Blog Layout

ఐశ్వర్య రాయ్‌ కొత్త సినిమా సెట్స్‌లో ప్రమాదం….గాయాలు

బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్‌ కొత్త చిత్రం ఫన్నె ఖాన్‌ సెట్స్‌లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ లేడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గాయపడినట్లు సమాచారం. ఈ మేరకు చిత్ర మేకర్లు ఓ ప్రటన విడుదల చేశారు. ‘‘ఓ మోటర్‌ సైకిల్‌ బలంగా ఢీ కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన  వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించాం. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. నిర్ల​క్ష్యంగా బైక్‌ నడిపి ప్రమాదానికి …

Read More »

భట్టి పై సీఎం కేసీఆర్ ఫైర్ ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు శాసనసభలో భూ రికార్డుల ప్రక్షాళనపై చర్చ జరిగింది .ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుందని వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే భట్టి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబట్టారు. రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో రికార్డుల ప్రక్షాళన జరగడం లేదన్నారు.సమన్వయ సమితుల పని వేరు, రికార్డుల ప్రక్షాళన వేరు …

Read More »

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ

ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. సోమవారం జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి ఇంట్లో పనిచేసే వ్యక్తి రూ.2లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం. చోరీకి సంబంధించి చిరంజీవి మేనేజర్‌ గంగాధర్ ఈ విషయంపై జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరు ఇంట్లో సర్వర్‌గా పనిచేసే చెన్నయ్య అనే వ్యక్తి డబ్బుతో ఉడాయించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరంజీవి మేనేజర్ ఫిర్యాదుతో చెన్నయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి …

Read More »

ఉద్యోగులకు జగన్‌ వరాల జల్లు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ఉదయం జగన్ వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. మొదట మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన వైఎస్‌ …

Read More »

జ‌గ‌న్‌లో ఉన్నమ‌రో కోణం బ‌య‌ట ప‌డిందిగా..?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. 2019 అధికారమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టనున్న జగన్ రోజుకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ఇక జ‌గ‌న్ తొలిరోజు పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హించిన స‌భ‌లో చాలా క‌సితో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతులు, …

Read More »

చంద్ర‌బాబుకు.. జ‌గ‌న్ బ్లాస్టింగ్ స‌వాల్..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్రను అశేష జ‌న‌సంద్రం మ‌ధ్య ప్రారంబించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌ తొలిరోజు.. తొలి ప్ర‌సంగాన్ని క‌సితో ప్రారంభించారు. వైయ‌స్సార్ జిల్లాలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు స‌ర్కార్ చేస్తున్న అరాచ‌కాల పై ద్వ‌జ‌మెత్తారు. అత్యంత ఆశ‌క్తిగా సాగిన ప్ర‌సంగంలో.. జ‌గ‌న్ చంద్ర‌బాబుకు బ్లాస్టిగ్ స‌వాల్‌ను విసిరారు. ఇటీవ‌ల నంద్యాలలో జ‌రిగిన‌ ఉప ఎన్నికలో రూ. 200 కోట్లు ఖర్చు చేసి టీడీపీ …

Read More »

డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా…ఇలియానా

డిప్రెషన్‌తో బాధపడుతూ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అంటోంది గోవా బ్యూటీఇలియానా. ఆదివారం దిల్లీలో నిర్వహించిన 21వ ‘వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌’ కార్యక్రమంలో ఇలియానా పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఇలియానా ‘ఉమెన్‌ ఆఫ్‌ సబ్‌స్టెన్స్‌’ అవార్డు కూడా అందుకొంది. ఈ సందర్భంగా జీవితంలో తాను ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి చెప్పుకొచ్చింది. ‘నా శరీరాకృతి గురించి ఎక్కువగా కామెంట్లు చేసేవారు. దాంతో ఎప్పుడూ చాలా ఒత్తిడికి గురవుతూ బాధపడుతూ …

Read More »

2018 ఆగస్ట్ లోపల ప్రతి ఇంటికి నల్లనీరు..కేటీఆర్

గడువు లోపల రాష్ట్రంలోని ప్రతిగ్రామానికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . 4125 గ్రామాల్లో నీటి అవసరాలు తీరుస్తామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 183 గ్రామాల్లోనూ దశలవారిగా పనులు పూర్తి చేస్తామన్నారు. 2018 ఆగస్ట్ లోపల ప్రతి ఇంటికి నల్లనీరు ఇచ్చితీరుతామన్నారు. హైదరాబాద్ నగరంలో నీటి అవసరాల కోసం 2 వేల 7 కిలోమీటర్ల పైప్ లైన్లు …

Read More »

‘జగన్ పాదయాత్ర కోసం పూలను పరిచిన మహిళలోకం

ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు పాదయాత్రను మొదలుపెట్టిన గొప్పవ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని కడప జిల్లా అధ్యక్షులు అమర్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆ మహానేత అడుగుజాడల్లోనే ఆయన తనయుడు, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. సీఎం కుర్చీలో కూర్చుని మూడున్నరేళ్లు గడుస్తున్నా.. చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన …

Read More »

చంద్ర‌బాబు చేసిన ఏకైక మంచి ప‌నిని మెచ్చుకున్న‌ జ‌గ‌న్..!

ఏపీ రాజ‌కీయాల‌ను శాసించిన దివంగ‌త మహానేత మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ బాట‌లో త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ అడుగులు ప్రారంభించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను.. ద‌గ్గ‌రుండి తానే స్వ‌యంగా తెలుసుకునేందుకు వైసీపీ అధినేన జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి పూనుకున్నారు. ఇక అందులో భాగంగానే జ‌గ‌న్ వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. జ‌గ‌న్ త‌న పాదయాత్ర ప్రారంభించే ముందు.. మొద‌ట‌గా వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన జ‌గ‌న్ కుటుంబసభ్యులతో కలిసి.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat