Blog Layout

4వ వన్డేలో ధవాన్ సెంచరీ..!

జోహన్నెస్‌బర్గ్ వేదికగా శనివారం (ఫిబ్రవరి-10) సౌతాఫ్రికాతో జరుగుతున్న 4వ వన్డేలో టీమిండియా ఓపెనర్ ధావన్ సెంచరీ సాధించాడు. మొదటి  నుంచి ఆతిథ్య బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ భారీ ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. ధావన్‌ 99 బంతుల్లో 10ఫోర్లు, 2 సిక్సర్ల తో సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్‌లో 100వ వన్డే ఆడుతున్న ధావన్‌ అద్భుతంగా రాణిస్తూ న్యూ వాండరర్స్‌ స్టేడియంలో పరుగుల వరద పారిస్తున్నాడు. 100వ వన్డేలో సెంచరీ చేసిన …

Read More »

భగీరథకు కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి ప్రశంస

తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందించాలని చేపట్టిన మిషన్ భగీరథ పథకం తీరుతెన్నులను చూసి తెలుసుకోవటానికి కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి అరవింద్ మెహత సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండలో ఉన్న పైలాన్ ను ఆయన సందర్శించారు. ఆయనతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి ఉన్నారు. మంచినీటిని అందించాలన్న ఆలోచన చాలా గొప్పదని అరవింద్ మెహత ప్రశంసించారు. ఎస్.కే.జోషి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎంత డబ్బు …

Read More »

అనంతపురంలో 250 కోట్ల అవినీతికి టీడీపీ నేతలు కుట్ర..కని పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

ఏపీకి చంద్రబాబు అసమర్థత వల్లే అన్యాయం జరిగిందని అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలను సాధించటంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రతి పక్షనేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి పోరాటాలకు టీడీపీ మద్దతు ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగేదికాదన్నారు. జిల్లాలోని ఉరవకొండ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టులో రూ. 250 కోట్ల అవినీతికి టీడీపీ నేతలు కుట్ర …

Read More »

టీమ్ ఇండియా ప్ర‌ముఖ‌ క్రికెట‌ర్‌తో… రాశీఖ‌న్నా తొలి ప్రేమ…?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టించిన తొలిప్రేమ చిత్రం ఈ శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలిషో నుండే పాజిటీవ్ టాక్ తెచ్చుకోవ‌డంతో రాశీ ఖాతాలో ఓ హిట్ ప‌డ్డ‌ట్టే అనుకోవ‌చ్చు. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. రాశీ ఖ‌న్నా గురించి గత కొద్ది రోజులుగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. టీమిండియా క్రికెటర్‌తో ఆమె ప్రేమలో పడిందనే వార్త దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ఫాస్ట్ …

Read More »

అను బేబి.. అలాంటి ప‌నులు చేయ‌కూడదమ్మా..!

రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎదుటి వారు విమర్శలు ఎదుర్కొనేట‌ప్పుడు.. మ‌నం కూడా నలుగురితో కలిసి వారి పై ఓ రాయి విసిరామనుకోండి… తీరా మనకు ఏదో ఒకరోజు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారు మాత్రం ఎందుకు ఊరుకుంటారా చెప్పండి. ఇదిగో సరిగ్గా జబర్దస్త్ యాంకర్ అనసూయ విషయంలో అలాంటిదే జరిగింది. ఓ పిల్లాడు ముచ్చటపడి ఓ ఫొటో కోసం ప్రయత్నించాడు. దానికే అంతలా రెచ్చిపోయిన అనసూయ గోల గోల …

Read More »

మహాశివరాత్రికి కీసరగుట్టలో భారీ ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం  సమీపంలోని కీసరగుట్ట పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాదిభక్తులు రానున్నందున మేడ్చెల్ జిల్లా అధికారులు అనేక ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి ఒక ప్రకటన నేడు విడుదల చేసారు. 11వ తేదీనుంచి 14వ తేదీవరకు ఉదయంనుంచి సాయంత్రం అన్ని వేళలలో వేద పారాయణం తో పాటు శివపంచాక్షరి సహా అనేక ఆరాధనలు జరగనున్నాయి. ఈ నాలుగు రోజులలో స్థానికంగా …

Read More »

టీడీపీ కంచుకోట‌లో.. జ‌గ‌న్ దూకుడు.. వైసీపీ ఎంపీ ఖరారు..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర వెయ్యి కిలోమీట‌ర్లు పూర్తి చేసుకొని రెండువేల కిలోమీట‌ర్ల వైపు ప‌రుగులు పెడుతోంది. ఇక ప్ర‌స్తుతం రాయలసీమలో ఉన్న‌ నాలుగు జిల్లాలు చుట్టేసి.. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్ జగన్ మోహన్ రెడ్డి ఒకింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా రు. ఒకవైపు ప్రజలతో మమేకం అవుతూ… వారి సమస్యలను ప్రస్తావిస్తూనే మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో నాయకుల పరిస్థితిని కూడా స్వయంగా అంచనా వేస్తూ అడుగులు …

Read More »

నాడు కాగ్ చెప్పింది.. నేడు బీజేపీ ఇరికించింది.. చంద్రబాబు గారు ప్లాన్ ఏంటి..?

ఏపీ రాజధాని అమరావతి కోసం 4 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రానికి లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా నిధుల్ని అందించామని వారు బల్లగుద్ది చెబుతోంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకు స్పందించకపోవడం ఆశ్చర్యకరమే. కేంద్ర బడ్జెట్‌ తర్వాత చంద్రబాబు ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. దానికి కారణమేంటో ఎవరికీ అర్థం కావడంలేదు. ఆఖరికి టీడీపీ నేతలు సైతం, చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి …

Read More »

ఢిల్లీని ట‌చ్ చేసిన.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. ఎల్లో గ్యాంగ్‌కి రంగు ప‌డిన‌ట్లేనా..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర దేశ రాజ‌ధాని ఢిల్లీని ట‌చ్ చేసింద‌నే రాజ‌కీయ వ‌ర్గాల్లో ఓ వార్త హాట్ టాపిక్ అయ్యింది. 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా  జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర చేప‌ట్టారు. గ‌త న‌వంబ‌రు 6న ప్రారంభ‌మైన ఈ పాద‌యాత్ర వెయ్యి కిలోమీట‌ర్ల దూరం పూర్తి చేసుకుంది. అదేవిధంగా నాలుగు జిల్లాల‌ను సైతం ఈ పాద‌యాత్ర చుట్టి వ‌చ్చింది. మొత్తంగా సీమ‌లో పూర్త‌యిపోయింది. ప్ర‌స్తుతం నెల్లూరులో …

Read More »

అన్నకు తగ్గ తమ్ముడు ..!

ఏపీ మొత్తం కేంద్రం పై వ్యతిరేకతతో అట్టుడికిపోతున్న విషయం తెల్సిందే. బడ్జెట్‌ కేటాయింపుల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు ఒంటరిగా చైర్మన్‌ పోడియం వద్ద ప్లకార్డు పట్టుకుని ఆందోళన చేయడం, లోక్‌ సభలో టీడీపీ మరియు వైకాపా సభ్యులు ఆందోళనకు దిగడం వంటివి వచేస్తున్నారు. వారు చేసే ఆందోళనలకు కేంద్రం దిగిరాకపోవచ్చు, కాని ఏపీ ప్రజలు వారి పట్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat