అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా…ఈ పేరు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. అంతకంటే ఎక్కువగా హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారింది. ఈనెల 28వ తేదీన ప్రారంభం కానున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ సమ్మిట్కు ఇవాంకా హాజరుకానుంది. అయితే ఇవాంక అమెరికా తరఫున హైదరాబాద్లో పర్యటన వెనక కారణమేంటి? భాగ్యనగరంలో ఆమె ఎలాంటి సందేశం ఇవ్వబోతోంది? అనేది అన్నివర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశమే. అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ కుమార్తె …
Read More »Blog Layout
రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న.. జగన్ వ్యాఖ్యలు..!
జగన్ పాదయాత్ర కర్నూల్లో విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే అక్కడ జరిగిన చిన్నపాటి సభల్లో ఏపీ ప్రజల పై వరాల జల్లు కురిపించిన జగన్ మరోవైపు చంద్రబాబు సర్కార్ పాలన పై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక బేతంచర్లలో అయితే జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. బేతంచర్లలో జగన్ ప్రసంగిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చిన …
Read More »కేటీఆర్పై ఆరోపణలు కాదు రేవంత్..దమ్ముంటే చర్చకు రా..ఎమ్మెల్సీ పల్లా
నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లో నిలవాలనే ఆలోచన నుంచి కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి బయటకు రావాలని మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. హైదరాబాద్ మాదక ద్రవ్యాల అడ్డాగా మారిందన్న రేవంత్రెడ్డి ఆరోపణలపై ఆయన స్పందించారు. టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ…సన్ బర్న్ షో కు సీఎం కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవన్నారు. అనవసరపు విమర్శలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. రేవంత్ కు దమ్ముంటే చేసిన ఆరోపణలపై చర్చకు …
Read More »టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి వర్గం నన్ను బతక నివ్వదు.. సంచలనం రేపుతున్న వ్యాపారి సూసైడ్ నోట్..!
ఏపీలో టీడీపీ నేతల రౌడీయిజం రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. తాజాగా చిలకలూరిపేటకు చెందిన మధ్యం వ్యాపారి ఊటుకూరి శ్రీనివాసరావు రాసిన సూసైడ్ నోట్ సంచలనం రేపుతోంది. ఒక మద్యం షాపు విషయమై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి.. ఆయన పీఏ సారధి నన్ను బెదిరిస్తున్నారని.. వాళ్ళు నన్ను బతకనివ్వరిన.. నేను ఆత్మ హత్య చేసుకుని వెళ్ళిపోతా అంటూ ఒక సూసైడ్ నోటు రాసి ఇంటిలో నుండి వెళ్ళిపోయారు. ప్రకాశం జిల్లా …
Read More »సహజీవనానికి రెడీ అంటోంది!
బుల్లితెర హాట్కు కేరాఫ్ అడ్రస్ శ్రీముఖి. అంతలా పేరు తెచ్చుకుంది ఆమె. తనదైన నటనతో ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ.. మరో వైపు వెండితెరను వేడిక్కించగల సత్తా శ్రీముఖిది. ఎలాంటి రొమాంటిక్ సీన్స్నైనా.. అది బుల్లితెరనా..? వెండి తెరనా..? అనే తేడా లేకుండా.. తన హాట్ ఎక్స్ ప్రెషన్స్తో పండించగల సత్తా శ్రీముఖి సొంతం. ఒకానొక సమయంలో శ్రీముఖి బలపాలు తినేదంట…. బలపాలు లేకుంటే.. మట్టిగోడలు ఇలా చేతికి …
Read More »ఛీ..ఛీ..! రష్మీ ఆ యంగ్ యాంకర్నూ వదల్లేదుగా..!!
జబర్దస్త్ షో ద్వారా తెలుగు సినీ జనాలకు బాగా దగ్గరైన యాంకర్లలో రష్మీ ఒకరు. ఎంతలా అంటే.. అటు బుల్లితెరపై.. ఇటు వెండి తెరపై యువతకు మాంచి కిక్ ఇచ్చి, తనదైన నటనతో బాగా క్రేజ్ సంపాదించుకునేంతలా. అందులోను తాను యాంకరింగ్ చేసిన షోలు, నటించిన చిత్రాలు వరుసగా విజయాలు సాధిస్తుండటంతో తన అందాల ఆరబోతకు హద్దులను చెరిపేసింది రష్మీ. బుల్లితెరను, వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ నిత్యం అభిమానులకు దగ్గరవుతూ …
Read More »ఇట్స్ అఫిషియల్.. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలిస్తే షాకే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి కనీ వినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. మొదట పాదయాత్రను ప్రారంబించే వరకు కొంచె అనుమానాలు ఉన్నా.. పాదయాత్ర ప్రారంభించాక జనం వేలల్లో తరలి రావడంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జగన్ కూడా ఒకవైపు పాదయాత్రలో బాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూనే… మరోవైపు ఆయా నియోజక వర్గాల్లోని వైసీపీ దిగువ శ్రేణి కార్యకర్తలతో పూర్తిగా మమేకమై …
Read More »ఝాన్సీ లక్ష్మీబాయ్ కాలికి గాయం.. ఎవరు చేశారంటే..!!
కంగనా రనౌత్, ప్రస్తుతం బాలీవుడ్లో ఎక్కువ పారితోషకం తీసుకునే నటుల్లో ఈమె ఒకరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం ఈమె నైజం. అంతేకాదు, ఫ్యాషన్గా ఉండే నటిగానూ కంగనా రనౌత్ మీడియాలో ఎక్కువ ప్రఖ్యాతగాంచారు. ఈమెకు ఇప్పటి వరకు మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు కూడా. 2015లో కంగనా రనౌత్ ద్విపాత్రాభినయం చేసిన తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవడంతోపాటు.. …
Read More »అందంగా ముస్తాబైన హైటెక్ సిటీ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ కి నెల రోజుల క్రితం వెళ్ళితే ఇది నిజంగానే హైటెక్ సిటీ అని అనుకునేవారు ఇప్పుడు వెళ్ళితే వారు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.. తప్పక అవుతారు .అవును ఇది అక్షరాల నిజం .ఎందుకంటే మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలిలోని మెయిన్ రోడ్లు ఇప్పుడు తళుక్కుమంటున్నాయి. ఎటు చూసినా పచ్చదనం.. ఎటు చూసినా రంగు రంగుల బొమ్మలు. రోడ్లు అయితే …
Read More »జవాన్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్!
మెగా మేనల్లుడు, ఇండస్ర్టీలో అందరివాడుగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న సాయిధరమ్ తేజ్ హీరోగా, మెహ్రీన్ కౌర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం జవాన్. అయితే, సాయిధరమ్ తేజ్ గత రెండు చిత్రాలు తిక్క, విన్నర్ వంటి రెండు భారీ పరాజయాల తరువాత వస్తున్న చిత్రం కావడంతో జవాన్ చిత్రంతోనైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు సాయి ధరమ్తేజ్. ఇప్పటికే జవాన్ చిత్ర బృందం రిలీజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ యూత్ను తెగ …
Read More »