ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం ప్రకాశంజిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తిచేసుకునే దిశగా దూసుకెళ్తోంది. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నేతలతోపాటు ప్రజలు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి …
Read More »Blog Layout
ఎంపీ గుత్తాతో మంత్రి జగదీష్ భేటీ ..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇటివల తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గా నియమించబడిన నల్గొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డిను కలిశారు .ఈ సందర్భంగా మంత్రి జగదీష్ మాట్లాడుతూ ఎంపీ గుత్తాను మర్యాదపూర్వకంగా కలిశాను .ఇటివల రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలిపాను .రైతులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని …
Read More »శ్రీదేవి డెత్ మిస్టరీ కేసులో సంచలనాత్మక ట్విస్టు ..!
దాదాపు యావత్తు భారతదేశ సినిమా ఇండస్ట్రీతో పాటుగా ఇటు సినిమా అభిమానులను ,భారతీయులను ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కు గురిచేసిన సంఘటన సీనియర్ నటి శ్రీదేవి అకస్మాత్తుగా మరణించడం.అయితే నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను వ్యక్తమయ్యాయి.కొందరు అయితే మద్యం ఎక్కువ త్రాగడం వలన స్పృహ కోల్పొయి బాత్ టబ్ లో పడి ఊపిరి ఆడక చనిపోయిందన్నారు. See Also:శ్రీదేవిని హత్య చేశారు .. సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు మరికొంతమంది …
Read More »శ్రీదేవి ఎంట్రీ చూసి.. వారంతా పండుగ చేసుకుంటున్నారట..!
ప్రముఖ నటి వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి దుబాయ్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మృతి పై మిస్టరీ ఇంకా కొనసాగుతుండగా.. ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఆమె గురించి వైరల్ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం శ్రీదేవి ఏ లోకంలో ఉందో తెలియదు కానీ.. ఆమె ఉన్న చోట ఎలా ఉంటుందో ఊహిస్తూ.. సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రాల్ చేస్తున్న సరదా కామెంట్స్ ఇవే..! * శ్రీదేవి రాకతో …
Read More »నటి శ్రీదేవిది ముమ్మాటికి హత్యే ..!
సీనియర్ నటి శ్రీదేవి దుబాయ్ లో తన మేనల్లుడి వివాహానికి హాజరై శనివారం రాత్రి పదకొండున్నరకు గుండెపోటు రావడంతో మరణించిన సంగతి తెల్సిందే.అయితే నటి మృతిపై దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టు మాత్రం ఆమె బాత్ టబ్ లో పడి ఊపిరి ఆడక మరణించారు అని తేలింది.ఈ విషయం మీద దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు . అయితే నటి శ్రీదేవిది సహజ మరణం కాదు .ముమ్మాటికి …
Read More »శ్రీదేవిని హత్య చేశారు .. సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
అతిలోక సుందరి, ప్రముఖ నటి శ్రీదేవి ఇక లేరన్న విషయం ఆమె అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. యావత్ సినీ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురై కన్నీటి పర్యంతమైంది. ఇదిలా ఉండగా శ్రీదేవి మరణానికి సంబంధించి పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అందుకు తోడుగా బాత్ టబ్లో శ్రీదేవ ప్రమాదవశాత్తు పడిపోయినట్లు ఫోరెన్సిక్ అధికారులు ఎలా నిర్ధారిస్తారని.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడుగుతున్న ప్రశ్నలను చూస్తుంటే ఈ డెత్ వెనుక తెలియని ఏదో మిస్టరీ …
Read More »ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిగ్ షాక్ ..!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతప్రధాని ,ఎన్డీఏ ప్రభుత్వాధినేత నరేందర్ మోదీకి బిగ్ షాకిచ్చారు .అందులో భాగంగా ప్రముఖ బైక్ సంస్థ అయిన హ్యర్లీ డేవిడ్ సన్ మోటారు బైకులపై భారత్ దేశం విధించిన దిగుమతి సుంకంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తిను వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రధాని మోదీను అనుకరిస్తూ ఆయనను ఎద్దేవా చేశారు . అందులో భాగంగా ట్రంప్ హ్యార్లీ డేవిడ్సన్ మోటారుబైకులపై భారత్ దిగుమతి సుంకం …
Read More »దర్జా దొంగలు..!!
ఓ సాధారణ రైతు పాతిక వేల రూపాయల అప్పుకోసం వస్తే ఆ రైతును పురుగును చూసినట్టుగా చూస్తారు బ్యాంకు అధికారులు. అప్పు ఇవ్వాలంటే ఏఏ నిబంధనలు పాటించాలో అన్నింటిని ఏకరువుపెడతారు. బ్యాంకు అధికారులు చెప్పిన నిబంధనలకు అనుగుణంగానే రైతు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా..ఆ రైతును పురుగును చూసినట్టు చూడటమే కాకుండా సవాలక్ష కొర్రీలు పెడతారు. అది కూడా అదిగమించి రైతు రుణం తీసుకుంటే.. ఎప్పుడైనా ఏ పంటో పండక …
Read More »భోనీ కపూర్ అరెస్ట్ …!
సీనియర్ నటి శ్రీదేవి దుబాయ్ మృతి చెందిన సంగతి తెల్సిందే.అయితే నటి మృతిపై ఇప్పటికే పలువురు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.కొందరు అయితే గుండె పోటు రావడం వలన మరణించారు.ఇంకొందరు అయితే లేదు బాత్రూం లో అకస్మాత్తుగా జారి బాత్ డబ్ లో పడి ఊపిరి ఆడక మరణించారు. See Also:నటి శ్రీదేవి మృతి గురించి చెప్పిన మొట్టమొదటిగా అతనే ..మరి శ్రీదేవికి అతనికి ఉన్న సంబంధం ఏమిటి ..! ఇక …
Read More »నటి శ్రీదేవికి అతనికి ఉన్న సంబంధం ఏమిటి ..!
దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినిమా రంగంలో పలు వైవిధ్యభరితమైన పాత్రలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కోట్లాది మంది అభిమానుల అందాల తార శ్రీదేవి.శ్రీదేవి తన మేనల్లుడి వివాహం గురించి దుబాయ్ వెళ్ళింది.అయితే శనివారం రాత్రి హటాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె మరణించారని ఒక వార్త అదే రోజు రాత్రి పదకొండున్నరకు వైరల్ అయింది.అయితే నటి మృతి గురించి మొట్ట మొదటిసారిగా మీడియాకు చెప్పింది …
Read More »