ముంబై అంటే విలాసవంతమైన జల్సా జీవితాలే కాదు.. పచ్చనోటు కోసం ఒళ్లు అమ్ముకునే పరిస్థితులు ఉంటాయి. పచ్చనోట్లు కోసం సుఖం అందించే సెక్స్వర్కర్లు కామాటిపురా కాచుకుని ఉంటుంది. అయితే, తప్పని పరిస్థితుల్లో పొట్టగడవడం కోసం తల్లులు తప్పని సరి పరిస్థితుల్లో ఆ పనిచేస్తారునుకుంటే సరే..! కానీ వారి పిల్లల పరిస్థితేంటి..? వారు కూడా తల్లుల బాటలో నడవాల్సిందేనా..? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పింది సెక్స్ వర్కర్ శీతల్ అనే యువతి. …
Read More »Blog Layout
చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ జగన్ షాకింగ్ రియాక్షన్..!!
చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. అయితే, నిన్న జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..మీ అందరికీ బైక్లు ఉన్నాయా..? కార్లు ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు. మరి వాటికి పెట్రోలు, డీజిల్ పోయించుకుంటారు కదా..? ఒక్కసారి తమిళనాడు బాడర్కు వెళ్లి పెట్రోలు ధర ఎంతో కనుక్కోండి అక్కడ ఏపీలో పోల్చితే …
Read More »తెలంగాణలో టీడీపీ వెలిగిపోతోందట..!
తెలంగాణలో టీడీపీ వెలుగిపోతుందట. అయితే, ఇటీవల జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నల్గొండ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన విషయం తెలిసిందే. టీడీపీని ఎంతవీలైతే.. అంత త్వరగా టీఆర్ఎస్లో కలిపేస్తే మంచిదని చంద్రబాబుకు సలహాకూడా ఇచ్చారు మోత్కుపల్లి నర్సింహులు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ఐటీశాఖ మంత్రి, టాడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి …
Read More »ప్రభాస్ నాకు అన్నయ్యనే..!!
అవును, ఆ స్టార్ హీరోయిన్కు రెబల్స్టార్ ప్రభాస్ అన్నయ్యనే..!! అట, ఆ హారోయిన్ కెరీయర్ స్టార్టింగ్లో.. తన పక్కన హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ను ఏకంగా అత మాటనేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆ హీరోయిన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్, ఎందుకలా అనింది అనే విషయంపై ఓ లుక్కేద్దాం.. ఆ స్టార్ హీరోయిన్ అనుష్కనే. అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క స్వీటీ …
Read More »పవన్ కల్యాణ్తో సినిమా తీయనని అందుకే అన్నాడట..!!
అవును, మీరు చదివింది నిజమే. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సినిమా తీసే ప్రసక్తే లేదని అన్నాడట ఓ స్టార్ డైరెక్టర్. అతనే ఎస్.ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుల్లో ఎస్రాజమౌళి ఒకరు. అయితే, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో, పవన్ కల్యాణ్ నటించిన చిత్రం అజ్ఞాతవాసి ఇటీవల విడుదల ఎంత పెద్ద డిజాస్టర్ టాక్ను మూటగట్టుకుందో అందరికీ తెలిసిన విషయమే. …
Read More »వెంటనే స్పందించి చిన్నారి ప్రాణం కాపాడిన కేటీఆర్
ట్విట్టర్ ద్వారా ఎవరైనా ఆపదలో ఉన్నట్లు తెలిస్తే వెంటనే స్పందించి వారికి తగిన సహాయాన్నిఅందిస్తూ ఉంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ఎన్నోసార్లు సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన అభాగ్యుల ప్రాణాలను కాపాడి తన మానత్వాన్ని చాటుకున్నారు. తాజాగా ఆపదలో ఉన్నామని, ఆదుకోవాలని ఓ చిన్నారి తండ్రి చేసిన ట్వీట్కు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. వివరాల్లోకి …
Read More »ప్రజాసంకల్పయాత్ర..68వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. 68వ రోజు పాదయాత్రను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగించనున్నారు.ఈ మేరకు 68వ రోజు పాదయాత్ర షెడ్యుల్ విడుదలైంది.ఈ నేపధ్యంలో సోమవారం ఉదయం జగన్ కాళహస్తి శివారులోని పానగల్ నుంచి 68వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ మొదలుపెట్టనున్నారు.తంగెళ్లమిట్ట, పర్లపల్లి, పల్లమల, కత్తివారి కండ్రిగ, బసవనగుంట, అల్లత్తుర్ క్రాస్, పట్టాభిరెడ్డి గిరిజన కాలనీ …
Read More »హైద్రాబాద్కు తాకిన పద్మావతి సినిమా వ్యతిరేక సెగ
పద్మావతి సినిమా వ్యతిరేక సెగ హైదరాబాద్కు తాకింది. ఈ నెల 25న సినిమా విడుదల సందర్భంగా సికింద్రాబాద్లోని టివోలి ఎక్స్ ట్రీమ్ సినిమా ధియేటర్లో ఈ సినిమా ప్రదర్శించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పలువురు యువకులు థియేటర్ వద్ద హంగామా సృష్టించారు. సినిమా పోస్టర్లను యువకులు చింపివేశారు. దాదాపు 35 మంది మార్వాడీ యువకులు వచ్చి పోస్టర్స్ ను చింపివేశారని థియేటర్ యాజమాన్యం తెలిపింది. పోలీసుల రాకతో జై మార్వాడీ, …
Read More »పవన్ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఇదే
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొండగట్టు టూర్ ఖరారైంది. పవన్ కళ్యాణ్ తన నిరంతర ప్రజాయాత్రకు చలోరే చలోరే…చల్ పేరును ఖరారు చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల తరువాత హైదరాబాద్ లోని జనసేన పరిపాలన కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు. హైదరాబాద్ లో బయలుదేరి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చేరుకుంటారు. కొండగట్టు ఆలయంలోని ఆంజనేయస్వామి కి పూజలు జరుపుతారు. అనంతరం తన యాత్ర …
Read More »గవర్నర్ను విమర్శించడం..కాంగ్రెస్ నీచరాజకీయానికి నిదర్శనం..మంత్రి హరీశ్
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ టీఆర్ఎస్ ఏజెంట్ అని నిందించడం నీచ రాజకీయమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్ హోదాను కాంగ్రెస్ నాయకులు అప్రదిష్ట పాలుజేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులలో అసహనం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సమీక్ష ముగిసిన నేపథ్యంలో మంత్రి …
Read More »