ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో 46వ రోజు ముగిసింది. శుక్రవారం సీబీఐ కోర్టు విచారణకు ఆయన హాజరుకానున్నారు. జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా టీడీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. సంకల్ప యాత్ర గురువారం 200 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇందులో పెద్దమండ్యం మండలం దిగువపల్లె, మందలవారిపల్లెకు చెందిన …
Read More »Blog Layout
2019 ఎన్నికల్లో పవన్ సీఎం అవుతాడట..!!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు సీఎం అయ్యే అర్హత ఉందట.. అంతేకాదు.. పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతాడట. ఈ వ్యాఖ్యలు చేసింది టాలీవుడ్ నటుడు నవదీప్. అయితే, ఇటీవల కాలంలో ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన నవదీప్ పవన్ కల్యాణ్, జనసేన పార్టీపై తన అభిప్రాయాన్ని చెప్పాడు. 2019లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న ప్రశ్నకు నవదీప్ తడుముకోకుండా సమాధానం చెప్పాఉడ. 2019 ఎన్నికల్లో జనసేనాని …
Read More »కరెంటు గోస తీరడం సంతోషకరం.. సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 అర్ధరాత్రి 12:01 గంటలకు నిరంతర సరఫరాను ప్రారంభించి.. రైతాంగానికి నూతన సంవత్సర కానుక అందించబోతున్నారు.24 గంటల విద్యుత్ సరఫరాపై నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజులపాటు చేసిన ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే.మొత్తంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తో తెలంగాణ …
Read More »దావుడా.! ఎన్టీఆర్ పేరును పవర్ స్టార్ కొట్టేశాడట..!!
అవును, మీరు చదివింది నిజమే. ఎన్టీఆర్ పేరును పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొట్టేశాడట. అయితే, ఎన్టీఆర్ పేరును పవర్ స్టార్ కొట్టేసిన మాట వాస్తవమే కానీ… పూర్తి పేరును కాదట.. సగం పేరునేనట. అయినా.. ఎన్టీఆర్లోని సగం పేరును కొట్టేయాల్సిన అవసరం పవర్స్టార్ పవన్ కల్యాణ్కు ఎందుకు వచ్చింది. అనేగా మీ డౌట్. అయితే. ఈ మేటర్ చదవాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్లో మెగా హీరోలు, నందమూరి హీరోల మధ్య …
Read More »నేడు గొల్ల, కురుమల సంక్షేమ భవనాల శంకుస్థాపన
సంక్షేమ రంగంలో తెలంగాణ దుసుకపోతుంది.అన్ని వర్గాలకు అభివ్రద్ది ఫలాలు అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.దేశంలోనే ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణి , చేపల పంపిణిలాంటి కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల, కురుమల భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు .దీని కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని కోకాపేట్ లో పది ఎకరాల స్థలాన్ని కేటాయించారు.ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు గొల్ల, కురుమల సంక్షేమ భవనాల …
Read More »ఆ సుఖం అందించమని.. నన్నెవరూ అడగలేదు!!
లీడర్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన.. టాలీవుడ్పై సంచలన కామెంట్స్ చేసింది. అయితే, ఇటీవల కాలంలో టాలీవుడ్లో మహిళా నటులపై జరుగుతున్న దాడుల గురించి పలువురు మీడియా ముఖంగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిచా గంగోపాథ్యాయ మాట్లాడుతూ.. బెడ్మీదకు రమ్మని తనను ఎవరూ పిలవలేదని, మనం మన మనసుతోపాటు.. మాటల్లో కూడా గట్టిగా ఉంటేనే అటువంటి …
Read More »నాన్నలాగే మీరూ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి లాగే మీరూ ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాలో పర్యటించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్రెడ్డి వైకాపా అధినేత జగన్ మోహన్రెడ్డిని కోరారు. కాగా, గురువారం చిత్తూరు జిల్లాలో జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న కలిచెర్ల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నానని అధికార పార్టీ వారు లేనిపోని మాటలు …
Read More »చంద్రబాబు ఇలాకలో దుమ్ములేపిన జగన్ ఎంట్రీ..
నాది.. ఒక్కటే ధ్యేయం.. ఒకటే లక్ష్యం అదే ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపడం. మహిళలు, రైతులు, నిరుపేదలను, వృద్ధులను, నిరుద్యోగులను కలుసుకుని వారికి ధైర్యం చెప్పడం. ఈ మాటలు ఎవరో అన్నవి కావు. స్వయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్న మాటలే. కాగా, ప్రజల సమస్యల పరిష్కారమార్గన్వేషణలో భాగంగా నిత్యం ప్రజల మధ్యనే ఉండేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా …
Read More »రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు కళ్లు తెరవాలి.. మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లలో పర్యటించారు..ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని పేరుపల్లిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను మంత్రి తుమ్మల ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివ్రద్ది పనులను చూసైన రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కళ్లు తెరవాలని అన్నారు. ఇల్లు లేని పేదలకు పక్కా …
Read More »హరీశ్రావుపై నెటిజిన్ ప్రశ్న…ఆసక్తికరమైన జవాబు చెప్పిన కేటీఆర్
#askktr హ్యాష్ ట్యాగ్తో ట్విట్టర్ లైవ్లో ఉన్న సందర్భంగా మంత్రి కేటీఆర్ను పలువురు హాట్ హాట్ ప్రశ్నలు అడిగారు. ఇంకొందరు చిలిపి సమాధానాలు కూడా అడిగి తెలుసుకున్నారు. మరికొందరు భవిష్యత్ రాజకీయాలను జోస్యం చెప్పారు. అయితే అన్నింటికీ….మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కూల్గా రిప్లై ఇవ్వడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో విజయం మీదే అంటూ ఆంధ్ర నెటిజన్ చేసిన కామెంటుకు ఎన్నికల గురించి వర్రీ లేదని మంత్రి కేటీఆర్ ఒక్క …
Read More »