కాంగ్రెస్, జనసేన పార్టీ ల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ మూడు రోజుల రాజకీయ యాత్రపై కాంగ్రెస్ సీనియర్నేత హనుమంత్రావు పవన్పై విమర్శలు చేశారు. వీహెచ్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కూడా స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం అభ్యర్థిగా సీనియర్ నేత వి.హనుమంతరావు ను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తే ఆ పార్టీకి తాను మద్దతు ఇస్తానని జనసేన …
Read More »Blog Layout
సిట్టిబాబు క్యారెక్టర్ నేనైతేనా.. రంగస్థలం టీజర్ పై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
టాలీవుడ్ మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ చెక్కుతున్న రంగస్థలం టీజర్ యూట్యూబ్ రికార్డుల దుమ్ముదులుపుతోంది. మెగా హీరో రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రంగస్థలం చిత్రం నుంచి వచ్చిన ఫస్టులుక్ విడుదలై మెగా అభిమానుల్లో జోష్ని నింపింది. దీంతో అభిమానులంతా టీజర్ కోసం ఆత్రుతగా ఎదురుచూసారు.. అనుకున్నట్లుగానే తాజాగా టీజర్ అయ్యి ఈ సినిమా పై ఉన్న ఫీవర్ని …
Read More »దావోస్లో మంత్రి కేటీఆర్..తెలంగాణకు వచ్చేందుకు పలు కంపెనీలు రెడీ
తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దావోస్ టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామరావు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మంత్రి మూడో రోజు దావోస్లో పలు ప్రముఖ కంపెనీలతో సమావేశం అయ్యారు. దావోస్ మహీంద్ర గ్రూపు చైర్మన్ అనంద్ మహీంద్రతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్టం- మహీంద్ర సంస్ధల మద్య ఉన్న భాగసామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి ఈ …
Read More »నన్ను చంపాలని చూశారు..చిరుకే దిక్కులేదు..పవన్ ఎక్కడ?
కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కొంత గ్యాప్ తీసుకున్నానని, అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొంటానని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి ప్రకటించారు. అధిష్టానంతో టచ్ లో ఉన్నానని వివరించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని పేర్కొంటూ పూర్తిగా పార్టీ బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నాను అని రాహుల్తో చెప్పానని విజయశాంతి వివరించారు. మీరు ఖచ్చితంగా పోటీ చేయాలని రాహుల్ గాంధీ కోరుతున్నారని వివరించారు. నా తక్షణ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని …
Read More »మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం బట్టు వెంకన్న బావి తండా నుంచి సుమారు 600 మంది ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. కర్ణ బ్రహ్మానంద రెడ్డి, నోముల నర్సింహయ్య సహకారంతో మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ …
Read More »సుడిగాలి సుధీర్ దానికి పనికిరాడు.. మొత్తం విప్పేసిన వర్షిని..!
తెలుగు బుల్లితెర బిగ్ డ్యాన్స్ షో తాజా సీజన్ హోరా హోరీగా జరుగుతోంది. ఇక ఆ షోలో డ్యాన్స్ మాస్టర్స్ చేస్తున్న డ్యాన్స్ వావ్ అనిపించేలా ఉండగా మధ్య మధ్యలో టీమ్ లీడర్స్ చేసే కామెడీ మాత్రం విమర్శలకు గురి అవుతోంది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. సుధీర్, వర్షిణి ఒక టీమ్, రష్మీ, హేమంత్ మరొక టీమ్కు లీడర్స్గా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్ ఫస్ట్ …
Read More »ఆనంద్ మహీంద్రాకు ,మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు..మేయర్ నరేందర్
మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా, సీఈవో సీపీ గుర్నానితో తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే.ఈ భేటి సందర్బంగా వరంగల్లో టెక్ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆనంద్ మహీంద్రా కేటీఆర్ కు తెలిపారు. వరంగల్ నగరంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి టెక్ మహీంద్రా సంస్థను వరంగల్ మహానగరంలో నెలకొల్పడానికి అంగీకరించినందుకు ఆనంద్ మహీంద్రాకు ,సంస్థ సీఈవో …
Read More »నెల్లూరు టీడీపీ నేతలు రాజీనామా..త్వరలో వైసీపీలోకి…ముందే చేప్పిన దురువు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది..36 సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న నేతలు రాజీనామా చేశారు. ఏపీలో వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 70రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో సూళ్ళూరు పేట లో జగన్ పాదయాత్ర చేస్తున్నారు.ఈ పాదయాత్రలో భాగంగా స్థానిక టీడీపీ నేతలు వైసీపీ అధినేతను కలిశారు …
Read More »ఇదేమీ కామామం…ప్రిన్సిపాల్… ముగ్గురు పిల్లల మహిళతో
దేశంలో దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా జరుగూతునే ఉన్నాయి. తాజాగా చిత్రకూట్కు చెందిన ఒక మహిళ… ప్రిన్సిపాల్పై అత్యాచార ఆరోపణలు చేసింది. సదరు మహిళ ముగ్గురు పిల్లల తల్లి. అలాగే ఆ ప్రిన్సిపాల్ కూడా ముగ్గురు పిల్లల తండ్రి. వీరిద్దరి మధ్య ఏడేళ్ల నుంచి అఫైర్ నడుస్తోంది. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన చిత్రకూట్లోని …
Read More »వరంగల్ కి టెక్ మహీంద్రా..ఆనంద్ మహీంద్రాతో కేటీఆర్ భేటీ
దావోస్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు . ఆయనతోపాటు మహీంద్రా CEO గుర్నాని కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మంత్రి కేటీ ఆర్ ప్రజంటేషన్ ఇచ్చారు . ఈ సందర్భంగా వరంగల్ నగరంలో టెక్ మహీంద్రా ఏర్పాటుకి ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు . …
Read More »