ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర నేటితో ఏడో రోజుకు చేరుకుంది. ఇవాళ వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం నియోజకవర్గంలో కొనసాగనుంది. నియోజకవర్గంలోని దువ్వూరులో వైఎస్ జగన్ నేడు ఉదయం 9:30 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. ఎక్కుపల్లి, ఎన్నుపల్లి మీదుఆ ఈ యాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో దారి …
Read More »Blog Layout
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ రూ.3000కోట్ల ప్రాజెక్టులు మటాష్!
పార్టీలో పలుకుబడి ఉన్న నేతగా అందరికీ చెప్పుకుంటాడు. కానీ, పార్టీ కోసం నయా పైసా పనిచేయడు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అందరినీ బెదిరిస్తుంటాడు. కానీ, సర్కార్కు ఏ స్థాయిలోనూ సాయపడడు. ఆయన మరెవరో కాదు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్. అధినేత అండ ఉందని చెప్పుకుంటూ నిన్నటి వరకు చక్రం తిప్పిన నేతకు నేడు గడ్డుకాలం నడుస్తోంది. అంతేకాదు కాలం కలిసి రాకపోవడంతో కాళ్లబేరానికి వస్తున్నాడు. కడప జిల్లాలలో ఇన్నాళ్లు ఆయన …
Read More »క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు గజ్వేల్ లో జరిగిన కబడ్డీ ఆటల ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు .ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడాకారులు అవార్డులను ,పతకాలను సాధించాలని ఆకాంక్షించారు . రాష్ట్రంలో ముఖ్యంగా …
Read More »టీఆర్ఎస్ లో చేరిన వెయ్యి కుటుంబాలు ..
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది .అందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి పలువురు నేతల వరకు గులాబీ గూటికి చేరుతున్నారు . ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భద్రాది -కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం ,బూర్గంపాడు మండలాల్లో వెయ్యి కుటుంబాలు టీఆర్ఎస్ …
Read More »మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్న నల్లా మనోహర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా జూలపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు ,అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .నల్ల మనోహర్ రెడ్డి ఇప్పటికే పలు స్వచ్చంద కార్యక్రమాల్లో ,పలు సేవ కార్యక్రమాల్లో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చిన అండగా ఉంటూ ఒక భరోసా కల్పిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఆదివారం జిల్లాలోని ఓదెల మండలంలో మడక …
Read More »అందులో సీఎం కేసీఆర్ రికార్డు -ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ..
తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు కురిపించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ “ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండను ముఖ్యమంత్రిగా రికార్డును సృష్టించారు అని ఆయన అన్నారు .అయితే గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు అని ఆయన విమర్శించారు .రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి …
Read More »ఎక్కడో నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు జగన్ ..
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ..ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ..టీడీపీ నేతల అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయిలో ఎండగట్టడానికి ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా జగన్ వైఎస్సార్ కడప జిల్లాలో ఆరు రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు . జగన్ పాదయాత్రలో భాగంగా అన్ని …
Read More »సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దేశం సర్వనాశనం …
టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సినిమా వాళ్ళ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు .కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు .ఆయన మాట్లాడుతూ సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దేశం సర్వనాశనం అవుతుంది .అందుకే తాను పాలిటిక్స్ కు దూరంగా ఉన్నాను అని అన్నారు . సినిమావాళ్ళకు కులాలకు ,మతాలకు ,పార్టీలకు అతీతంగా అభిమానులు ఉంటారు .అలాంటప్పుడు సినిమావాళ్ళు రాజకీయాల్లోకి …
Read More »జగన్ ను కదిలించిన పాప..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు .జగన్ పాదయాత్రకు యువత ,నిరుద్యోగ యువత ,మహిళలు ,వృద్ధులు ,విద్యార్ధిని విద్యార్ధుల నుండి అశేష ఆదరణ లభిస్తుంది . దారి పొడవున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు …
Read More »డిసెంబర్ 9 నుండి సీఎం కేసీఆర్ కు నిద్ర లేకుండా చేస్తా ..
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై విమర్శల పర్వం కురిపించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిద్రలేకుండా చేస్తా అని అన్నాడు .గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ పార్టీ మాటలతో ప్రజలను మభ్యపెడుతుంది అని ఆయన ఎద్దేవా …
Read More »