Blog Layout

మోకాళ్లపై నడిచినా.. జగన్‌ సీఎం కాలేడు..!!

వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ.. వై ఎస్‌ జగన్‌ కాళ్లతో కాదు కదా..! మోకాళ్లపై నడిచినా కూడా ఈ జన్మలో సీఎం కాలేడని, టీడీపీపై ఆరోపణలు తప్ప జగన్‌కు వేరే పని లేదన్నారు. తమ ప్రభుత్వంలో 250 జనాభా …

Read More »

మియా మాల్కోవా కూర్చున్న పోజు.. బాహుబలిలో ర‌మ్య‌కృష్ణ పోజు ..‘అద్భుతమైన పోలిక అంటూ

సినిమా ఇండస్ట్రీ లో రాంగోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం.. వర్మ తీసే సినిమాలు గాని, వీడియోలు గాని ఎన్నో వివాదాలకు తెరలేపుతాయి.. అసలు తాను తీసే సినిమాలో దమ్ముకంటే వివాదంతోనే వర్మ ఎక్కువగా క్యాష్ చేసుకుంటాడని అనేవారూ లేకపోలేదు. పబ్లిసిటీ వస్తుందంటే ఎంతకయినా దిగజారి మాట్లాడగలిగిన వ్యక్తి ఆయన..మ‌రి అలాంటి రాంగోపాల్ వ‌ర్మ తాజాగా సెన్షేష‌న‌ల్ షార్ట్ ఫిల్మ్ గాడ్ సెక్స్ ట్రూత్ అనేది యూత్‌లో విప‌రీత‌మైన ప‌బ్లిసిటీ …

Read More »

ఎమ్మెల్యే రోజాతో ఏం తీస్తావురా.. లుచ్ఛా నా-కొ*.. లం*కొ*.. ఆమెను ట‌చ్ చేస్తే.. తాట‌రేగిపోద్దిరో…!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ ఎమ్మెల్యే రోజ‌, జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్, ఫిదా మూవీ ఫేం గాయ‌త్రి గుప్తా.. ఈ ముగ్గురి పై డైరెక్ట‌ర్ అజ‌య్ కౌండిన్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్‌హెచ్‌47 బూత్ బంగ్లా మూవీ ఆడియో ఫంక్ష‌న్‌లో భాగంగా మాట్లాడిన కౌండిన్య ప‌వ‌న్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న మాట్లాడుతూ.. పిధా భామ‌ గాయత్రీ గుప్త అసలు అడో లేక మగో అర్ధం కావ‌డం …

Read More »

వైఎస్‌ జగన్ ప్రజాసంకల్పయాత్ర 75వ రోజు షెడ్యూల్ ఇదే

ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత ,వైసీపీ అధ్య‌క్షుడు ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మూడువేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన సోమవారం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఈ సందర్భంగా భారీగా వైసీపీ నేత‌లు,కార్యకర్తలు, అభిమానులు ,గ్రామస్థులు వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సైదాపురంలో స్తూపన్ని ఆవిష్కరించారు. అనంత‌రం ఆశేశ …

Read More »

ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎవ‌రైనా మాట్లాడితే గుడ్డలిప్పదీసి గొడ్డుకారం వేసి కొడతా.. డైరెక్టర్

‘ఎన్‌హెచ్ 47లో బూత్ బంగ్లా’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అజయ్ కౌండిన్య తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జ‌న‌సేనా అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ పై వివాద‌స్ప‌దామైన వాఖ్య‌లు చేశారు. టాలీవుడ్ సినిమా ఫీల్డులో 2 లక్షలకు పైగా టెక్నీషియన్స్, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద మనుషులు ఎందరో ఉన్నారు. చిత్రపురి కాలనీలో, కృష్ణా నగర్లో అవకాశాలు లేక తిండి తిప్పలు లేక చస్తున్నారు. ప్రశ్నించడానికి …

Read More »

ప్రజాసంకల్పయాత్ర @1000 కిలోమీటర్లు పూర్తి…జనసంద్రమైన సైదాపురం

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన సోమవారం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఈ సందర్భంగా వైసీపీ నేత‌లు.కార్యకర్తలు, గ్రామస్థులు వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన సైదాపురంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. మ‌రోప‌క్క వైఎస్‌ …

Read More »

10 లక్షల కిలోమీటర్లు నడిచినా జ‌గ‌న్ సీఎం కాలేరు..చింతమనేని ప్రభాకర్

ఏపీలో ప్ర‌తిప‌క్ష‌నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్ర‌జా స‌మ‌స్య‌ల కోసం గ‌త ఎడాది న‌వంబ‌ర్ 6న క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయి నుండి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే.. ఈ పాద‌యాత్ర‌లో వైఎస్ జ‌గ‌న్ కు ప్ర‌జలు బ్ర‌హ్మ‌ర‌తం ప‌డుతున్నారు. అయితే ఈ పాద‌యాత్ర‌పై కొంత‌మంది టీడీపీ ఎమ్మెల్యే లు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ..వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర గురించి ఎద్దెవా …

Read More »

చంద్ర‌బాబు మ‌ర్చిన‌ మెయిన్‌ పాయింట్ ప‌ట్టుకున్న జ‌గ‌న్‌.. ఇక టీడీపీని బ్లాక్ అయిన‌ట్టే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లాలో త‌న‌ పాదయాత్రను కొన‌సాగిస్తున్నారు. ఇక పాద‌యాత్ర‌లో భాగంగా ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చేసిన హామీల‌ను.. వాగ్దాన భంగాలను ప్రజలకు గుర్తు చేస్తూ అధికార పక్షం పై విమర్శల దాడిని ఉదృతం చేశారు. ముఖ్యంగా ఇప్పుడు నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళుతూ గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ప్రతి …

Read More »

ప‌వ‌న్‌కి నాలుగు రోజుల‌కే ర‌క్తం ప‌డుతోందట‌.. జ‌గ‌న్ మాత్రం 1000 నాటౌట్‌.. మీరే తేల్చుకోండి…!

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇక సోమవారం ఉదయం పుట్టపర్తిలో సత్యసాయి మందిరాన్ని దర్శించుకున్న పవన్ అనంతరం ధర్మవరం చేరుకుని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… గత పది రోజులుగా మాట్లాడి, మాట్లాడి తన గొంతు ఎండిపోయిందని కల్యాణ్ వ్యాఖ్యానించారు. తన గొంతు నుంచి రక్తం వచ్చేంత దగ్గుతున్నానని కూడా పవన్ …

Read More »

తనకు ఎక్కువగా నచ్చిన పుస్తకం ఏంటో చెప్పిన మంత్రి హరీష్

నిత్యం ప్రాజెక్టుల వెంట తిరిగి ,సమీక్షలు జరిపే తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తనకు ఎక్కువగా నచ్చిన పుస్తకం ఏంటో చెప్పారు.నిన్న( ఆదివారం ) ఎన్టీఆర్‌స్టేడియంలో హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన ముగింపు సభలో అయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..ఈ రోజుల్లో సెల్‌ఫోన్లు వచ్చాక చేతిగడియారాలు, రేడియోలు, కెమెరాలు పోయాయని, పుస్తకం విలువ మాత్రం తగ్గలేదన్నారు. పుస్తక ప్రదర్శనను 31 జిల్లాలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat