తెలంగాణ టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్రావు నిప్పులు చెరిగారు.ఇవాళ శాసనసభలో ఫీజు రీయింబర్స్మెంట్పై ఉత్తమ్కుమార్రెడ్డి నిరసన తెలుపడాన్ని మంత్రి హరీష్రావు తప్పుబట్టారు. సభలో ఏదైన ఒక విషయం మీద నిరసన వ్యక్తం చేయాలనుకున్నప్పుడు ఫ్లోర్ లీడర్ కానీ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కానీ నిరసన వ్యక్తం చేస్తారు. వీరిద్దరూ లేనప్పుడు ఉపనాయకుడు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటదని తెలిపారు. కాంగ్రెస్ ఉపనాయకుడు …
Read More »Blog Layout
జగన్ పాదయాత్ర ఎఫెక్ట్.. వైసీపీలోకి మాజీ స్టేట్ మినిస్టర్..?
ఏపీలో 2019 ఎన్నికల లక్ష్యంగా పాదయాత్ర ప్రారంభించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక వైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం సైన్యాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు జగన్. అందులో భాగంగానే వైసీపీలో కూడికలు తీసివేతలు మొదలు అయ్యాయి. ఒక వైపు నేతల సామర్ధ్యాలను అంచనా వేస్తూనే.. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న బలమైన అభ్యర్థులెల పై …
Read More »విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయద్దు..మంత్రి ఈటల
ఇవాళ శాసనసభలో ఫీజు రీయింబర్స్మెంట్పై లఘు చర్చ సందర్భంగా.. ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు.రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు . 2016-17లో రూ. 3,200 కోట్ల బకాయిలు ఉంటే రూ. 2,896 కోట్లు చెల్లించామని తెలిపారు. ఈ అకాడమిక్ ఇయర్లో ఇంకా విద్యార్థుల డాటా అప్లోడ్ కాలేదని చెప్పారు.ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులకు అత్యధికంగా మెస్ ఛార్జీలను పెంచామని మంత్రి …
Read More »వైరల్ పాలిటిక్స్ : జగన్ పై.. లైవ్లో తేల్చేసిన పోసాని..!
ప్రముఖ రచయితన దర్శకుడు విలక్షణ నటుడు పోసాని మురళికృష్ణ మీడియాకి ఎక్కారంటే ఆ వారమంతా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యి వైరల్గా మారిపోతుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లోకి విలీనం చేసిన చిరంజీవిని పోసాని ఏ రేంజ్లో తిట్టారో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఓ ప్రముఖ ఛానల్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతకి మురళి చూపించిన చుక్కలు ఇప్పటికీ అందరు యూట్యూబ్లో చూస్తూనే …
Read More »10వేలమందితో టీఆర్ఎస్లో చేరడానికి బయలుదేరిన గండ్ర ..
తెలంగాణ రాష్ట్రంలో భూపల్లి జయశంకర్ -భూపల్లి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గండ్ర సత్యనారాయణ రావు ఈ రోజు బుధవారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గూలబీ గూటికి చేరుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా గండ్ర సత్యనారాయణరావు తన అనుచరులతో కలిసి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్కు బయల్దేరారు. ఈ క్రమంలో జిల్లాలోని పలు గ్రామాల నుంచి వేలాది మంది …
Read More »టెక్నాలజీను వాడుకోవడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ -ఢిల్లీ డిప్యూటీ సీఎం ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సోడియా సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ ఆవరణంలో పలు భవనాలను ,సమావేశాల తీరును ఆయన పరిశీలించారు .తదనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది . టెక్నాలజీ రంగాన్ని వాడుకోవడంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉంది .రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో అన్ని ఆధునిక టెక్నాలజీను వాడుకోవడంలో విజయవంతమైంది అని ఆయన ప్రశంసలు కురిపించారు …
Read More »ఏపీలో బలహీన వర్గాల వారికోసం జగన్ సంచలన ప్రకటన …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈ రోజు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి భూమా అఖిల ప్రియ ఇలాఖా ఆళ్లగడ్డలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో నియోజక వర్గంలో …
Read More »రెడ్డి సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ..
ఏపీ అధికార పార్టీ ,అనంతపురం పార్లమెంట్ నియోజక వర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన మాట్లాడుతూ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మంత్రులను డమ్మీలుగా మార్చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు .రాష్ట్రంలో మంత్రులకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ లేకుండాపోయింది .రాష్ట్రంలో పెత్తనం అంతా ముఖ్యమంత్రికే దక్కింది .. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు .కనీసం స్వతంత్రంగా మాట్లాడే అవకాశం ఉండటంలేదు అని …
Read More »బిగ్ బ్రేకింగ్.. జగన్ సీయం కావాలని.. వీరాభిమాని ఆత్మహత్య
ఏపీ ప్రజల కష్టాలు పోయి స్వర్ణయుగం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. వైసీపీ అధినేత జగన్ అన్న సీఎం కావాలన్నదే తన ఆశయమని, అప్పుడే గ్రామం, మండలం అభివృద్ధి చెందుతుందని ఆ వ్యక్తి సూసైడ్ లెటర్లో ర పేర్కొన్నారు. కడప జిల్లా రాజుపాళెం మండలం టంగుటూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్ పాదయాత్రలో శ్రీనివాసులురెడ్డి …
Read More »సుధీర్తో చెడటంతో.. కొత్త ప్రేమికుడితో రష్మీ! ఎవరో తెలుసా??
యాంకర్ రష్మీ. తెలుగు యువతకు పరిచయం అక్కర్లేని పేరిది. అతి తక్కువ కాలంలో బుల్లితెరపై ఓ వెలుగు వెలిగి.. వెండితెరపై కూడా తన సత్తాను చాటుతున్న యాంకర్లలో రష్మీ ఒకరు. ఓ పక్క బుల్లితెరపై యాంకరింగ్తో బుల్లితెర ప్రేక్షకులను.. మరో పక్క తన అదాందాలను ఆరబోస్తూ వెండితెర ప్రేక్షకులను అలరిస్తోంది యాంకర్ రష్మీ. అతి తక్కువ కాలంలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో… అదే స్థాయిలో యాంకర్ రష్మీని గాసిప్స్ …
Read More »