Blog Layout

దావోస్ కు బయలుదేరిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. జపాన్ పర్యటన ముగించుకున్న మంత్రి కేటీఆర్ బృందం..ఇవాళ దావోస్ కు బయలుదేరింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జపాన్ లో పర్యటించిన ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను గురించి వివరించారు. అటు ప్రపంచంలోనే జపాన్ ఒక అద్భుతమైన దేశంగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. అణుబాంబు …

Read More »

“నేను పక్కా తెలుగుదేశం పార్టీ అభిమానిని… చంద్రబాబు పాలన నచ్చక ఆత్మహత్య చేసుకుంటా

ఏపీలో రైతుల ఆవేదన చాల దారుణం. ఇప్పటికే ఎంతోమంది ఆత్మహత్యలు కూడ చేసుకున్నారు. తాజాగా తన కడుపు మండి ఓ రైతు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో టీడీపీ నేతల్లో ,ప్రభుత్వ అధికారుల గుండేల్లో పరుగెడుతున్నాయి. ఆ వీడియో ఏముంది అంటే ‘‘నాపేరు రాజా. నేను గుంటూరు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతును. నాకు వారసత్వంగా ఎకరా భూమి సంక్రమించింది. గతేడాది మరో 22 ఎకరాలు …

Read More »

ఈ హీరో గురించి తెలిస్తే.. నాలుగు తిట్టినా తిడ‌తారు..!!

  సినీ ఇండ‌స్ర్టీలో నిల‌దొక్కుకోవాల‌న్నా.. రాణించాల‌న్నా అంత ఈజీ కాదు. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. క‌ష్టం, టాలెంట్‌, అదృష్టం, డ‌బ్బు ఇలా అన్నీ ఉండాల్సిందే మ‌రీ. ఇప్పుడు సినీ ఇండ‌స్ర్టీని ప‌రిశీలిస్తే.. కొంద‌రు బ్యాక్‌గ్రౌండ్‌తోను.. మ‌రికొంద‌రు టాలెంట్‌తోను.. మ‌రికొంద‌రు అదృష్టంతోను రాణిస్తున్న వారే. బ్యాక్‌గ్రౌండ్ పేరు చెప్పి సినీ ఇండ‌స్ర్టీలో రాణిస్తున్న వారిలో ప్ర‌ముఖులు చాలామందే ఉన్నార‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఇక అస‌లు విష‌యానికొస్తే.. ఇలా పైన చెప్పిన …

Read More »

మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ కార్యకర్తలు

కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని నర్సంపేట గ్రామంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పర్యటించారు. గ్రామానికి చెందిన 40 మంది టీడీపీ కార్యకర్తలు, 40 ముదిరాజ్ కుటుంబాల సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మొత్తం 160 మందికి మంత్రి జగదీష్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. …

Read More »

ఈ చిన్నారి గురించి జ‌గ‌న్ ఏం చెప్పారంటే..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర 65 రోజులు పూర్తి చేసుకుని నేడు 66వ రోజు కొన‌సాగ‌నుంది. అయితే, క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పూర్తి అయి ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌ను వింటున్నారు జ‌గ‌న్‌. దీంతో ప్ర‌జ‌లు వైఎస్ …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన గవర్నర్ నరసింహన్

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ ఇవాళ ( శనివారం ) కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఉదయం 8.40గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు సమీపంలోని కన్నెపల్లి పంప్‌ హౌస్‌ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్న గవర్నర్‌… అక్కడ నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని సతీమణితో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కన్నెపల్లి పంప్‌ హౌస్‌కు చేరుకుని నిర్మాణ పనులను పరిశీలించారు. …

Read More »

వ్యభిచార దందాలో విస్తుపోయే నిజాలు చెప్పిన అమ్మాయిలు..!!

వ్య‌భిచార దంతాలో విస్తుపోయే నిజాలు చెప్పారు ప‌దిహేనేళ్ల అమ్మాయిలు. అయితే ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో కొన్ని ముఠాలు వ్య‌భిచారాన్ని వ్యాపారంగా నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అలాగే, ఇప్ప‌టికే కొన్ని ముఠాల‌ను పోలీసులు అరెస్టు చేశారు. మ‌రికొన్ని ముఠాలను ప‌ట్టుకునే వేట‌లో ఉన్నారు పోలీసులు. ఆ విష‌యం కాసేపు ప‌క్క‌న పెడితే.. ఇటీవ‌ల పోలీసులు అరెస్టు చేసిన వ్య‌భిచార ముఠాలోని 15 ఏళ్ల బాలిక పోలీసుల విచార‌ణ‌లో విస్తుపోయే నిజాలు చెప్పింది. నిరుపేద‌ల‌ను, …

Read More »

బాదంని కనుక ఇలా తింటే లెక్కలేనన్ని లాభాలు మీ సొంతం..!

బాదం తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.బాదం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.ఇలా ఎనెన్నోమంచి విషయాలు బాదం గురించి పోషకాహార నిపుణులు చెప్పుతుంటారు.ఖరీదు ఎక్కువైనా బాదం పట్ల ప్రతిఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు.అయితే బాదం తీనెందుకు ఓ పద్ధతి వుంది .సాధారణంగా మార్కెట్లో బాదం బాగా ఎండిన స్వీట్ రూపంలో దొరుకుతుంది.దానిని అలాగే తీ సుకోవడం కంటే కుడా ఎనిమిది గంటలపాటు నానబెట్టిన తరువాత తీసుకుంటే..ఎక్కువ ఉపయోగం ఉంటుందని …

Read More »

అల్లుడు అని నమ్మి వెళ్లితే…అత్తను రేప్ చేసిన అల్లుడు….తరువాత ఏం జరిగింది

దేశంలో మహిళలపై దారుణంగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. నిర్భయలాంటి ఎన్ని చట్టాలు తెచ్చిన కామాంధుల నుండి మహిళలు తప్పించుకోలేకపోతున్నారు. మరి ముఖ్యంగా వావి వరుసలు మరచి చాల నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తన సోంత అల్లుడే కదా అన్ని నమ్మి అతని వేంట వెళ్లిన ఓ అత్త అత్యాచారానికి గురైంది. తెలంగాణా లోని సిద్ధిపేట జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన ఓ …

Read More »

”రియల్ శివగామి”.. ”తన ప్రాణం పోయిన వదల్లేదు”

విశాఖ‌ప‌ట్నం జిల్లాలో బాహుబ‌లి సినిమా మొద‌టి పార్ట్ సీన్ ఒక‌టి రిపీటైంది. బాహుబ‌లి మొద‌టిపార్ట్‌లో శివ‌గామి పాత్ర‌లో ఉన్న ర‌మ్య‌కృష్ణ చేసిన సీన్ అదేనండీ.. ఒక శిశువుని చేత్తోప‌ట్టుకుని అలాగే నీళ్ల‌లో ఉండ‌టం. ఇలా ఆ శిశువు ప్రాణాల‌ను ర‌మ్య‌కృష్ణ బాహుబ‌లి చిత్రంలో కాపాడితే.. ఇక్క‌డ మాత్రం త‌న కుమారుడి ప్రాణాన్ని కాపాడింది ఓ త‌ల్లి. అయితే, ఈ ఘ‌ట‌న జ‌రిగింది బాహుబ‌లి చిత్రంలోలాగా నీళ్ల‌లో కాదండీ… రోడ్డుపై. చివ‌ర‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat