బాగ్య నగరవాసులకు శుభవార్త. 2018 హైదరాబాద్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అభిమానులు ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఆన్లైన్ ద్వారా టిక్కెట్ అమ్మకాలను శుక్రవారం ప్రారంభించింది. టిక్కెట్లు కావాల్సిన వారు sunrisershyderabad.inను ఆశ్రయించాలి. రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 9 నుంచి మే 19 వరకు జరిగే మొత్తం 7 మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లను ఈ …
Read More »Blog Layout
వైఎస్ఆర్పై చంద్రబాబు వ్యాఖ్యల గుట్టును.. రట్టు చేసిన ఉండవల్లి..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు నిజాలను వెలుగులోకి తెచ్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కాగా, సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ నాడు ఇందిరాగాంధీకి చెప్పి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించానంటూ వ్యాఖ్యలు …
Read More »వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే “చంద్రబాబు, లోకేష్” జైలుకే! పక్కా సాక్ష్యలు ఇదిగో
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మరికొన్ని రోజుల్లో రణరంగంగా మారనుంది. చూసుకుందాము నువ్వా..నేనా అనే విదంగా వచ్చే ఎన్నికలపై విసురుతున్నసవాళ్లు అన్ని పార్టీల నాయకులు. మన రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో టీడీపీని నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి అన్యాయం చేసింది. టీడీపీ అదికారంలో ఉండి కూడ , ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 హమీల్లో 6 అంటే 6 కూడ నేరవేర్చలేదు. రైతులు. మహిళలు, …
Read More »అఖిల్ ఆశలకు గండి కొట్టిన స్టైలిష్ స్టార్..!!
అఖిల్ అవకాశానికి గండి కొట్టిన స్టైలిష్ స్టార్..!! అదేంటి అక్కినేని వారబ్బాయికి, అల్లువారబ్బాయి గండికొట్టడమేంటి అనుకుంటున్నారా..? అవును, అఖిల్ అవకాశానికి స్టైలిష్ స్టార్ గండికొట్టాడు. అయితే, ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ర్టీలో కొరటాల శివ వరుస విజయాలతో దూసుకుపోతు ప్రముఖ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. అంతేకాకుండా, కొరటాల శివ తీసింది మూడే సినిమాలు అయినా, ఆ మూడింటిలో రెండు చిత్రాలు తెలుగు సినిమా జాబితాలో టాప్ – 5లో నిలిచాయి. …
Read More »ఎంపీ కొత్తపల్లి గీతకు ప్రాణహాని..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికార టీడీపీలో చేరిన ఎంపీ కొత్తపల్లి గీత ప్రాణానికి హాని ఉందని ఆమె దేశ రాజధాని ఢిల్లీ నగర పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ ఢిల్లీలో కొంతమంది గుర్తు తెలియని నెంబర్ల నుండి కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. నేను లోక్ సభకు హాజరుకాకుండా ఉండాలని ..లేకపోతే దాడికి పాల్పడతామని వార్రు బెదిరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.అయితే ప్రస్తుతం …
Read More »వందమందికి పైగా చుట్టూ మగవారు..మద్యలో మహిళను చెట్టుకు కట్టేసి దారుణం
అనుమానం పెట్టుకుని ఆవేశంలో చేసే కొన్ని పనులు తీవ్ర విషదాన్ని మిగులుస్తాయి. మరికొన్ని జీవితాలనే నాశనం చేస్తుంది. తాజాగా జరిగిన సంఘటన చాల దారుణం కనీసం జాలిపడకపోగా కళ్లప్పగించి చూసి వీడియోలు తీసుకోవడం మరి అత్యంత నీచం. వివరాలను పరీశిలిస్తే ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలోని మహిళపై పరాయి పురుషుడితో సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ …
Read More »కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో ఎంపీ సుజన రహస్య భేటీ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎంపీ ,ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఇటివల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సుజన చౌదరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో రహస్యంగా భేటీ అయ్యారు అని వార్తలు దేశ రాజధాని ఢిల్లీలో ..జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇటివల ప్రత్యేక హోదాపై కేంద్రం వెనక్కి పోవడంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలుగా …
Read More »బీజేపీ, టీడీపీ రాజీ వెనుక అసలు రహస్యం..!?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని నిర్మించే క్రమంలో.. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన లక్షల కోట్ల నిధులను పక్కదారి పట్టించారా..? అంతటితో ఆగక ఆ నిధులన్నింటిని హవాలా రూపంలో విదేశాలకు తరలించారా.? అందులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు, మంత్రుల వాటా ఎంత..? ఈ భారీ కుంభకోణంలో 2014 ఎన్నికల్లో టీడీపీతో జతకట్టిన బీజేపీ, జనసేన నేతల వాటా ఎంత..? …
Read More »చంద్రబాబు..నారా లోకేష్ పై సంచలన వాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి
పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అటు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు.ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం స్వభావం ఉన్న ప్రముఖ దర్శక నిర్మాత ..వందకు పైగా సినిమాలకు కథ మాటలు రాసిన రచయిత.ఆయన ప్రస్తుతం తెలుగు మీడియా ఛానల్స్ లో ఒకటైన టీవీ9 కి ఇటివల ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూ లో పోసాని మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత …
Read More »నీదీ ..నాదీ ఒకే కథ -మూవీ రివ్యూ ..!
సినిమా టైటిల్ –నీదీ నాదీ ఒకే కథ .. విడుదల తేది –మార్చి 23,2018 కథ –ఒక మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నటీనటులు-సీనియర్ నటుడు పోసాని ,శ్రీవిష్ణు ,సాట్నా టిటస్ ,దేవి ప్రసాద్.. ఛాయాగ్రహణం-రాజ్ తోట, పర్వీజ్ కె కూర్పు- బి.నాగేశ్వరరెడ్డి కళ- టి.ఎన్.ప్రసాద్ బ్యానర్- ఆరాన్ మీడియా వర్క్స్, శ్రీ వైష్ణవి క్రియేషన్స్ మ్యూజిక్ డైరెక్టర్ –బొబ్బిలి సురేష్. దర్శకుడు :ఊడుగుల వేణు .. నిర్మాతలు :నారా రోహిత్ …
Read More »