Blog Layout

వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో విజయమ్మ.!

ఆంధ్రప్రదేశ్ లోని 5కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీ లో వైసీపీ ఎంపీల పోరాటం కొనసాగుతూనే ఉంది. హోదా కోసం వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా ఆస్పత్రికి తరలించగా.. ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి మొక్కవోని సంకల్పంతో దీక్ష కొనసాగిస్తున్నారు. వారికి సంఘీభావం తెలిపిన …

Read More »

పవన్ కళ్యాణ్ , శ్రీరెడ్డిని పోలుస్తూ కత్తి మహేష్ సంచలన ట్వీట్..!!

సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో సంచలనమైన ట్వీట్ చేశారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు శ్రీ రెడ్డిని పోలుస్తూ మహేష్ చేసిన ట్వీట్ కు పవన్ అభిమానులు మండి పడుతున్నారు.గత కొన్ని రోజుల నుండి బావా అంటూ కత్తిని ఒకరు ప్రశ్నించడం.. బామ్మర్ది అంటూ కత్తి మహేష్ సమాధానం ఇస్తున్నట్లుగా కత్తి మహేష్ ఈ మధ్య ట్వీట్స్ చేస్తుండటంవిదితమే . అదే తరహాలో ఇక్కడ …

Read More »

జ‌గ‌న్ కేసుల‌పై ఐఏఎస్ అధికారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై గ‌త ప్ర‌భుత్వాలు కుట్ర‌పూరితంగా పెట్టిన కేసుల‌న్నీ త్వ‌ర‌లో క్లోజ్ కానున్నాయి. అంతేకాక‌, వైఎస్ జ‌గ‌న్ క‌డిగిన ముత్యంలా నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ‌నున్నార‌ని ఐఏఎస్ అధికారి కే.చంద్ర‌మౌళి అన్నారు. కాగా, ఇటీవ‌ల కాలంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న 40 ఏళ్ల రాజకీయ అనుభ‌వం గురించి మీడియాతో ముచ్చ‌టిస్తూ వైఎస్ జ‌గ‌న్‌పై ఆస‌క్తిక‌ర మాట‌లు మాట్లాడిన …

Read More »

తల్లి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని పసిపిల్లలను దారుణం..!

ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపాల్సిన ఇద్దరు చిన్నారులు నెలల తరబడి చిత్రహింసలకు గురయ్యారు. పసిపిల్లలన్న కనీస కనికరం కూడా లేకుండా వారికి నిత్య నరకం చూపించిన ఓ జంట ఉదంతం సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నాచారంలో వెలుగు చూసింది. గౌరారం ఎస్సై ప్రసాద్‌, గ్రామస్థుల వివరాల మేరకు.. గజ్వేల్‌ మండలం జాలిగామకి చెందిన సురేందర్‌ భార్య కొన్నేళ్ల క్రితం అతన్ని వదిలేసింది. వర్గల్‌ మండలం తున్నిఖల్సాకి చెందిన మాదారం …

Read More »

ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భారీ ప్రమాదం తప్పింది.వివరాల్లోకి వెళ్తే..రాజాసింగ్ నిన్న ఓ సభలో హాజరయ్యేందుకు ఔరంగాబాద్ వెళ్లారు.అనంతరం అయన తిరిగి హైదరాబాద్ వస్తుండగా హైవేపై అయన కారును వెనుక నుండి వచ్చిన లారీ డీ కొట్టింది.అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే డ్రైవర్ చాక చక్యంగా వ్యవహరించడంతో రాజాసింగ్ సురక్షితంగా బయట పడ్డరు.ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ ను …

Read More »

గర్భవతిగా ఉన్న సమయంలో అనసూయకు అక్రమ సంబంధం అంటగట్టారు

తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అలాగే, బుల్లితెరపై తన అందచందాలను ఆరబోస్తూ యువతీయువకుల మనసులను కొల్లగొట్టిన హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం “రంగస్థలం”లో యాంకర్ అనసూయ చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ ను అంత తొందరగా మర్చిపోలేము. అనసూయ ‘రంగస్థలం’ సినిమా విజయోత్సవాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. …

Read More »

కెమికల్స్ దాడుల్లో వందల మంది చిన్నారులు మృతి

సిరియాలో దాడులు ఆగడం లేదు…రెబల్స్ మరియు ప్రభుత్వ దళాల మద్య జరుగుతున్న ఈ దాడుల్లో అమాయక ప్రజలు బలవుతున్నారు.తాజాగా సినియాలోని తూర్పుభాగంలోని గౌటాపై ప్రభుత్వ దళాలు విచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ముఖ్యంగా అన్నెంపెన్నెం ఎరుగని చిన్నారులు చనిపోతున్నారు.సుమారు వందకు పైగా చిన్నారు మరణించారు.మరికొంత మంది చిన్నారులు కనిపించడం లేదు.అక్కడున్న ఆసుపత్రులన్ని చిన్నారులతో నిండి పోయాయి .చాలా మందికి తీవ్రంగా గాయాలయ్యా యి.వైద్యం అందించడానికి వైద్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.అయితే ప్రభుత్వ …

Read More »

మరో వివాదంలో వల్లభనేని వంశీ

అధికార టీడీపీ పార్టీలోని నేత‌ల నుంచి సామాన్య కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు ప్ర‌జ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. త‌మ‌కు అడ్డొచ్చిన వారు మ‌హిళ‌లా, సామాన్యులా, చిన్న పిల్ల‌లా, వృద్ధులా అన్న‌ది వారికి అన‌వ‌స‌రం, మా దందాల‌కు అడ్డొచ్చిన వారెవ‌రైనా స‌రే.. అడ్డు తొలగేదాక దాడులు చేస్తూనే ఉంటామంటూ అన‌డం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల వంతైంది. ఆంధ్రప్ర‌దేశ్‌లో ఇటువంటి సంఘ‌ట‌న‌ల గురించి కోకొల్ల‌లుగా చెప్పుకోవ‌చ్చు. అయితే, నాడు బుజ్జ‌గింపు మాట‌ల‌తో రైతుల నుంచి రాజ‌ధాని …

Read More »

పదునెక్కుతున్న బాణం..!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుస బహిరంగ సభలతో యువనేత, రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ బస్సు యాత్రకు దీటుగా సాగుతున్న ‘జనహిత ప్రగతి సభ’ల్లో ఆయన ప్రసంగాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇటు ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూ, అటు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్న తీరు పెద్ద సంఖ్యలో వస్తున్న యువతను ఆకట్టుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ‘జనహిత …

Read More »

వచ్చెే ఎన్నికల్లో టీడీపీ నుండి ఆళ్లగడ్డలో అక్కకు నో టిక్కెట్..తమ్ముడికి నో టిక్కెట్

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీ అయిన టీడీపీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.. ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఓ దశలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం చంద్రబాబు ఆదేశంతో టీడీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat