మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ. 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మత్స్య కళాశాలల ఏర్పాటు, ప్రవేశాల ప్రక్రియ, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రెండు మత్స్య పరిశ్రమ కళాశాలలు నెలకొల్పేందుకు ఆదేశాలిచ్చామని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో వనపర్తి జిల్లా పెబ్బేరులో, కరీంనగర్ జిల్లాలోని లోయర్ …
Read More »Blog Layout
కాజల్ డోస్ పెంచింది..!
చందమామ కాజల్ అగర్వాల్ ఎప్పటికప్పుడు కొత్త సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు పొందినా.. ఈ భామ అంతగా ఎక్స్ పోజింగ్ చేసిన దాఖలాలు తక్కువే. అడపా దడపా మినహాయిస్తే.. అందాల ఆరబోతలో డోస్ పెంచిన ఛాయలు కూడా కనిపించవు. ఐటెమ్ సాంగ్ లో నటించినా సరే.. పరిమితుల్లోనే ఉందంటే కాజల్ హద్దులు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధమవుతుంది. కానీ రీసెంట్ …
Read More »వైసీపీ లేని అసెంబ్లీ.. ఎలా ఉందో మీరే చూడండి..!
ఏపీ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దేశంలోనే బలమైన ప్రతిపక్షం ఉన్న రాష్ట్రాలలో ఏపీ ముందువరుసలో ఉంటుంది. దానికి ప్రధాన కారంణం వైసీపీ. అయితే ఈ సారి అసెబ్లీ మొత్తం సందడి లేకుండా బోసిపోయినట్టు కనిపిస్తోంది. అయితే దానికి బలమైన కారాణాలే ఉన్నాయి. అవును ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని వైసీపీ బహిష్కరించింది. అసెబ్లీ సమావేశాలను వైసీపీ ఎందుకు బహిష్కరించిదో.. తుగు కారణాలు కూడా సభాపతి ముందు వివరణ ఇచ్చింది. …
Read More »పక్కలోకి నన్నూ రమ్మన్నారు..తమన్నా సంచలనం!
హిందీలో కంగనా రనౌత్ నటించిన మూవీ “క్వీన్”. ఈ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీని సౌత్ లో రీమేక్ చేయడానికి ఎంతో కాలంగా ప్రొడ్యూసర్స్ ట్రై చేసి చేసి ఫైనల్ గా ఈ మూవీకి సంబంధించిన పనులను స్టార్ట్ చేసారు. ఈ సినిమా “క్వీన్” అనే టైటిల్తో ప్రస్తుతం తెలుగులో రీమేక్ అవుతున్నది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న …
Read More »పవన్ కళ్యాణ్ పోటీ అక్కడినుంచే..?
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయ పార్టీ గా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణ యించిన సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం పై కొంత క్లారిటీ వచ్చింది .పవన్ అనంతపురం జిల్లానుండి ఎన్నికల బరిలోకి దిగుతారని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు.రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో జరిగిన జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా …
Read More »ఒక్క నర్సు ఏకంగా 106 మంది రోగులను ఎలా చంపిందో చూడండి
వైద్యం చేయడంలో విసుగు చెందిన ఓ జర్మనీ నర్సు ఏకంగా 106 మంది రోగులను పొట్టనబెట్టుకుంది. ప్రాణంతక మందులను ఇచ్చి వీరిని చంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. డెల్మెన్హోస్ట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే నీల్స్ హోగెల్(41) 2015లో ఓ ఇద్దరి రోగులను హత్య చేసినట్లు, మరో ఇద్దరిపై హత్యాయత్నం జరిపిందన్న కేసులో అరెస్ట్ అయింది. అయితే ఈమె మరిన్ని హత్యలకు పాల్పిడిందని ఆరోపణలు రావడంతో దర్యాప్తు జరిపిన పోలీసులకు విస్తుపోయే …
Read More »ఓరి నాయనో.. అమ్మడు ముద్దులతో చంపేస్తోంది!
తమకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకునేందుకు దేనికైనా వెనుకాడరు నటీనటులు. అయితే, ఓ సారి స్టార్ ఇమేజ్ అనుభవించి.. సినిమాల ప్లాప్ల వల్ల స్టార్ డమ్ డౌన్ అయిన సందర్భంలో నటీనటుల తంటాలు అంతా ఇంతా కాదు. ఎలాగైనా వారి అభిమానులను దూరం చేసుకోకూడదు అనే కాన్సెప్ట్తో అటు సోషల్ మీడియా ద్వారానూ, ఇటు చిన్న చిన్న కార్యక్రమాల ద్వారానూ అభిమానులకు దగ్గరవుతుంటారు. అంతేకాదు.. సంచనాలు కలిగించే విషయాలపై స్పందించేందుకు …
Read More »ఏపీ శాసనసభ.. చప్ప చప్పగానే..?
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ శుక్రవారం ప్రారంభం కానున్నాయి. చరిత్రలో తొలిసారిగా ప్రతిపక్షం లేకుండా ఏపీ శాసనసభ నేటి నుంచి జరగబోతోంది. పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేంత వరకూ తాము శాసనసభకు రాబోమని ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. తాజాగా కూడా మరో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని పార్టీలోకి చేర్చుకోవడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే అనర్హత వేటు వివాదం కోర్టు …
Read More »జగన్ పాదయాత్రకు మొదటి బ్రేక్..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకి బ్రేక్ పడింది. అయితే ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమే. అసలు విషయం ఏంటంటే జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో ఈ శుక్రవారం బ్రేక్ ఇచ్చారు. ఇక పాదయాత్రలో భాగంగా జగన్ నాల్గవరోజు 11 కిలోమీటర్ల మేరకు జగన్ నడిచారు. తాను ఏడు నెలలు 3000కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నానని, తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ …
Read More »ప్రజాసంకల్పయాత్రలో ఆసక్తికరమైన సన్నివేశం..
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నాలుగో రోజు గురువారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది . ఈ క్రమంలో ఉదయం 8.42 గంటలకు ఉరుటూరులో ప్రారంభమైన జగన్ పాదయాత్ర జమ్మలమడుగు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఉరుటూరు, స్వరాజపేట, పెద్దపాడు, తురకపల్లె, కోడూరు తదితర గ్రామాల సరిహద్దుల్లో వైఎస్ జగన్కు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. కోడూరు నది వంతెన పైనుంచి మహిళలు, యువకులు, అభిమానులు వైఎస్ జగన్కు అభివాదం …
Read More »