తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది. రాష్ట్రంలోని సిద్దిపేట కు గతంలో మంజూరీ అయిన పాస్ పోర్ట్ కేంద్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని హెడ్ పోస్టాఫీస్ లో ఏర్పాటు కానుంది..ఈనెల 28న మంత్రి హరీష్ రావు ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించనున్నారు .అసులు పాస్ పోర్ట్ కావాలి అంటే హైద్రబాద్ ,కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే వారు.ఉదయం వెళ్తే రోజుంత క్యూ …
Read More »Blog Layout
రైతును రాజు చేయడమే టీ సర్కార్ లక్ష్యం..! – కేసీఆర్
రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు.భారతదేశంలో 70వేల టీఎంసీల సాగు నీరు లభ్యమైనప్పుడు రైతు రాజు ఎందుకు కాలేదని ప్రశ్నించారు.రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఇవాళ నిర్వహించిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..దేశ రైతాంగానికి తెలంగాణ రైతు సమన్వయ సమితులే నాయకత్వం వహించే పరిస్థితి రావాలని సూచించారు. see also :హాట్సాఫ్ కేసీఆర్..! …
Read More »పవన్ కల్యాణ్పై కేవీపీ సంచలన వ్యాఖ్యలు..!!
‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ (జేఎఫ్సీ) వల్ల సాధ్యమయ్యేది ఏమీ లేదని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ.. .. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాన్ అనేక కేసులు ఉన్న చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తప్పు చేశాడని పేర్కొన్నారు. కేవలం జేఎఫ్సీ ఏర్పాటు …
Read More »”ఓటుకు నోటు బాబు.. ప్యాకేజీ పవన్”ల లక్షల కోట్ల అవినీతిని ఏకి పారేసిన కత్తి..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, తన పార్టనర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని సినీ క్రిటిక్ కత్తి మహేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధానికి ఇస్తున్న లక్షల కోట్ల నిధులను తమ స్వార్ధం కోసం పక్కదారి పట్టించడంలో సీఎం చంద్రబాబు తన రాజకీయ చాణక్యతకు పదునుపెట్టారని.. చంద్రబాబు లక్షల కోట్ల అవినీతిపై కత్తి మహేష్ …
Read More »టీఆర్ఎస్ పార్టీపై కోదండరాం ప్రశంసలు…
మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం.త్వరలో రాజకీయ పార్టీను ప్రకటించబోతున్న..తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ప్రో కోదండ రాం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పై ప్రశంసలు వర్షం కురిపించారు.ఆగండి ఆగండి ..నిత్యం ఏదో ఒక కారణంతో టీఆర్ఎస్ పార్టీను విమర్శించే కోదండరాం ఆ పార్టీను పొగడటం ఏమిటి అని ఆలోచిస్తున్నారా.అసలు విషయానికి వస్తే ప్రో కోదండరాం డల్లాస్ పర్యటనలో ఉన్నారు. see also : హాట్సాఫ్ కేసీఆర్..! …
Read More »ఈ – గవర్నెన్స్ తో ప్రజలకు ఇంకా మెరుగైన పౌర సేవలు..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా హెచ్ఐసీసీలో జరుగుతున్న ఈ – గవర్నెన్స్ జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి సీఆర్ చౌదరి,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రికల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. see also : హాట్సాఫ్ కేసీఆర్..! ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఈ గవర్నెన్స్ తో ప్రజలకు ఇంకా మెరుగైన పౌర సేవలు అందించొచ్చని స్పష్టం చేశారు.పౌర సేవల కోసం ఆర్టీఎ ఎం వ్యాలిట్ …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..!!
ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..!? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు తప్పదా..? అందుకే ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్యను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారా..? అన్న ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు. అయితే, ఇటీవల ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య ..తాను అప్రూవర్గా మారేందుకు సిద్ధంగా ఉన్నానని, నన్ను ఏపీ సీఎం …
Read More »హాట్సాఫ్ కేసీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న హైదరాబాద్ మహానగరం పరిధిలోని రాజేంద్రనగర్ లో రైతు సమన్వయ సమితి సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రైతులతో మాట్లాడిన అంతరం రైతుల నుండి సలహాలు ,సూచనలు కోరుతున్న సమయంలో ఓ రైతు సభా వేదిక ఎదురుగా ఉన్న గ్యాలరీ లో సూర్యాపేట జిల్లాకు చెందిన మాలోతు కృష్ణా …
Read More »ఫ్లాష్ న్యూస్.. పీకే ఫైనల్ సర్వే.. 175 సెగ్మెంట్స్ రిజల్ట్స్ అవుట్..!
ఏపీ రాజకీయాలు జోరందుకున్నాయి. ప్రత్యేకహోదా కోసం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వరుస ప్రకటనలు చేసినప్పటి నుండి రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఇక ప్రస్తుత పరిణామాల క్రమంలో ఏపీలో జనం నాడికోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫైనల్ సర్వే రిపోర్ట్ ఇప్పుడు మరింత రచ్చలేపుతోంది. See Also:ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..!! జగన్ ప్రజాసంకల్పయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుండి పీకే తన …
Read More »ఏపీ సచివాలయం సాక్షిగా మరో అన్నదాతపై దాడి..!!
రైతుపై మరోసారి దౌర్జన్యం జరిగింది. వెలగపూడికి చెందిన గద్దె మీరా ప్రసాద్ అనే రైతు తన పొలంలో రహదారి నిర్మాణం జరపడానికి వీల్లేదని అడ్డుకున్నందుకు పోలీసులు అతన్ని చొక్కా చిరిగేలా కొట్టారు. సాక్ష్యాత్తు సీఐ సుధాకర్బాబు రైతుపై చేయి చేసుకున్నాడు. అంతరం బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో పోలీసులు వెళ్లిపోయారు. తనకు అన్యాయం చేస్తే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని రైతు మీరా …
Read More »