తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో శ్రీ విళంబి నామ సవంత్సర ఉగాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.ప్రగతి భవన్ లో జరిగిన ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ,ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,పార్టీ అభిమానులు ,కార్యకర్తలు ,నేతలు భారీ స్థాయిలో హాజరయ్యారు.ఈ సందర్భంగా పంచాంగ కర్తలు టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు,తెలంగాణ స్థితి గతుల గురించి పంచాంగం చెప్పారు. ఈ క్రమంలో బాచంపల్లి సంతోష్ …
Read More »Blog Layout
2019లో జగనే సీఎం..అది జరక్కపోతే మేము పంచాంగం చెప్పం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాకపోతే జీవితంలో పంచాంగం చెప్పడం మానేస్తామని అంటున్నారు దాదాపు నలబై మంది పండితులు.నేడు శ్రీ విళంబి నామ సవంత్సర ఉగాది పండుగ పర్వదినాన్ని పురష్కరించుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ భవిష్యత్తు గురించి పంచాంగం చెప్పించారు . ప్రగతిభవన్ లో సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పిన పంచాంగం ఇదే.!! ఈ …
Read More »4బిల్డింగ్స్ కట్టడానికి 40ఏళ్ల అనుభవం కావాలా బాబు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదల్లేదు అన్నట్లు ఉంది ప్రస్తుతం.గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడానికి ..తానూ ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణమైన జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటివల ఆయనపై రివర్స్ అయిన సంగతి విదితమే. తాజాగా ఆయన ఉగాది పండుగ పర్వదినాన జనసేన పంచాంగం సందర్భంగా మాట్లాడుతూ బాబుకు ఉగాది పచ్చడి …
Read More »12ఏళ్ళ 8నెలల 18రోజులు జగన్ సీఎంగా ఉంటారు -40మంది పండితులు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన సంగతి విదితమే.అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని విళంబి నామ ఉగాది పండుగ పర్వదినాన చూపించిన పంచాంగంలో వైసీపీ పార్టీకి మహర్దశ పడుతుందని పండితులు తెలిపారు. see also :2019ఎన్నికల్లో పోటిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ..! ఈ క్రమంలో అక్టోబర్ 25వరకు ఆయన …
Read More »2019ఎన్నికల్లో పోటిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేయకుండా టీడీపీ ,బీజేపీ మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చి టీడీపీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో పోటి పై క్లారిటీ ఇచ్చారు.ఈ క్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ స్వతంత్రంగా పోటిచేస్తుంది. ఎవరితోను కల్సి బరిలోకి దిగదు ..రానున్న ఎన్నికల్లో నవతరాన్ని ,యువతరాన్ని నేటి …
Read More »స్టార్ బ్యాట్స్మన్ క్రికెట్కు గుడ్బై
ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విధ్వంసకర ఆటగాడిగా గుర్తింపు పోందిన పీటర్సన్ భవిష్యత్తులో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి క్రికెట్ అభిమానులను కంగారు పెట్టించాడు. ‘స్విచ్ షాట్’ ఇన్వెంటర్, స్టార్ బ్యాట్స్మన్ కెవిన్ పీటర్సన్ ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మన్గా రికార్డులకెక్కాడు. 14 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు. సోషల్ మీడియా ద్వారా శనివారం ఆయన …
Read More »చింతలపూడి గ్రామ మహిళపై తెలుగు తమ్ముళ్ళు అరాచకం ..!
ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలు ముఖ్యంగా ఎమ్మెల్యేలు మహిళలపై చేస్తున్న అరాచకాలకు ,దాడులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఈ క్రమంలో పొన్నూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర అండతో అధికార పార్టీకి చెందిన నేతలు మహిళలపై అక్రమ కేసులను బనాయించి పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో చింతలపూడి గ్రామానికి చెందిన ఉషారాణి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే నరేంద్ర సహకారంతో …
Read More »వైఎస్ కుటుంబం మీద అభిమానం ముందు అంగవైకల్యం కూడా …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పద్నాలుగు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. అందులో భాగంగా జగన్ మీద ఉన్న అభిమానం ముందు ఒక యువకుడి అంగవైకల్యం కూడా ఓడిపోయింది.వైఎస్సార్ మీద వీరాభిమానం ముందు ఆయన అలుపు ఎరగని పోరాటం చేస్తున్నాడు తనఅంగవైకల్యం. …
Read More »వంతెన మీద నుంచి పడిన బస్సు.. 14 మంది మృతి
ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తూ వంతెన మీద నుంచి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదం బిహార్లో జరిగింది. సీతారామర్హి జిల్లా భానస్పట్టి గ్రామ శివారులోని రున్ని సైద్పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్హెచ్-77 హైవేపై ముజఫర్పూర్ నగరం వైవు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా …
Read More »ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు ..!
వైసీపీ పార్టీకి చెందిన నేతలు ముఖ్యంగా మహిళ నేతలపై అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దూషణల పర్వం రోజు రోజుకు హద్దులు దాటిపోతుంది.ఈ క్రమంలో గురజాల అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కామేపల్లి లో తుమ్మల చెరువు గ్రామంలో జరిగిన దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా జబర్దస్త్ కార్యక్రమాలను చేస్కోకుండా రాజకీయాలు అవసరమా ..అసలే అమెది ఐరన్ లెగ్ …
Read More »