Blog Layout

ఐపీఎల్ వేలం ..గ్లెన్ మ్యాక్స్ వెల్ కు భారీ నజరానా..

కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు లో ఉదయం నుండి జరుగుతున్న ఐపీఎల్ 2018 వేలంలో స్టార్ స్టార్ ఆటగాళ్ళే అమ్ముడుపోకుండా మిగులుతున్నారు.తాజాగా రెండో రౌండ్ వేలంలో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కు భారీ నజరానా దక్కింది .అందులో భాగంగా మొత్తం తొమ్మిది కోట్ల రూపాయలతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సొంతం చేసుకుంది . ఇక విండిస్ ఆటగాడు అయిన డ్వేయిన్ బ్రావోను చెన్నై మొత్తం 6.40 కోట్ల …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త..కాంగ్రెస్‌ నేత

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేప్ జగన్‌ పాదయాత్రలో వేమిరెడ్డి పాల్గొననున్నారు. వేమిరెడ్డికి రాజ్యసభ టికెట్‌ ఇస్తామని వైసీపీ పెద్దల హామీ వచ్చినట్లు సమాచారం. గతంలో పారిశ్రామికవేత్త అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(వీపీఆర్) వైసీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2014 …

Read More »

చ‌దువు ఎక్క‌లేదు.. సినిమాలే దిక్క‌య్యాయి..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌లోరే చ‌లోరే చ‌ల్ పేరుతో చేప‌డుతున్న రాజ‌కీయ యాత్ర‌కు సంబంధించి మీడియాకు అంతు చిక్క‌డం లేదు. మీడియాకు ఎటువంటి స్ప‌ష్ట‌మైన స‌మాచారాన్ని సైతం ఇవ్వ‌కుండా జ‌న‌సేన పార్టీ నాయ‌కులు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే, గ‌త వారంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న స‌తీమ‌ని అన్నా, పోలాండ్ అంబాసిడ‌ర్ ఆడ‌మ్ బురాకోవ‌స్కీతో క‌లిసి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చ‌ర్చిలో ఆదివారం ప్రార్ధ‌న‌లు …

Read More »

వేలంలో అమ్ముడుపోని గేల్ ..

శనివారం మొదలైన ఈ సీజన్ ఐపీల్ -2018 వేలం ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతుంది.ఈ క్రమంలో మొదట వేలంలోకి వచ్చిన తోలి ఆటగాడు టీం ఇండియా ఓపెనర్ శిఖర్ దావన్ ను రూ 5.2 కోట్లతో హైదరాబాద్ సన్ రైజర్స్ దక్కించుకున్నది .దావన్ తర్వాత టీం ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌, విండిస్ ఆటగాళ్ళు కీరన్‌ పొలార్డ్‌, క్రిస్‌ గేల్‌, బెన్‌ స్టోక్స్‌ వచ్చారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి …

Read More »

మ‌న్మ‌ధుడితో మియా మాల్కోవా.. వెండితెర సీన్ సితారే..!

‘నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా…. నేను నిన్ను చంపటం గ్యారంటీ. ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా చస్తావ్.. తక్కువ నొప్పితో చస్తావా ఎక్కువ నొప్పితో చస్తావా….చూస్.’ అనే డైలాగ్ గుర్తుందా..? ఇంత‌కీ ఈ డైలాగ్ ఏ సినిమాలోది అనుకుంటున్నారా..? అదేనండీ.. ఇటీవ‌ల అక్కినేని నాగార్జున – సంచ‌ల‌నాల రామ్‌గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌లోది. ఈ సినిమాకు ఇంకా డేట్ ఫిక్స్ చేయ‌క‌పోయినా.. ఈ ఒక్క …

Read More »

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే దళిత ఎంపీకి ఘోర అవమానం….

ఏపీలో ఈ ఏడాది జరిగిన అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి.అందులో భాగంగా రాజధానిలో ముఖ్యమంత్రి అధికారక నివాసంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్న కానీ ఏకంగా మంత్రుల ,ఉన్నతాధికారుల సమక్షంలో టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి ఏకంగా మనవడు దేవాన్స్ తో కల్సి జాతీయ జెండాను ఎగురవేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. తాజాగా రాష్ట్రంలో …

Read More »

నారావారి కుటుంబం చేతిలో గణతంత్ర దినోత్సవం అబాసుపాలు …

ప్రస్తుత ఏపీలోనే కాదు యావత్తు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అబాసుపాలు అయ్యాయి.ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన అతి పెద్ద భారతరాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురష్కరించుకొని దేశ వ్యాప్తంగా జనవరి 26న జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా జరుపుకుంటారు.అయితే ఈ క్రమంలో నిన్న శుక్రవారం జనవరి 26న అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి.కానీ నవ్యాంధ్ర …

Read More »

జగన్‌ సభకు ఎవరెవరు వెళ్లారో.. వారికి ఇళ్లే లేకుండా చేస్తా…చీరలు, జాకెట్లు చించి రౌడీల్లా దాడి

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. జగన్ లో పాటు నడవడానికి…సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరౌవుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గత బుధవారం నాయుడుపేటలో జగన్‌మోహన్‌రెడ్డి సభ జరిగింది. ఈ సభకు సూళ్లూరుపేట మున్సిపల్‌ పరిధిలోని మన్నారుపోలూరు ఎన్టీఆర్‌ గిరిజన కాలనీకి చెందిన మహిళలు వెళ్లారు. దీన్ని జీర్ణించుకోలేని ఓ స్వచ్ఛంద సేవా సంస్థ …

Read More »

వైసీపీలోకి మాజీ మంత్రి కొండ్రు ముర‌ళీ..!!

రాష్ట్ర విభ‌జ‌నతో ఇటు ఆంధ్రప్ర‌దేశ్‌, అటు తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ పార్టీ త‌న పూర్వ వైభ‌వాన్ని కోల్పోయిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ త‌న పూర్వ‌వైభ‌వాన్ని కోల్పోవ‌డంతో ఆ పార్టీ నాయ‌కులుఇత‌ర పార్టీల్లో చేరారు కూడాను. ఇదిలా ఉంచితే.. ఆ విష‌యం అటుంచితే.. ఇటీవ‌ల కాలంలో బీజేపీ నేత‌లు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియ‌క అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాత్రం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మొన్న‌టికి మొన్న బీజేపీ …

Read More »

నవ్వులపాలైన కలెక్టర్ ఆమ్రపాలి..!

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు.నిత్యం ఏదో ఒక పని చేస్తూ వార్తల్లోకి ఎక్కుతారు.తాజాగా నిన్న గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఆమె ప్రసంగిస్తూ నవ్వుల పాలైంది .వివరాల్లోకి వెళ్తే..గణతంత్ర దినోత్సవం సందర్బంగా జెండా వందనం జరిగినతరువాత ఆమె జిల్లా అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిన తెలుగులో రాసిన ప్రసంగాన్ని చదువుతూ చాలా సార్లు తడపడ్డారు.అంతే కాకుండామరుగు దొడ్ల నిర్మాణంలో ప్రగతి గురించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat