తెలుగు సినిమాల్లోకి పుష్కరకాలం క్రితమే హీరోయిన్ అర్చన ఎంట్రీ ఇచ్చినా.. అంతగా గుర్తింపు రాలేదు. అయితే తాజాగా తెలుగు బుల్లితెర పై దూసుకు వచ్చిన బిగ్బాస్ షోతో మాంత్రం మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చిన అర్చన తన మేనేజర్ల గురించి కొన్ని ఆశక్తి వార్తలు చెప్పింది. అర్చన మాట్లాడుతూ.. నా మేనేజర్ల వల్ల నేను కొంత ఇబ్బందిపడ్డాను.. నేను తీసుకునే పారితోషికం గురించి …
Read More »Blog Layout
కోళ్ల పరిశ్రమకు తెలంగాణ పుట్టినిల్లు.. మంత్రి ఈటెల
కోళ్ల పరిశ్రమకు పుట్టిల్లు తెలంగాణ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పౌల్ట్రీ రంగం పితామహుడు బీవీ రావ్ తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెంచారని అయన చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్ లో మూడు రోజుల పాటు జరగనున్న పౌల్ట్రీ ఇండియా-2017 ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి… కోళ్ల పరిశ్రమను వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించాలని మొట్టమొదట కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ …
Read More »ఏ పని చేసినా కష్టపడి, ఇష్టపడి చేయాలి.. మంత్రి తుమ్మల
పిల్లలు ఏ పని చేసినా కష్టపడి, ఇష్టపడి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన బాలల హక్కుల వారోత్సవాలు, చిల్డ్రన్ ఫెస్ట్ -2017 ముగింపు ఉత్సవాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హోంమంత్రి నాయిని నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కావాలంటే అన్ని వర్గాలు బాగుపడాలన్నారు. గర్భంలో ఉన్న బిడ్డ నుండి ఎదిగే వరకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని …
Read More »మోదీ,ఇవాంకా పాల్గొనే సదస్సుకు కొత్తగూడెం యువకుడు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా 28న జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు రాష్ట్రంలో ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన యువ పారిశ్రామికవేత్త సాయి సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు.సాయి సుబ్రమణ్యం నవభారత్ పాఠశాలలో 10వ తరగతి, కృష్ణవేణి కళాశా లలో ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ కళాశాలలో బిట్స్ పిలానీ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. సుమారు 1500మంది యువ పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నారు. ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు …
Read More »లోకేష్ ఆధార్.. బయటపడిన నమ్మలేని నిజాలు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ బాబు లేపిన కంపు దెబ్బకి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే చెలరేగుతుంది. మూడు సంవత్సరాలకు గానూ నంది అవార్డులను ఒకేసారి ప్రకటించడంతో అసంతృప్తి జ్వాలలు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే పుండు మీద కారం చల్లినట్టు.. లోకేష్ నంది అవార్డుల రగడ మీద చేసిన వ్యాఖ్యలు పై సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగింది. లోకేష్ వ్యాఖ్యలు చేస్తూ హైదరాబాద్లో …
Read More »టీడీపీకి బ్లాస్టింగ్ షాక్.. వల్లభనేని వంశీ రాజీనామా..?
జగన్ పాదయాత్ర దుమ్మరేపడంతో ఇప్పటికే టీడీపీ బ్యాచ్కి చుక్కలు కనబడుతుంటే.. తాజాగా బుధవారం కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖ కలకలం సృష్టించింది. అసలు విషయం ఏంటంటే డెల్ట్ షుగర్స్ విషయంలో సీఎంవో అధికారులు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే కారణంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురి అయిన వంశీ రాజీనామాకి సిద్ధపడ్డారని సమాచారం. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖతో స్పీకర్ వద్దకు వెళ్లేందుకు …
Read More »వైసీపీ క్లీన్ స్వీప్ చేయండం ఖాయం.. సాక్ష్యాలతో సంచలన కథనం..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల సమస్యలను నేరుగా చూడడంతో.. మంచి- చెడు, కష్టాలు- సుఖాలు అన్నీ కళ్ళారా చూస్తున్నారు. దీంతో సహజంగానే జగన్కి తెలియకుండానే మార్పు వచ్చిందని విశ్లేషకులు సైతం అబిప్రాయ పడుతున్నారు. జగన్లో వచ్చిన మార్పు ఎంత వరకు వెళ్ళిదంటే.. ఆయన ప్రజలకి కురిపిస్తున్న వరాల జల్లు చూస్తేనే అర్ధమవుతుంది. అయితే జగన్ ఇస్తున్న వరాల జల్లుకు చాలామంది …
Read More »గడ్కారీతో మంత్రి హరీశ్ రావు భేటీ
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కారీతో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండో దశ సంబంధించిన పర్యావరణ అనుమతులపై చర్చించారు. అలాగే రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల విషయాలూ చర్చలు జరిపారు. వీటి విషయంలో తాను అన్ని విధాలుగా సహకరిస్తామని గడ్కారీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.కాగా హరీశ్.. కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరిని …
Read More »మత్తు మందు ఇచ్చి మరీ.. వాచ్మెన్ ఏం చేశాడో తెలిస్తే ఛీ..ఛీ అంటారు!
అసలు మనం మానవీయ సమాజంలో ఉన్నామా? అంటూ మనుషుల రూపంలో ఉన్న పశువులు చేసిన పనులు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరికి ఇటువంటి ప్నశ్నే తలెత్తుతుందన్న మాట వాస్తవం. మరీ కొంచెం లోతుగా ఆలోచిస్తే.. మన చుట్టూ ఉన్నది అసలు మనుషులేనా? అని ప్రశ్నించుకోక తప్పదు. అయితే, ఓ వాచ్మెన్ ఏం చేశాడో తెలిస్తే మాత్రం ఇటువంటి వాడిని ఎన్నింటితో పోల్చినా తక్కువే అని అంటారు. కారణం కూడా అదే …
Read More »మిడిల్ క్లాస్ అబ్బాయి.. ఆ రోజే విడుదల..!
నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి హిరోయిన్ గా దిల్ రాజు నిర్మాణంలో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రం రూపొందింది.ఈ క్రమంలో ఈ సినీమా ను క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక 22 వ తేదీన అఖిల్ సినిమా ‘హలో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 23వ తేదీన అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’ విడుదల చేయాలని అల్లు అరవింద్ …
Read More »