Blog Layout

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రీపోల్ సర్వే : టీడీపీ..? వైసీపీ..? కాంగ్రెస్‌..? జ‌న‌సేన‌..?

2019లో జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో ప్రీపోల్ సర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. అయితే, ఏపీలో అధికార‌పార్టీ టీడీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో స‌హా కాంగ్రెస్‌, జ‌న‌సేన పార్టీలు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ నాలుగు పార్టీల్లో ప్ర‌ధానంగా అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య‌నే హోరా హోరీ పోరు సాగ‌నుంది. see also : నంద్యాలలో న్యాయదేవతను చెప్పు కాలితో …

Read More »

ఈ యేటి ఉత్తమ తెలంగాణ మహిళలు వీరే..!

ఈ నెల ( మార్చ్ ) 8 వ తేదీ న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నిపురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 20 మంది ప్రముఖ మహిళలకు అవార్డులను ప్రకటించింది.రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్‌ కమిటీ ఈ అవార్డు జాబితాను రూపొందించింది. ఈ అవార్డులకు ఎంపికైన 20 మంది మహిళలను మార్చి 8న …

Read More »

నంద్యాలలో న్యాయదేవతను చెప్పు కాలితో తన్నిన టీడీపీ నేత

 ఏపీలో టీడీపీ నేతలు ఎంత దారుణంగా రౌడీయిజం ఎలా చేస్తున్నారో ప్రత్యక్ష సాక్ష్యం సోమవారం కర్నూల్ జిల్లా నంద్యాల్లో ఘటన. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయలంటూ ధర్నా చేస్తున్న న్యాయవాదులపై నంద్యాలలో టీడీపీ నేత మేనల్లుడు దాడికి తెగబడ్డారు. చెప్పు కాళ్లతో న్యాయవాదులను తన్నాడు. అంతటితో ఆగకుండా ధర్నా ప్రాంతంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత బొమ్మను ఎగిరి బూట్‌కాలితో తన్నాడు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ గత 40రోజులుగా నంద్యాలలో …

Read More »

కేసీఆర్ జాతీయ ప్రత్యామ్నాయ ఆలోచనకు భారీ స్పందన

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన భారత ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ప్రకటన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది . దేశంలోని మొత్తం జాతీయ మీడియా ఇప్పుడు ఈ అంశం గురించే చర్చిస్తున్నాయి . ఇంగ్లిష్ , హిందీ , తెలుగు సహా అనేక ప్రాంతీయ బాషా ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా తమ శైలిలో రాజకీయ విశ్లేషణలు …

Read More »

2019లో గెలుపు టీడీపీదే.. క‌న్ఫాం చేసిన జ‌లీల్ ఖాన్‌..!!

2019లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు త‌ధ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన మీడియా స‌మావేశంలో జ‌లీల్ ఖాన్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలో అస‌లు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలే క‌నిపించ‌డం లేద‌న్నారు. రాజ‌కీయ పార్టీ అనేది నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు, వ్య‌క్తిత్వం మీద …

Read More »

పల్లె రైతు మురిసేలా..గ్రామ ప్రజలు పరవశించేలా…

 రైతు పండించిన కూరగాయలు గ్రామాల్లో అమ్మాలి అంటే.. ” కూరగాయలు అమ్మ…! కూరగాయలు ..! ” అని గంపల్లో అమ్ముకునే కాలం…తోపుడు బండ్లలో అమ్ముకొనే రోజులు…ఎండనక ..వాననక… దుమ్ము ..ధూళి ని తట్టుకొని అమ్ముకునే రోజులు….. కష్ట పడి రైతు పండించడం …అదే కష్టపడి కూరగాయలు అమ్మడం…” అది నాటి మాట…” అలాంటి కష్టం రైతుకు ఉందోద్ధు…రైతు పండించిన కూరగాయలు గౌరవంగా అమ్ముకోవాలి అనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఇది …

Read More »

అందుకే బీజేపీ, కాంగ్రెస్ లకు కేసీఆర్ ప్రత్యామ్నాయం..మంత్రి కడియం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్, బిజెపిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఈ రెండు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ప్రజలు కూడా ఒక పార్టీని కాదనుకుంటే మరొక పార్టీకి ఓట్లేస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చేందుకు, దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలని ముఖ్యమంత్రి …

Read More »

వరంగల్ మోనోరైల్‌కు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తరువాత వరంగల్ నగరం  వేగంగా  అభివృద్ధి చెందుతున్నది.ఈ క్రమంలోనే వరంగల్ నగరానికి మరో మణిహారం అలంకృతం కాబోతోంది. ప్రతిష్టాత్మక మోనోరైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ నేపధ్యంలో మోనోరైలు ఏర్పాటుకు వరంగల్‌లోని అనుకూలమా? లేదా? అని పరిశీలించడానికి వచ్చిన స్విట్జర్లాండ్ బృందం అనుకూలమంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. see also :ప‌వ‌న్‌కు తిట్లు.. మ‌హేష్‌కు ప్ర‌శంసలు..!! కాజీపేట, వరంగల్ మధ్య 15 కిలోమీటర్ల మేర …

Read More »

ప్రతి నియోజకవర్గంలో ఒక ఆహార శుద్ధి యూనిట్..

ఫుడ్ ప్రాసెసింగ్ పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ రేపు (మంగళవారం ) సెక్రెటేరియట్ లో సమావేశం కానుంది.రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ఆహార పరిశ్రమల(ఫుడ్ ప్రాసెసింగ్) యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వ్యవసాయరంగంతో పరిశ్రమలను అనుసంధానం చేయాలని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఫుడ్ ప్రాసేసింగ్ విధానాల …

Read More »

ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చల్లా ధర్మారెడ్డి..కేటీఆర్

ప్రజలగురించి ఆలోచించే వ్యక్తి పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ వరంగల్ నగరంలో పర్యటించిన మంత్రి కేటీ ఆర్..వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..చల్లా ధర్మారెడ్డి తన సొంత పనులను పక్కన పెట్టి.. నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat