దేశంలో ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచారలు జరుగుతున్నాయి. తాజాగా సస్పెండైన పోలీసు అధికారి జైలులో ఉండగా…ఇంట్లో ఒంటరిగా ఉన్న అతని భార్యపై కుటుంబ స్నేహితుడే అత్యాచారం జరిపిన దారుణ ఘటన ముంబయి నగరంలోని కల్యాణ్ ప్రాంతంలో వెలుగుచూసింది. ముంబయి నగరానికి చెందిన ఓ పోలీసు ఇన్స్పెక్టరు కేసులో చిక్కి సస్పెండ్ అవ్వడంతోపాటు జైలుకు వెళ్లాడు. భర్త ఏడాదిపాటు జైలులో ఉండగా అతని భార్య ఒంటరిగా ఉంటోంది. దీన్ని అవకాశంగా తీసుకున్న …
Read More »Blog Layout
కత్తితో మేయర్ మేడపై దాడి
జర్మనీలో ఒక మేయర్పై దాడి జరిగింది. శరణార్థులకు అండగా నిలుస్తున్న ఆయనపై కబాబ్ దుకాణం వద్ద ఓ వ్యక్తి దాడి చేశాడు. సమయానికి కబాబ్ దుకాణం యజమాని సాయంగా రావడంతో ఆయన ప్రాణాలు దక్కాయి. జర్మన్ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్కు చెందిన క్రిష్టియన్ డెమొక్రటిక్ యూనియన్ నేత, అట్లెనా మేయర్ అండ్రియాస్ హోలెస్టీన్పై సోమవారం సాయంత్రం దాడి జరిగింది. కబాబ్ దుకాణం వద్దకు వచ్చిన అండ్రియాస్ను ఓ వ్యక్తి పలుకరించి.. …
Read More »జీఈఎస్ సదస్సు..నిండు సభలో నవ్వులు పూయించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు బుధవారం జీఈఎస్ సదస్సు సందర్భంగా జరిగిన ప్లీనరీ కి మాడరేటర్గా వ్యవహరించారు. ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్లు ఉన్నారు. మొదట ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చార్ను మంత్రి కేటీఆర్ వేదిక …
Read More »కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో ఎనిమిదేండ్లు..!
నవంబర్ 29.. మలిదశ ఉద్యమంలో మరో ప్రస్థానం.. అత్యంత కీలకమైన రోజు.. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఉద్యమంలో నడిచేందుకు ఊపిరిలూదిన రోజు..ఇదే రోజు.. సరిగ్గా ఎనిమిదేండ్ల క్రితం.. ఉద్యమ నాయకుడిగా నేటి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో మృత్యువును ముద్దుపెట్టుకునేందుకు సంకల్పించిన రోజు! తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అనే అంతిమ నినాదంతో కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన సమయం! …
Read More »బాబు చేతిలో ముస్లిం వర్గానికి ఘోర అవమానం ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ముస్లిం మైనార్టీ వర్గాలు అంటే చిన్న చూపా ..?.వాళ్ళు కేవలం ఓట్లు వేయడానికే పనికి వస్తారు అని భావిస్తున్నారా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అటు తర్వాత అధికారం కోసం ..బాబు ఆశ చూపిన తాయిలాల కోసం టీడీపీ లో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సాక్షిగా ముస్లిం వర్గాలకు ఘోర అవమానం జరిగింది . రాష్ట్రంలో …
Read More »చూపించేందుకు రెడీ అంటోంది..!!
చిత్ర సీమలో నటుల దశ ఎప్పుడు.. ఎలా.. మారుతుందో ఎవ్వరికీ తెలియదన్నది నిత్య సత్యం. ఇందుకు నిదర్శనంగా టాలీవుడ్లోనే కాదు, మల్లీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్,, ఇతర చిత్ర సీమల్లో ఉన్న నటులు, నటీమణులు చాలామందినే. అయితే, తాజాగా ఈ జాబితాలో పంటిమీద పన్ను ఉన్న కలర్స్ స్వాతి కూడా చేరింది. ఒకానప్పుడు ఓ ప్రముఖ ఛానెల్లో కలర్స్ ప్రోగ్రాం ద్వారా పరిచయమై స్వాతి.. ఆ ప్రోగ్రాం పుణ్యమా అని స్వాతిరెడ్డిగా …
Read More »వీడియో టేపుల్లో గిడ్డి ఈశ్వరి రెడ్ హ్యండెడ్ గా
ఏపీలో అధికార పార్టీ టీడీపీ..ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలను వరుసపెట్టి పార్టీలో చేర్చుకుంటున్న టీడీపీ.. పైకి చెప్పేదొకటి, లోపల చేసేదొకటి అన్న విషయాన్ని ఒక ప్రముఖ తెలుగు చానెల్ బయటపెట్టింది. అభివృద్దిని చూసి పార్టీలో చేరుతున్నారని టీడీపీ చెబుతుంటే.. నియోజకవర్గాల అభివృద్ది కోసమే పార్టీ మారుతున్నామని జంపింగ్ నేతలు చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ మారిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా అదే మాట చెప్పారు. …
Read More »చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చేశాడు.. ”నిజం ఒప్పుకున్న గిడ్డి ఈశ్వరి”
చంద్రబాబు కుఠిల రాజకీయం మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రజాస్వామ్యానికి విలువలు మూటగట్టి.. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులకు డబ్బు, ప్రాజెక్టులు, పదవి ఆశలు చూపిమరీ ఇతర పార్టీ నేతలను చంద్రబాబు టీడీపీలోకి చేర్చుకోవడమే ఇందుకు నిదర్శనం. తాజాగా చంద్రబాబు తన కుఠిల రాజకీయాలను కొనసాగింపులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని తన పార్టీలోకి ఆహ్వానించారు. మరి ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి పార్టీ మారారంటే చిన్న విషయం …
Read More »కొత్తగా వైద్యారోగ్యశాఖలో 1,764 పోస్టులు
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో కొత్తగా 1,764 పోస్టులకు రాష్ట్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. అందులో బీబీనగర్ రంగాపూర్ పరిధిలోని నిమ్స్ దవాఖాన కోసం 873 పోస్టులు, ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానకు 251, రాష్ట్రంలో అప్గ్రేడ్ చేసిన 13 సర్కారు దవాఖానల్లో పనిచేసేందుకు 640 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. అందులో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో ఎంఎన్జే రీజినల్ క్యాన్సర్ సెంటర్ (ఎంఎన్జేఐవో అండ్ ఆర్సీసీ)లో …
Read More »ఇవాంకాతో కలిసి వేదికపై మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో జరుగుతున్న జీఈఎస్ సదస్సులో భాగంగా రెండో రోజు బుధవారం పారిశ్రామికతలో మహిళల వాటా పెంచడంపై ప్లీనరీ చర్చాగోష్ఠిని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమన్వయకర్త (మోడరేటర్)గా వ్యవహరిస్తారు. ఇందులో ఇవాంక ట్రంప్తోపాటు ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చర్, చెర్రీ బ్లెయిర్ (బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్ సతీమణి), డెల్ కంపెనీ …
Read More »