మాజీ మంత్రి ,కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ళ శ్రీధర్బాబును పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లలో లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ( గురువారం) జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రైతు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి శ్రీధర్ బాబు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి మంథని పోలీస్స్టేషన్కు తరలించారు.పూర్తి సమాచారం తెలియాల్సి …
Read More »Blog Layout
కృష్ణా జిల్లా టీడీపీలో సంచలనం – వల్లభనేని వంశీకు షాకిచ్చిన చంద్రబాబు
ఏపీలో రాజకీయం వెడెక్కుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ తెలుగు న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అభిప్రాయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వంశీ చెప్పారు. ఒకవేళ టిడిపి వద్దనుకొంటే తాను హైదారబాద్ లో వ్యాపారం చేస్తానని చెప్పడంతో టీడీపీ నేతల్లో చర్చలు మొదలైయ్యినాయి. వివారాల్లోకి వెళ్లితే.. కాంగ్రెస్ నాయకుడు, …
Read More »చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్.. వైసీపీలోకి మాజీ కేంద్రమంత్రి సాయిప్రతాప్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కోస్తాంధ్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు …
Read More »వచ్చే ఎన్నికల్లో లోకేష్ పోటి చేసే స్థానం ఖరారు..
వచ్చే 2019 ఎన్నికలకు అధికార టీడీపీ నేతల వారసులు సిద్దమవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక్ష ఎన్నికల్లో పోటి చేయాలని తహతహలాడుతున్నాడట.అయితే రాష్ట్రంలోని చిత్తిరు జిల్లా తిరుపతి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు అయన ఆసక్తి కనబరుస్తున్నారని అధికార టీడీపీ వర్గాలు అంటున్నాయి.తిరుపతి ఎమ్మెల్యేగా ప్రస్తుతం తిరుపతికి చెందిన సుగుణమ్మ వున్నారు.ఈ క్రమంలో వచ్చే …
Read More »జగన్ నోటినుండి వచ్చిన ఒకే ఒక్క వ్యాఖ్య.. టీడీపీ నేతలకు నిద్రలేకుండా చేస్తుందా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయత్ర నెల్లూరులో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా తజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని జగన్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య.. అధికార టీడీపీకి నిద్ర లేకుండా చేస్తోంది. దీంతో జగన్ చేసిన ఆ సంచలన వ్యాఖ్య రేపిన సెగలు …
Read More »చంద్రబాబు లో భయం మొదలైయ్యిందంట….జగన్ పాదయాత్రకు మంచి ఆదరణ
గుంటూరు ప్లీనరీలో ప్రతిపక్ష నేత జగన్ ప్రకటించిన ‘నవరత్న’ పథకాలు టీడీపీ సర్కారుకు టెన్షన్ పుట్టిస్తున్నట్టు వైసీపీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. జగన్ ప్రకటించిన ఆ తొమ్మిది పథకాలు చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందని అంటున్నారు. ఈ నవరత్నాల మాట బయటకి రాగానే ప్రభుత్వం పనిగట్టుకుని టీడీపీ నేతలతో వియర్శిస్తుంది. అంతేగాక జగన్ మద్య నిషేధం ప్రకటించేసరికి టెన్షన్ పట్టుకుందనీ వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. జగన్ ప్రకటించిన పథకాలపైనే క్యాబినెట్ లో …
Read More »కుడిభుజాన్ని కోల్పోయి, కన్నీరు మున్నీరైన కోమటిరెడ్డి
నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నీరు మున్నీరయ్యారు.తన కుడి భుజం ఐనటువంటి బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య సమాచారం అందుకున్న అయన హుటాహుటిన హైదరాబాద్ నుంచి నల్గొండ చేరుకున్నారు. నిన్నటి వరకూ తనతో పాటు ఉన్న అనుచరుడిని కోల్పోయినందుకు ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా శ్రీనివాస్ తనతోపాటు నడిచాడని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసుకున్నారు. కోమటిరెడ్డి బాధపడుతూనే శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మీకు నేనున్నానంటూ వారికి భరోసా …
Read More »జగన్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో.. టీడీపీ గల్లంతేనా..!?
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో టీడీపీ ఆశలన్నీ గల్లంతు కానున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ, చంద్రబాబు సర్కార్పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదాను సాధించే బాధ్యత, అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని కోకొల్లలుగా అబద్దపు హామీలను ప్రజలు నమ్మిలా గుప్పించి.. అడ్డదారిలో అధికారం ఏపట్టిన చంద్రబాబును …
Read More »రంగస్థలంలో ఏముంది.. ఇదే ప్రశ్న అందరిలో.. తీరా టీజర్ చూస్తే..!
నా పేరు చిట్టిబాబు అండీ.. ఈ ఊరికి మనమే ఇంజనీర్ అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన రామ్ చరణ్ – సుకుమార్ల రంగస్థలం సినిమా టీజర్ యూట్యూబ్లో దుమ్మురేపుతోంది. సరికొత్తగా రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక రంగస్థలం టీజర్ విడుదల చేసి.. ఆ చిత్రం ఎలా ఉండబోతుందో మనకు కొంత క్లారిటీ ఇచ్చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో చెవిటి …
Read More »గల్లా ఎంపీ సీటుకు ఎర్త్ పెట్టేది ఆమెనేనా..!!
షాకింగ్.. గల్లా జయదేవ్ అవుట్..!! అవును, నిజమే సూపర్ స్టార్స్ కృష్ణా అల్లుడు, మహేష్ బాబు స్వయాన బావ ఎంపీ గల్లా జయదేవ్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకింగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. ఏకంగా గల్లా జయదేవ్ ఎంపీ స్థానానికి ఎర్త్పెట్టనున్నారు చంద్రబాబు. ఇప్పుడు ఈ వార్త సోసల్ మీడియాలో వైరల్ అయింది. ఇక అసలు విషయానికొస్తే.. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మహేష్ బాబు మద్దతుతో గుంటూరు ఎంపీగా …
Read More »