Blog Layout

మిడిల్ క్లాస్ అబ్బాయి లీక‌య్యాడు.. అది ఇదే!

ప్రస్తుతం నాని, దిల్‌రాజు వేణు శ్రీ‌రామ్ కాంబినేస‌న్‌లో ఎంసీఏ చేస్తున్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి అనేది టాగ్ లైన్‌. మొద‌ట ఇది ఒక కాలేజీ ల‌వ్ స్టోరీ అని అనిపించింది. కానీ.. ఇది ప‌క్కా ఫ్యామిలీ డ్రామా అట‌. ఈ సినిమా స్టోరీపై చిన్న లీకేజీ వ‌చ్చింది. ఇందులో మిడిల్ క్లాస్ మ‌రిది పాత్ర‌లో నాని క‌నిపిస్తార‌ట‌. నానికి వ‌దిన‌గా భూమిక క‌నిపించ‌నుంది. వ‌దిన ఆర్టీఓ అధికారిగా ప‌నిచేస్తుండ‌ట. నాని …

Read More »

రేవంత్‌రెడ్డికి ఎంపీ బాల్క సుమన్ సవాల్

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ సవాల్ విసిరారు.దమ్ము, ధైర్యముంటే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను మధుసూదనాచారికి సమర్పించాలని అన్నారు . గురువారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఈసాలతక్కళ్లపల్లి గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. ఉట్టికి ఎగురలేని వాడు, స్వర్గానికి ఎగిరినట్టు రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడన్నారు. రాజీనామా లేఖ ఏపీ సీఎంకు కాకుండా తెలంగాణ స్పీకర్‌కు ఇవ్వాలన్న సోయి కూడా లేదన్నారు. కాంగ్రెస్ …

Read More »

మెగా ఫ్యామిలీని మ‌హేష్ ఇలా అన్నాడేంటి?

రీల్‌ లైఫ్‌లో మ‌హేష్ ఎంత పెద్ద సూప‌ర్‌స్టారో.. రియ‌ల్ లైఫ్‌లోనూ సెటైరిక‌ల్ పంచ్‌లు పేల్చ‌డంలో అంతే దిట్ట‌. ఎంత సీరియ‌స్ ప్ర‌శ్న వేసినా స‌రే త‌న‌దైన ట్రేడ్ మార్క్ స్టైల్‌లో పంచ్ వేసి న‌వ్వించ‌డంలో మ‌హేష్ బాబు త‌న‌కు తానే సాటి. తాజాగా అలాంటి పంచ్ వేసి త‌న హ్యూమ‌ర్‌కి మ‌రెవ్వ‌రూ సాటి రాలేర‌ని నిరూపించుకున్నాడు ప్రిన్స్‌. ఏకంగా డైరెక్ట‌ర్‌కే కౌంట‌ర్ ఇఒచ్చి టాక్ ఆఫ్‌ది టౌన్‌గా నిలిచిపోయాడు. రీసెంట్‌గా …

Read More »

నేడు జేపీ దర్గాకు సీఎం కేసీఆర్

రాష్ట్రంలో ని  రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని జహంగీర్‌పీర్ దర్గాలో శుక్రవారం న్యాజ్ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు దర్గాలోని బాబాల సమాధుల వద్ద సీఎం ప్రత్యేక ప్రార్థనలు చేసి, దట్టీల ను సమర్పిస్తారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా దర్గాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్గాలోకి సీఎం వెళ్లేందుకు ప్రత్యేక తాత్కాలిక దారి, దర్గా ఆవరణలో న్యాజ్ …

Read More »

నా టీ కంటే దాని మూత్రం బెటర్.. రష్మి

తాజాగా యాంకర్ రష్మి ఓ షోలో పాల్గొన్నారు. ఆ షోలో రష్మి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియని ఓ విషయాన్ని చెప్పింది. మేల్ యాంకర్స్ నలుగురికి వారి యాంకరింగ్‌కి మార్కులిచ్చిన రష్మి.. ఫిమేల్ యాంకర్స్‌కి కూడా మార్కులిచ్చేసింది. అయితే  రోజా గురించి మాట్లాడుతూ.. ఆమెకు 110 ఇస్తానని.. “పంగా నై లేనా మేరే కో” అని సరదాగా తెలిపింది. అంటే రోజాతో పెట్టుకోకూడదు అని హిందీలో తెలిపింది. తర్వాత …

Read More »

నమ్మిన మనిషే మోసం చేశాడు .ఎవర్ని నమ్మాలో అర్ధం కావడంలేదు

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఇటీవల 2 లక్షల రూపాయల చోరీ జరిగిందని, ఆయన మేనేజర్ గంగాధర్ పోలీసులకు కంప్లయింట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే మెగాస్టార్ ఇంట్లో పనిచేసే చెన్నయ్యే ఈ పని చేశాడని తెలుసుకున్న హైదరాబాద్ మహానగర పోలీసులు వెంటనే అతనని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతని వద్ద నుండి 1.50 లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, మరో 50 …

Read More »

జగన్ సవాలు స్వీకరించి మా స్థాయి తగ్గించుకోలేము ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన ప్యారడైజ్ లీకేజ్ విమర్శలపై స్పందిస్తూ దమ్ముంటే పది హేను రోజుల్లో నిరూపిస్తే తను రాజకీయ సన్యాసం చేస్తాను ..చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని సవాలు విసిరిన సంగతి విదితమే .అయితే జగన్ బాబుకు విసిరిన సవాలుకు రాష్ట్ర ఆర్ధిక శాఖ …

Read More »

స‌త్తుప‌ల్లిని ఆద‌ర్శ మున్సిపాలిటీ చేద్దాం…మంత్రులు కేటీఆర్‌, తుమ్మ‌ల ..

ఖ‌మ్మం జిల్లా సత్తుపల్లిని అదర్శ మున్సిపాలిటీగా మార్చాలని మంత్రి కే తార‌క‌రామారావు అన్నారు. ఈ రోజు హైదరాబాదులోని బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మరియు ఎంపీ, ఎమ్మెల్యే, నగర పంచాయతీ చైర్మన్లు, వార్డు స‌భ్యుల‌తో సమావేశమయ్యారు. సత్తుపల్లిని ఒక మోడల్ మున్సీపాలిటీగా మార్చేందుకు అవసరం అయిన పనులను ప్రారంభించేందుకు  రూ.15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మున్సిపల్ శాఖ తరపున ఇవ్వనున్నట్లు ఈ …

Read More »

దమ్ముంటే ప్రజల్లోకి రా..మంత్రి ఆదినారాయణ రెడ్డికి వైసీపీ నేత సవాల్

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జమ్మలమడుగు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి వైసీపీ పార్టీ సమన్వయకర్త సుధీర్‌ రెడ్డి బహిరంగంగా సవాల్‌ విసిరారు. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ… ‘ఆదినారాయణరెడ్డి నీకు …

Read More »

ఒక ఏడాదిన్నర ఓపికపట్టండి.. ల‌క్షా 42 వేల ఉద్యోగాలు నేను ఇస్తా

ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేప‌ట్టిన‌ పాదయాత్ర జోరుగా విజయవంతంగా కొనసాగుతోంది. పాద‌య‌త్రలో జ‌నం నుండి స్పందనపై వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అంతా అనుకున్న విధంగానే సాగుతుండడంతో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో చేపట్టిన వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర నాల్గోవ రోజు క‌డ‌ప జిల్లాలో సాగుతోంది. ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అని చెప్పుకుని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat