ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన దెందులూరు నియోజక వర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గత మూడున్నర ఏండ్లుగా ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నవిషయం విదితమే .తాజాగా ఆయన మరోసారి తన దాష్టీకాన్ని ప్రదర్శించారు. జిల్లాలోని ఏలూరు మండలం దెందులూరు నియోజకవర్గంలో మల్కాపురంలో ఎమ్మెల్యే చింతమనేని ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ క్రమంలో ఆయన స్థానిక వైసీపీ నేత తూతా నిరంజన్ ఇంటికి చేరుకున్నారు. అయితే …
Read More »Blog Layout
నవంబర్ 4న వైసీపీలోకి మాజీ సి.యం కొడుకు…. డిసైడ్
ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. తాజాగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫ్యాన్ పంచన చేరబోతున్నారు…విభజన ఎఫెక్ట్ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోలేకపోతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఉనికి కాపాడుకోలేకపోయిన హస్తం… రానున్న 2019ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని సీనియర్ నేతలు హస్తానికి బై చెప్పేస్తున్నారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ …
Read More »ఏపీ సీఎంగా జగపతి బాబు …
ప్రముఖ స్టార్ దర్శకుడు తేజ దర్శకత్వంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన వారసుడు ,హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ,యువరత్న బాలయ్య తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ కాబోతుంది అని కూడా ప్రకటించారు. దీనిలో నటించి నటినటుల గురించి వివరాలు ఇంతవరకు ప్రకటించలేదు .కానీ తాజాగా ఆ చిత్రంలోని రెండు …
Read More »వెంటనే వారిపై కేసు నమోదు చేయండి..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,మున్సిపల్ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఒకవైపు అధికారక కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్న కానీ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టు చేసే సమస్యలను పరిష్కరించడంలో మాత్రం దేశంలోనే ఉన్న రాజకీయ నేతలకంటే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు అనే సంగతి తెల్సిందే .ఇప్పటికే ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ నెటిజన్లు పోస్టు చేసిన పలు సమస్యలను పరిష్కరించి ఇటు నెటిజన్లు అటు ప్రజల …
Read More »ఎమ్మెల్యే వివేకానందగౌడ్కు సీఎం కేసీఆర్ పరామర్శ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేకానందగౌడ్ నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. ఇటీవలే వివేక్ మాతృమూర్తి కన్నుమూసిన విషయం విదితమే. ఇవాళ పదో రోజు కావడంతో సీఎం కేసీఆర్.. వివేక్ నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Read More »ఇంజనీరింగ్ విద్యార్థి పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకున్న……అమలాపాల్
పలువురు సెలెబ్రిటీలు, హీరోహీరోయిన్లు విదేశాలను నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకోవడం ఆనవాయితీ. అయితే, ఆ కార్లను తాము నివశించే రాష్ట్రాల్లో దిగుమతి చేసుకుంటే భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తమ బినామీల పేర్లపై, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిగుమతి చేసుకుంటుంటారు. ఆ కోవలోనే మలయాళ బ్యూటీ అమలాపాల్ ఓ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఈ కారుకు చెల్లించాల్సిన రూ.20 లక్షల పన్నును చెల్లించలేదు. …
Read More »ఆరోజు రోడ్డుపైన ఫినాయిల్ అమ్మిన వ్యక్తే…ఈరోజు జబర్దస్త్లో టాప్ కమెడియన్…
ఈటివీలో ప్రాసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం కొంతమంది కమెడియన్లకు ఎంత గుర్తింపు తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. ఖాళీగా ఉన్న కమెడియన్ల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది జబర్దస్త్. అంతేకాదు జబర్దస్త్ కమెడియన్లే ఈ విషయాన్ని చెబుతుంటారు. అప్పుల్లో ఉన్న తమకు జబర్దస్త్ ఎంతగానో ఆదుకుని చివరకు తాము తమ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా నిలబడేందుకు దోహదపడిందని చెబుతుంటారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర ఒకరు. చమ్మక్ చంద్ర 2010 సంవత్సరం నుంచి హైదరాబాద్ …
Read More »మీ దుస్తువులపై మరకలు పోవడంలేదా..?
సాధారణంగా కొత్త తువ్వాళ్లను ఉతికేటప్పుడు రంగుపోతుంది. అలా పోకుండా ఉండాలంటే, తువ్వాళ్లను మొదటిసారి ఉతికేటప్పుడు అర కప్పు ఉప్పు జత చేసిన నీళ్లలో నానబెడితే మంచిది .స్కెచ్ పెన్నుల గీతలు దుస్తుల మీద పడినప్పుడు, ముందుగా కాస్తంత నెయిల్పాలిష్ రిమూవర్ వేసి రుద్దాలి , ఆ తరవాత సబ్బుతో రుద్దితే ఆ మరకలు వెంటనే పోతాయి.బట్టలపై చాకొలేట్ మరకలు పడితే, ముందుగా కొద్దిగా బట్టల సోడా కలిపిన నీటిలో ఉంచి, …
Read More »గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నాం.. మంత్రి పద్మారావు
తెలంగాణ రాష్ట్రంలో 98 శాతం గుడుంబాను నిర్మూలించామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. గుడుంబా నిర్మూలన – పునరావాసంపై శాసనసభలో లఘు చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతామని సీఎం కేసీఆర్.. వరంగల్లో ప్రకటించిన విషయాన్ని పద్మారావు గుర్తు చేశారు. సీఎం ప్రకటన నాటి నుంచి నేటి వరకు గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. గుడుంబా …
Read More »ఆలం ఖాన్ కుటుంబానికి కేసీఆర్ పరామర్శ
ప్రముఖ పారిశ్రామికవేత్త అన్వర్ ఉలూమ్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ అధినేత నవాబ్ షా అలంఖాన్(96) గత సోమవారం కన్నుమూసిన విషయం విదితమే.ఈ క్రమంలో బర్కత్పురాలోని అలంఖాన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పరామర్శించారు.ఆయనతో ఉన్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. చిరకాలంగా సాగిన స్నేహం జ్ఞాపకాలను ఆయన కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు.. అల్ఫాహారం అందించారు. . …
Read More »