టీం ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు ,మాజీ కెప్టెన్ ,ప్రస్తుత యువభారత్ ప్రధాన కోచ్ అయిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మద్దతు పలికారు.ఇటివల అండర్ 19 వరల్డ్ కప్ లో యువభారత్ ఓవల్ క్రికెట్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు అయిన ఆసీస్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి కప్పును సొంతం …
Read More »Blog Layout
బాత్రూంలోనే గుండె పోటు ఎందుకొచ్చింది..!
సీనియర్ నటి శ్రీదేవి హఠాన్మరణానికి కారణమైన గుండెపోటు మరోసారి త్రీవ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కారణంగానే ఎక్కువ మంది చనిపోతున్న విషయం తెలిసిందే. నివురు గప్పిన నిప్పులాంటి ఈ వ్యాధి ఎటువంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండానే కబలిస్తోంది. ముఖ్యంగా బాత్రూమ్లో స్నానం చేస్తున్న సమయంలోనే చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నట్టు వార్తలు వింటున్నాం. తాజాగా శ్రీదేవి కూడా బాత్రూమ్లోనే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సామాన్యులు కూడా బాత్రూమ్లో …
Read More »చంద్రబాబు@40…అభినందనలు వెల్లువ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద వైజాగ్ సీఐఐ సదస్సు సాక్షిగా ప్రశంసల వర్షం కురుస్తుంది.ఒక రాజకీయ నేతగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నేటితో నలబై ఏళ్ళు పూర్తిచేసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ,మంత్రులు ,కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ క్రమంలో మంత్రులు యనమల ,దేవినేని ,కోల్లు రవీంద్ర,కళా వెంకట్రావు ,ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబును కల్సి …
Read More »అది చంద్రబాబు రక్తంలోనే లేదు-శిల్పా చక్రపాణి రెడ్డి..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరిగారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తాను అని హామీ ఇచ్చారు.తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హమీను తుంగలో తొక్కారు. see also : శ్రీదేవి మరణంపై దుబాయ్ పోలీసులు షాకింగ్ రిపోర్టు …! అంతే …
Read More »Breaking News-శ్రీదేవి హోటల్ గది సీజ్ ..!
సీనియర్ నటి శ్రీదేవి దుబాయ్ లో గుండెపోటు రావడంతో శనివారం రాత్రి పదకొండు గంటలకు మృతి చెందిన విషయం తెల్సిందే.నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను ..కారణాలను ఇటు రాష్ట్ర అటు జాతీయ మీడియా కథనాల మీద కథనాలను వండి ప్రసారం చేస్తుంది.అయితే శ్రీదేవి మృతి వెనక ఎటువంటి కుట్రలు ..కుతంత్రాలు లేవని దుబాయ్ పోలీసులు తేల్చి చెప్పారు. see also : కరీంనగర్ సాక్షిగా రైతాంగానికి సీఎం కేసీఆర్ గుడ్ …
Read More »శ్రీదేవి మరణంపై దుబాయ్ పోలీసులు షాకింగ్ రిపోర్టు …!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ,బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ ఏ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి.అయితే ఇటివల తన కజీన్ వివాహానికి దుబాయ్ వెళ్ళిన శ్రీదేవి గుండెపోటుతో మృతిచెందారు. see also : బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో కాంగ్రెస్ మాజీ మంత్రి.. ఎంపీ టికెట్ ఫిక్స్..? అప్పటి నుండి నేటివరకూ నటి శ్రీదేవి మృతిపై పలు మీడియా …
Read More »కరీంనగర్ సాక్షిగా రైతాంగానికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి శుభవార్తను ప్రకటించారు.ఈ రోజు సోమవారం కరీంనగర్ లో జరుగుతున్న రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతాంగం అభివృద్ధి కోసం పలు పథకాలను అమలుచేస్తున్నాం. రానున్న కాలంలో కోట్ల ఎకరాలకు సాగునీళ్ళు అందించాలనే లక్ష్యంతోనే ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తున్నాం.రాష్ట్ర రైతాంగం భవిష్యత్తులో దేశ రైతాంగ సమస్యలను తీర్చే వారిగా నాయకత్వం …
Read More »బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో కాంగ్రెస్ మాజీ మంత్రి.. ఎంపీ టికెట్ ఫిక్స్..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దెబ్బ అధికార టీడీపీకే కాంకుండా, కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా తగులుతోంది. జగన్ తన పాదయాత్రలో ఎదురవుతున్న ప్రజల సమస్యలనే అజెండాగా మార్చుకొని పక్కా హామీలు ఇస్తున్నారు. ఇక మరో ప్రధాన విషయం ఏంటంటే ఏపీలో తాజా రగడ ప్రత్యేకహోదా పై అయితే జగన్ మరింత దూకుడు ప్రదర్శింస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ అధికార పార్టీలో కల్లోలం సృష్టిస్తుండగా.. ఇప్పటికే ఏపీలో …
Read More »సభలో సీఎం కేసీఆర్ విసిరిన ఛలోక్తికి ప్రజలందరూ ఫిదా ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పీచ్ సందేశాత్మకంగా ..వివరణాత్మకంగా..ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులు ,సంఘటనలు ,ప్రజల జీవనశైలి ఇలా పలు అంశాల ఆధారంగా ఉంటుంది.అంతే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే స్పీచ్ లో మధ్య మధ్యలో వచ్చే ఛలోక్తులు ,సామెతలు ,కథలు అందర్నీ ఆకట్టుకుంటాయి. అంతగా ప్రభావితం చేస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్ .తాజాగా రాష్ట్రంలో కరీంనగర్ లో రైతుసమన్వయ సమితి ప్రాంతీయ …
Read More »మరో పోరాటానికి సిద్ధమైన సీఎం కేసీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో వినూత్న ఉద్యమానికి సిద్ధమయ్యరా ..!.ఇప్పటికే సరిగ్గా పదిహేడు ఏళ్ల కిందట ప్రస్తుత నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి..దాదాపు పద్నాలుగు ఏళ్ళ పాటు ఎన్నో ఉద్యమాలు ..పోరాటాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించి అందరిచేత శబాష్ అనిపించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ …
Read More »