Blog Layout

ఆ క్రెడిట్ భారతికే దక్కాలి.. వైఎస్ జగన్

ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు..ఈ ఇంటర్వ్యూ లో రిపోర్ట్ అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానం ఇచ్చారు.. మీ కుమార్తె చదువుల విషయంలో మీకు మంచి పేరు తెచ్చి పెడుతున్నారు దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని రిపోర్టర్ అడగగా.. ” నేను ప్రజల …

Read More »

వాటిని ఎదుర్కొవడానికి ముందుగానే సిద్ధమయ్యా.. వైఎస్ జగన్

వేల కిలోమీటర్లు నడిచేప్పుడు కళ్ళకు బొబ్బలు రావడం సహజం… వాటికి గట్టిగా బ్యాండేజ్లు కట్టేస్తే.. బొబ్బ తానంతట అదే గట్టిగా అయిపోతోంది. ఇలాంటి వాటిని ఎదుర్కొవడానికి ముందుగానే సిద్ధమయ్యా.. అని ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ …సాధారణంగా అందరూ వేసుకునే బూట్లనే నేను వాడుతున్నాను. కాకపోతే …

Read More »

కరీంనగర్ చేరుకున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించనున్నారు.ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉత్తర తెలంగాణ భవన్ కు సీ ఎం కేసీఆర్ చేరుకున్నారు .ఈ సందర్బంగా జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ , జిల్లా జెడ్పీ చైర్ …

Read More »

వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఇంటింటికి ఇంటర్నెట్..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్ణీత గడువు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు . ఐటీ, పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఇవాళ సమీక్ష సమావేశం జరిపారు . Minister @KTRTRS conducted a review meeting with Sr Officials from IT, Industries …

Read More »

2009 లో చిరంజీవికి ఏమి అనుభవం ఉందని ఉమ్మడి రాష్ట్రానికి CM ను చేయమని అడిగావు?

విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను బుధవారం పవన్‌ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్‌ అదికార పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ పై తీవ్రంగా విమర్శించారు. మరోపక్క వైసీపీ అధినేత వైెఎస్ జగన్ పై కూడ కొన్ని వాఖ్యలు చేశాడు. అధికారానికి అనుభవం కావాలి,ముక్యమంత్రి …

Read More »

పాదయాత్రలో ప్రధమమాసం

ప్రజాసంకల్పయాత్ర పేరుతో వైసిపి అధినేత జగన్ సాగిస్తున్న సుదీర్ఘ పాదయాత్ర నేటితో నాలుగువారాలు పూర్తి చేసుకుంటున్నది. ప్రతి రెండువారాలకు ఒకసారి ఈ యాత్ర గూర్చి సమీక్షించాలని భావించి తొలిసమీక్ష రెండువారాల క్రితం చెయ్యడం జరిగింది. రెండో పక్షం జగన్ పాదయాత్ర ఎలా సాగింది అని ఒకసారి సింహావలోకనం చేసుకోవడం అవసరం. గతంలో చెప్పుకున్నట్లు జగన్ ను, జగన్ వెనకనడిచే జనాన్ని విడదీయడం కష్టం అని ఈ పక్షం లో కూడా …

Read More »

బాబును నమ్మి మోసపోయా ..ఈసారి జగన్ వెంటే -పవన్ కళ్యాణ్ …

ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో పర్యటించారు .డీసీఐ ఉద్యోగులకు అండగా ఉంటూ భరోసా ఇవ్వడానికి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు . చంద్రబాబును ఉద్దేశిస్తూ తను ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి తన తనయుడు నారా …

Read More »

హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం…

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగర వాసుల చిరకాల కోరిక హైదరాబాద్ మెట్రో .ఇటివల సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మహానగరానికి వచ్చి మెట్రోను ప్రారంభించి జాతికి అంకితం చేశారు .ఆ తర్వాత రోజు నుండి నేటి వరకు మెట్రో లో ప్రయాణించే వారి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుంది . ఇలాంటి తరుణంలో మెట్రో సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది .అదే నగరంలో ఉబర్ …

Read More »

పవన్ కళ్యాణ్ మీద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్

ప్రముఖ సినీ నటుడు , జనసేన అధినేత ఇవాళ విశాఖ పట్టణంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు. ఈ పర్యటన పై ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న అజ్ఞాతవాసి సినిమా ఆడియో రిలీజ్ త్వరలోనే ఉంది . అలాగే ఈ సినిమా త్వరలోనే …

Read More »

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది . ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్‌ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 15న సిలబస్‌, నోటిఫికేషన్‌ను విడుదల చేసి … మొత్తం 12,370 పోస్టులకు డిసెంబర్‌ 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.45 రోజుల పాటు అప్లికేషన్‌కు గడువు ఉంటుందని వెల్లడించారు. మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat