Blog Layout

ఒళ్ళు దగ్గర పెట్టుకో -ఎంపీ విజయసాయిరెడ్డికి యరపతి వార్నింగ్ ..

ఏపీ అధికార టీడీపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ల మధ్య విమర్శల పర్వం తీవ్ర స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పని చేస్తున్న ఐపీఎస్ ,ఐఏఎస్ అధికారులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. see also :“నాకది”లేదు..అందుకే నేను ఒంటరి…తేల్చేసిన సల్మాన్ .. ఇది …

Read More »

తక్కువ మందితో ఎక్కువ వ్యాపారం చెయ్యడమే టీ రిచ్ ఆలోచన..కేటీఆర్

తక్కువ మందితో ఎక్కువ వ్యాపారం చెయ్యడమే టీ రిచ్ ఆలోచన అని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.ఇవాళ టీ రిచ్ వార్షిక దినోత్సవం లో మంత్రి కేటీ ఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టీ రిచ్ ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలోనే అద్బుతమైన పరిశోధనలు చేసిందని చెప్పారు. see also :ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్ రాజధాని..మంత్రి కేటీఆర్ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడున్నరేళ్లలో ఎన్నో …

Read More »

“నాకది”లేదు..అందుకే నేను ఒంటరి…తేల్చేసిన సల్మాన్ ..

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు యాబై ఏళ్ళు దాటిన కానీ ఇంకా పెళ్లి కానీ స్టార్ హీరో యంగ్ అండ్ డైనమిక్ కండల వీరుడు ఎవరంటే టక్కున చెప్పే పేరు సల్మాన్ ఖాన్ .యాబై రెండు ఏళ్ళు అయిన కానీ ఇంతవరకు తనకు పెళ్లి కావడంలేదనే జాతీయ మీడియాలో ,సినిమా ఇండస్ట్రీలో తెగ హాట్ టాపిక్ గా చర్చలు జరుగుతున్నాయి. See Also:టీడీపీకి సరైన షాకిచ్చిన బీజేపీ.. వైసీపీలోకి ముగ్గురు మాజీ …

Read More »

మానవత్వం చాటుకున్న గొప్ప ఔదార్యుడు… నల్ల మనోహర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ యువనేత ,జూలపల్లి సింగిల్ విండో చైర్మన్ నల్లా మనోహర్ రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.నిత్యం నల్లా పౌండేషన్ ద్వారా పలు సేవ కార్యక్రమాలను చేయడమే కాకుండా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలను తెలుసుకొని వాటి పరిష్కరిస్తూ పెద్దపల్లి జిల్లా ప్రజల్లో మంచి ఆదరణను పొందుతున్నాడు. see also :మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్న నల్లా మనోహర్ రెడ్డి తాజాగా మరోసారి తనమానవత్వాన్ని …

Read More »

ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్ రాజధాని..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం హై టెక్స్ లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న మూడో రోజు బయో ఏషియా సదస్సుకి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మరియు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఫార్మా పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం రాజధాని అని స్పష్టం చేశారు.ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.అంతేకాకుండా …

Read More »

టీడీపీకి సరైన షాకిచ్చిన బీజేపీ.. వైసీపీలోకి ముగ్గురు మాజీ మంత్రులు..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు దాదాపుగా లేనట్లే అని తేలిపోయింది. దీంతో అనేక మంది నేతలు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ నాయ‌కులు వైసీపీ లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బలమైన నేతగా గుర్తింపు పొంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజనతో డీలా పడిపోయిన‌ అనేకమంది సీనియ‌ర్ నేత‌లు.. ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన జరిగుతోందనుకున్న సమయంలో టీడీపీలోకి వెళ్లాలనుకున్న నేతలు సైతం ఇప్పుడు …

Read More »

చంద్ర‌బాబు రూ.3 ల‌క్ష‌లా 30వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన బీజేపీ నేత‌..!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, త‌న పార్ట‌న‌ర్‌  ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి కేంద్రం ఇచ్చిన నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ఏపీ బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్‌రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ ఓ ప్ర‌ముఖ ఛానెల్ నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్ర‌త్యేక హోదాపై నిర్వ‌హించిన డిబేట్‌లో పాల్గొన్న ఏపీ బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేట‌ప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా …

Read More »

రూ.లక్ష రూపాయల సీఎం రిలీఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ఆరూరి..!

ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప‌్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయి..ఆయా నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు అప్లై చేసుకున్న వారికి స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఆర్థిక సాయానికి సంబంధించి చెక్‌లు ప్రభుత్వం అందజేస్తుంది. see also :అన్ని పట్టణాల్లో మినీ ట్యాంకు బండ్‌లు..మంత్రి హరీష్ …

Read More »

గుంటూరు సెలూన్‌ సెంటర్లో హైటెక్‌ వ్యభిచారం గుట్టు రట్టు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో హైటెక్ వ్యబిచారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే..నాలుగేండ్ల నుండి రామచంద్రరావు అనే వ్యక్తి బౌన్స్ బ్యూటీ అండ్ మసాజ్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు.ఈ సెంటర్లో వర్కర్లుగా ఇతర ప్రదేశాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి మరీ నడిపిస్తుండే వాడు. see also :ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్..! అయితే ఒక్కసారిగా నష్టం రావడంతో ఏమి చెయ్యాలో తెలియక వ్యబిచారం నిర్వహించే మార్గాన్ని ఎంచుకున్నాడు..ఈ క్రమంలో నిన్న …

Read More »

జగన్‌కు సీఎం అయ్యే ఛాన్స్‌ ఉందా.. సోష‌ల్ మీడియా ఊగిపోయేలా.. వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టండి..!

ఏపీ రాజకీయాల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహ‌న్ రెడ్డికి ఉన్నంత ప్రజాకర్షక శక్తి మరెవ్వరికీ లేదని, అంత చిన్నవయసులో ఆయనకు పోటీ రాగలిగేవారు కనిపించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. హాయిగా ఏసీ రూముల్లో కూర్చుని వచ్చిన వారితో మాట్లాడి పంపించడం పద్ధతిగా ఉన్న ఈ రోజుల్లో, ప్రజల హృదయాలను స్పర్శించడానికి జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని, ఏది బాగుంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat