప్రజలకు తెలిసే విదంగా ..అర్థమయ్యో విధంగా …
Read More »అంబేద్కర్ జయంతి రోజున సంచలన విషయం చెప్పిన జగన్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. 136 రోజులు అవివరామంగా, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు పింఛన్ రావడం …
Read More »మారింది కాలమే కానీ వైఎస్సార్ కుటుంబం మీద ప్రజాభిమానం కాదు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు తొమ్మిదేళ్ళ ప్రస్తుత నవ్యాంధ్ర అధికార పార్టీ తెలుగుదేశం అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ …
Read More »నీ వయసు ఎక్కువగా ఉంది..ఎవరైనా వయసులో ఉన్న అమ్మాయిని సెట్ చేస్తే…నిర్మాత
తెలుగు ఇండస్ట్రీలో కామాంధుల గురించి ధైర్యంగా బయటకు చెబుతున్నారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో శ్రీరెడ్డితో పాటు పాల్గొన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు శృతి, శ్రీవాణి మాట్లడుతూ.. పచ్చి కామాంధుడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాత పడుకుంటనే అవకాశాలు ఇస్తానని డైరెక్టుగా మాట్లాడతాడని పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఓటీవీ చర్చా కార్యక్రమంలో ఆరోపణలు చేశారు. అంతేగాక అతడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకి అంతమంది మహిళలు చెప్పిన ఎవరు ఆ …
Read More »40ఏళ్ళ అనుభవమున్న బాబు చేయలేనిది జగన్ చేయబోతున్నాడు …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో షాకింగ్ డెసిషన్ తీసుకోనున్నారా ..ఇప్పటికే రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర సర్కారు యూపీఏ ఇచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలతో పాటుగా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా ..ఏపీ ప్రజలను మోసం చేస్తున్న ప్రస్తుత కేంద్ర సర్కారు ఎన్డీఏ పై వరసగా పదమూడు రోజులు అవిశ్వాస తీర్మానాన్ని …
Read More »అంబేద్కర్ ఆశయ సాధనలో పయనిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్..!!
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో పయనిస్తున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ది శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఇవాళ భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్బండ్ దగ్గర ఆయన విగ్రహానికి …
Read More »నన్ను అన్నా… అని పిలవొద్దంటూ.. ఇగో మూవీ సమయంలో.. రామానాయుడు స్టూడియోస్లో..!!
నన్ను అన్న అని పిలుస్తావా..! ఇకపై అలా పిలవొద్దు అంటూ ఇగో మూవీ చేస్తున్న సమయంలో తెలుగు సినీ ఇండస్ర్టీ బఢా నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ నన్ను రామానాయుడు స్టూడియోస్లో *** చేశాడని, నేను ట్రాన్స్ జెండర్ అని చెప్పినా కూడా అభిరామ్ నన్ను వదల్లేదంటూ సంచలన విషయాలను వెల్లడించింది చిన్న చిత్రాల్లో నటిగా రాణిస్తున్న సోనా రాథోడ్. అయితే, తెలుగు సినీ ఇండస్ర్టీలో ఇతర రాష్ట్రాల …
Read More »ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నా సైనా నెహ్వాల్, పీవీ సింధు.. గోపీచంద్ ఎవరికి ఏ సలహాలు
ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరుగుతున్న 21 కామన్వెల్త్ గేమ్స్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం క్రీడాభిమానులకు పండగే. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో భారత స్టార్ క్రీడాకారిణీలు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఫైనల్స్కు చేరుకున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఒకరికి స్వర్ణం మరొకరికి రజతం ఖాయమయ్యాయి. కానీ, ఎవరికి ఏ పతకం దక్కుతుందో అని ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెమీఫైనల్లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థుల్ని మట్టి కరిపించి …
Read More »