ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి విదితమే .ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎమ్మెల్యే నాగిరెడ్డి అకాలమరణం పొందటంతో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే . ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ మంత్రి …
Read More »Blog Layout
ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్యేకు 20 కోట్లు ఇచ్చిన చంద్రబాబు ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ప్రారంభించారు.అందులో భాగంగా ఈ రోజు ఉదయం 8.40 గంటలకు ఆయన మూడో రోజు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ క్రమంలో జగన్ వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. నేలతిమ్మాయిపల్లిలో జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో …
Read More »ప్యారడైజ్ లీక్స్.. చంద్రబాబుకు టైమ్ ఇచ్చిన జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర గ్రాండ్గా స్టార్ట్ అయ్యింది. ఇదే క్రమంలో జగన్ పాదయాత్ర దిగ్విజయంగా మూడో రోజుకు చేరుకుంది. ఇక మూడోరోజు పాదయాత్రలో భాగంగా జగన్ ప్యారడైజ్ లీక్స్ పై స్పందించారు. తాను పాదయాత్ర స్టార్ట్ చేసిన రోజున కాంట్రవర్సిటీలు సృష్టించడానికి చంద్రబాబు అనుకూల మీడియావారు రెండు రోజులు సమయం వృధా చేశారని.. ఆ టైమ్ ఏందో ప్రజల సమస్యలను చూపించడానికి …
Read More »2019లో కాంగ్రెస్కు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే పునరావృత్తం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశంసలు వర్షం కురిపించారు .ఇవాళ శాసనసభ లో మైనార్టీల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల్యే ఓవైసీ మాట్లాడారు. అనంతరం అయన మాట్లాడుతూ ..కేసీఆర్ దృష్టిలో ఏ కులమైనా.. ఏ మతమైనా సమానమే అని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. కేసీఆర్ అందరినీ సమానంగా చూస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ స్థాయికి ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నదని పేర్కొన్నారు. …
Read More »మై బాడీ.. మై రూల్స్’ అంటూ హీరోయిన్ సెల్ఫీ…వైరల్
నాలుగు పదుల వయసులోనూ ఏ విషయంలోనూ రాజీ పడకుండా ధైర్యంగా తన ముందు సవాళ్లను ఎదుర్కొంటోంది బాలీవుడ్ నటి సుస్మితాసేన్. తన పుట్టినరోజు లోగా తాను ఏం కోరుకున్నాదో అది సాధిస్తానంటూ మాజీ విశ్వసుందరి సుస్మిత ఇటీవల చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్గా మారింది. ఎందుకంటే.. ఆమె పోస్ట్ చేసిన ఫొటోనే అందుకు కారణం. స్లిమ్ ఫిట్గా ఉండాలని భావించిన సుస్మితా సేన్.. తాను ఫిట్నెస్ కోసం ఎక్కడికి …
Read More »కార్తిక్, రకుల్ ప్రీత్ సింగ్ హాట్ హాట్గా రెచ్చిపోయి రోమాన్స్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ దుమ్ము దులిపేస్తున్నది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూనే తెర మీద గ్లామర్ను పండిస్తున్నది. రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్ చిత్రాలు రకుల్ ప్రతిభకు అద్దం పట్టాయి. తాజాగా రకుల్ నటించిన ఖాకి. ఈ చిత్రం నవంబర్ 17న రిలీజ్కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ప్రోమో సాంగ్ వీడియో …
Read More »ఒక్కడు మిగిలాడు చిత్రానికి.. ఆ ఒక్కటే మిగిలిందా..?
ఒక సినిమాని తెరకెక్కించడం కంటే.. ఆ సినిమాని రిలీజ్ చేయడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. తీయడానికి పడే కష్టం కంటే కాస్త ఎక్కువగానే రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిర్మాతలు. మొన్నటివరకు చిన్న సినిమాలకి ఎక్కువగా ఇలాంటి సమస్య ఎదురయ్యేది.. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా ఈ సమస్యలు తప్పడం లేదు. తాజాగా మంచు మనోజ్ తాజా చిత్రమైన ఒక్కడు మిగిలాడుకి కూడా ఈ సమస్యలు …
Read More »చంద్రబాబుకు వైసీపీ నేత సవాల్!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జగన్ పాదయాత్ర అలా ప్రారంభమైందో.. లేదో.. ఇంతలో జగన్పై టీడీపీ నేతల విష ప్రచారం జోరందుకుంది. ప్రజా సంకల్ప యాత్రపై ఎదురుదాడి చేయాలని చంద్రబాబు ఆదేశించడంతో టీడీపీ నేతలు హడావుడి చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్రను …
Read More »పెళ్లైన నెలకే.. ఇంత పెద్ద సర్ప్రైజా….?
టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య దంపతులైన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రస్తుతం మినీ హనీమూన్ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే అక్కినేని కోడలు సమంత వంట చేసింది. ఆ వంట తిని ఎవరికీ ఏమీ కాలేదని చెప్పింది. తాజాగా పెళ్లికి ముందు పలుసార్లు తన కోసం వంట చేస్తుండగా సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో నాగచైతన్య పోటోలను పోస్ట్ చేసి అలరించింది. పెళ్లైన తర్వాత కూడా నాగచైతన్య సమంత …
Read More »మూసీ ప్రాజెక్టు ఆధునీకరణకు 65.56 కోట్లు..హరీష్రావు
మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ. 65.56 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ ప్రాజెక్టు ఆధునీకరణ పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1954లో చేపట్టి 1961లో పూర్తి చేశారని మంత్రి గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రాజెక్టు ఆధునీకరణ పనులను గత …
Read More »