Blog Layout

విజయవాడ కార్పోరేషన్ లో తెలుగు తమ్ముళ్ళు తిరుగుబాటు …

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన తమ్ముళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఇటు ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుదుకే కాదు ఏకంగా ఆ దేవా దేవుడికి కూడా అర్ధం కాకుండా పోయింది.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో బెజవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో అధికార టీడీపీ పార్టీలో ముసలం మొదలైంది.నగర మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ అయిన కోనేరు శ్రీధర్ పై తెలుగు తమ్ముళ్ళు తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ …

Read More »

ప‌ప్పు అని టైప్ చేయ‌కుండానే ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు..! ఎలా..? ఎక్క‌డంటే..!!

అవును, మీరు చ‌దివింది నిజ‌మే. ఇంట‌ర్‌నెట్‌లో ప‌ప్పు అని టైప్ చేస్తే ఓ ఇద్ద‌రు రాజ‌కీయ నాయ‌కుల ఫోటోలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం వారిద్ద‌రిలో ఒక‌రు తండ్రి అండ‌తో మంత్రి ప‌ద‌వి అనుభ‌విస్తుండ‌గా.. మ‌రొక‌రు ప్ర‌ధాన‌మంత్రి సీటు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారునుకోండి.. అది వేరే విష‌యం..!! ఇప్పుడు వీరిద్ద‌రిని ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న ఓ ప్రోగ్రామ్ లో పాటిస్పేట్ చేసే క‌మెడియ‌న్లు విచ్చ‌ల విడిగా …

Read More »

శివరాత్రి ఉపవాసం ఏవిధంగా చేస్తే ఫలితం ఉంటుంది..?

శివరాత్రి నాడు ఉపవాసం ఏవిధంగా చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు? అసలు శివరాత్రినాడు తప్పని సరిగా ఉపవసించాలా..? ఉపవాసం చేయలేకపోతే ఏమైనా అరిష్టం జరుగుతుందా..? ఈ ప్రశ్నలు ఎంతో మందిని వేధిస్తుంటాయి. మహా శివరాత్రి పర్వదినాన అతిముఖ్యమైనవి అభిషేకం, ఉపవాసం, జాగరణ. శివ రాత్రి విశేషం ఏమిటంటే, శివం అంటే శుభం అని అర్థం. రాత్రి అనే పదం రా అనే ధాతువు నుండీ వచ్చింది. రా అంటే దానార్ధరకమైనది. …

Read More »

శివ నామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు..!

ఇవాళ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. ఆదిదేవుడికి అర్చనలు అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, వరంగల్ లోని వేయి స్తంభాల దేవాలయం ,కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, చెరువుగట్టు, కాళేశ్వరం ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాలకు భక్తుల పోటెత్తారు. శివ నామస్మరణతో ఆలయాలన్నీ …

Read More »

కన్నతల్లి లాంటి పార్టీను మోసం చేస్తారా అని ఎదురుతిరిగిన మహిళలు..

ఏపీలో పార్టీ ఫిరాయించినఎమ్మెల్యేలకు ,ఎంపీలకు ప్రజల నుండి పలు అవమానాలు చిత్కారాలు ఎదురవుతున్నాయి.నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలను మోసం చేసి..పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతున్నారు.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి గిద్దలూరు అసెంబ్లీ నియోజక్ వర్గం నుండి గెలుపొంది అధికార టీడీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపించిన తాయిలాలకు ఆశపడి ఫిరాయించిన ఎమ్మెల్యే …

Read More »

లవర్స్ డే సందర్బంగా ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్..!

రేపు ప్రేమికుల రోజు సందర్బంగా ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ అద్బుతమైన ఆఫర్లను ప్రారంబించబోతుంది.రేపు ( ఫిబ్రవరి 14 వాలెంటైన్స్‌ డే సందర్భంగా) ” ది ఫ్లిప్‌హార్ట్‌ డే’ సేల్‌ నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ప్రకటించింది.ఈ భారీ సేల్లో భాగంగా HDFCడెబిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ లపై 14% ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను అందించనుంది. యూజర్లు ఎవరైతే ‘ది ఫ్లిప్‌హార్ట్‌ డే’ ఆఫర్‌లో సైన్‌-అప్‌ అవుతారో …

Read More »

వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు

వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు. అవును, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ఫైర‌య్యారు. గాయ‌త్రి చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మంచు మోహ‌న్‌బాబు చంద్ర‌బాబును ఇన్‌డైరెక్ట్‌గా ఏకి పారేశారు. see also : కన్నతల్లి లాంటి పార్టీను మోసం చేస్తారా అని ఎదురుతిరిగిన మహిళలు.. అయితే, ముక్కు సూటి త‌నానికి మంచు మోహ‌న్‌బాబు మారుపేర‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. …

Read More »

బీజేపీలోకి టీడీపీ కేంద్ర మంత్రితో సహా ఇద్దరు ఎంపీలు ..

ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే తెలుగు తమ్ముళ్ళు మరొకటి తలుస్తున్నారు.గత నాలుగు ఏండ్లుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షంగా రాసుకొని పూసుకొని తిరిగిన టీడీపీ నేతలు గత వారం రోజులుగా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు.ఇందుకు ప్రధాన కారణం ఇటివల లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా విభజన చట్టంలో ఉన్న హామీలను …

Read More »

హాజరు కానున్న సీఎం కేసీఆర్..!

యదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 23న శ్రీవారి ఎదుర్కోలు మహోత్సవం, 24న కల్యాణం నిర్వహించనున్నారు . ఈ నెల 24న సీఎం కేసీఆర్ సతీసమేతంగా కల్యాణోత్సవానికి హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వారికి సమర్పిస్తారని యాదాద్రి ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. 25న దివ్యవిమాన రథోత్సవం, …

Read More »

ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..!

అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు..పోకిరి వెధవలు వెంటపడుతూ ఉంటారు.రోజు రోజుకు అమ్మాయిల పై లైంగిక వేధింపులు ఎక్కువై పోతున్నాయి.. అతని పక్కన ఓ అమ్మాయి కూర్చుని ఉందన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ వ్యక్తి హస్తప్రయోగానికి దిగాడు. డిల్లీ లో జరిగిన ఈ సంఘటన నిన్నటి నుండి సోషల్ మీడియాలో హాల్ చల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. see also : ఏపీలో అస‌లు.. ప్ర‌తిప‌క్ష‌మే లేదు :మ‌ంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat