మైనార్టీల సంక్షేమం టీఆర్ఎస్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మహామూద్ ఆలీ, రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ కోట్లాది నిధులతో చేపట్టారని అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో 102 మంది ముస్లిం మత పెద్దలు ఇమాం, మోజం లకు 12 లక్షల వేతనాల చెక్కులు పంపిణీ చేశారు. ఎంఎల్సీ పట్నం నరేందర్ …
Read More »Blog Layout
గల గల మాట్లడే ప్రదీప్..ఒక్క సారిగా అవమానాన్ని భరించలేక ఏం చేశాడో తెలుసా..?
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఈ రోజు కౌన్సెలింగ్ కు డుమ్మా కొట్టాడు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన అందరికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చామని ట్రాఫిక్ అదనపు డీసీపీ అమర్కాంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రదీప్ డ్రంక్ …
Read More »అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ను తన్ని తరమండి..!
అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంటే, ఆయా పథకాలను, ప్రాజెక్టులను అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకంగా కాంగ్రెస్ పార్టీ మారిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని సమంగా నడిపిస్తున్నారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ పాలిట శాపంగా మారిందన్నారు. అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో లేకుండా తన్ని తరమండని మంత్రి పిలుపునిచ్చారు. కుచరకల్లో మంత్రి లక్ష్మారెడ్డి …
Read More »లోకేష్ కు కొడాలి నాని బంపర్ ఆఫర్ …
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయుడుకు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువనాయకుడు ,గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కొడాలి నాని బంపర్ ఆఫర్ ప్రకటించారు.అప్పటి ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి నవ్యాంధ్ర రాష్ట్రం వరకు కొడాలి నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి …
Read More »వైసీపీలోకి మాజీ ముఖ్యమంత్రి కొడుకు…!
ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. తాజాగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫ్యాన్ పంచన బోతున్నారు…విభజన ఎఫెక్ట్ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోలేకపోతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఉనికి కాపాడుకోలేకపోయిన హస్తం… రానున్న 2019ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని సీనియర్ నేతలు హస్తానికి బై చెప్పేస్తున్నారు.మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ …
Read More »పెళ్లాన్ని కాపాడుకోలేని పవన్ కల్యాణ్..రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు..!
బిగ్ బాస్ కార్యక్రమంతో అందరికి పరిచయమైనా క్రిటిక్ కత్తి మహేష్, బిగ్ బాస్ తరువాత నుండి సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఒక వెలుగు వెలుగుతున్న క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి దుమారం రేపే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే పలుమార్లు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించి మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పవన్ కల్యాణ్పై …
Read More »చిత్తూరు జిల్లాలో వైసీపీ ఆట మొదలైంది..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత యాబై ఒక్కటి రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే ఎనిమిది వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖ అయిన చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని …
Read More »జైల్లోనూ గజల్ కావాలంటున్న శ్రీనివాస్..!!
నిన్నటి నుంచి తెలుగు ప్రజల నోట్లో నానుతున్న పేరు గజల్ శ్రీనివాస్. అందరూ అతని రాసలీలల గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా అతని వార్తలే ట్రెండింగ్లో ఉన్న విషయం విధితమే. అయితే, ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి గజల్ గాయకుడు శ్రీనివాస్ను అరెస్టు చేసిన …
Read More »ఎస్ఆర్డీపీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్..విమర్శకులకు పంచ్
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్ఆర్డీపీ) తొలి దశ పనుల్లో భాగంగా అయ్యప్ప సొసైటీ చౌరస్తాలో 450 మీటర్ల పొడవైన అండర్ పాస్ను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పట్నం మహేందర్రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ విమర్శకులకు పంచ్ వేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రస్తావించారు. అత్యుత్తమ జీవన ప్రమాణాలు గల నగరంగా దేశం లో హైదరాబాద్ …
Read More »గర్భిణీలు, మహిళలంటే.. తనకు దైవంతో సమానమట..!!
ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి గజల్ గాయకుడు శ్రీనివాస్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్కు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, శ్రీనివాస్ను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే, ఇటీవల కాలంలో ఓ మీడియాకు ఇచ్చిన …
Read More »