యాంకర్ రవి గురించి అందరికి బాగా తెలుసు. ఒకప్పుడు మా మ్యూజిక్, జెమినీ మ్యూజిక్లలో యాంకర్గా ఉండి బాగా పాపులర్ అయ్యాడు రవి. ఆ తరువాత యాంకర్ శ్రీ ముఖితో కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేసి తక్కువ కాలంలోనే బాగా ఫేమస్ అయ్యాడు. అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో వీరిపై కామెంట్లు బాగా ఎక్కువయ్యాయి. అవేమిటంటే.. టీవీ షోలల్లో యాంకరింగ్ చేస్తూ, ఒకరిని ఒకరు కవ్వించుకుంటూ, అప్పుడప్పుడూ హద్దులు …
Read More »Blog Layout
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ – జగన్ సంచలన నిర్ణయం ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రంలో మరో ఏడాదిన్నర సమయంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది .అసలు విషయానికి వస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న రాష్ట్రంలో అనంతపురం జిల్లా ధర్మవరం లో చేనేత కార్మికులు చేస్తోన్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా …
Read More »ఉదయం నుంచి రాత్రి వరకు ఏడుస్తూనే.. హెబ్బా పటేల్ – ఏం జరిగింది?
కుమారీ 21 ఎఫ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నది. అయితే, కుమారీ 21 ఎఫ్ తరువాత హెబ్బా పటేల్ నటించిన చిత్రాలు పరాజయపాలయినా.. తను నటించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం హీరో నిఖిల్తో నటించి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్లోకి వచ్చిందని అనుకున్నారంతా.. కానీ తరువాత తాను చేసిన రెండు సినిమాలు పరాజయపాలు కావడంతో, మళ్లీ …
Read More »ఓరుగల్లు నగర అభివృద్దిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవ, సంకల్ప బలంతో చారిత్రక వరంగల్ నగరం అభివృద్దికి కేరాఫ్ అడ్రస్ గా మారనుంది.ఈ నెల 22న వరంగల్ ఓఆర్ఆర్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం వరంగల్ ను హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. 1445 కోట్ల భారీ అంచనావ్యయంతో వరంగల్ చుట్టూ నాలుగు లేన్ల అవుటర్ రింగ్రోడ్ నిర్మాణం చేపడుతున్నది. 74 …
Read More »నువ్వు ఏంత అడిగితే అంత ఇస్తాం షాలిని…
అర్జున్ రెడ్డి చిత్రంలో హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన హీరోయిన్ షాలిని లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ పోస్టరును తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ కోసం కొన్నిచోట్ల బస్సులపై అంటించారు.ఈ పోస్టర్లను చూసిన కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు చింపేయడంతో ఆ చిత్రం క్రేజ్ ఆకాశమే హద్దుగా వెళ్లిపోవడం… సూపర్ హిట్ కావడం… జరిగిపోయింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు …
Read More »సాక్షి ఎఫెక్ట్ -టీడీపీ నేత అరెస్ట్ ..
ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు కొనసాగిస్తున్న అక్రమాలను ..అన్యాయాలను మనం చూస్తూనే ఉన్నాం .వీటిపై ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన శ్రేణులు ప్రజాక్షేత్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అలుపు ఎరగని పోరాటం చేస్తోన్నారు . ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నేత ,రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ అయిన గుడిసె దేవానంద్ ను పోలీసులు …
Read More »‘ఆక్వా’ ఆందోళన..పోలీసుల రాక.. ఒకరి మిస్సింగ్!
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పరిధిలోగల కంసాలబేతపూడిలో ఈ రోజు తెల్లవారు జామున నుంచి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబు సర్కార్ తుందర్రులో నిర్మించ తలపెట్టిన ఆక్వాపార్క్కు వ్యతిరేకిస్తూ.. ఆక్వాపార్క్ను ఇక్కడ్నుంచి తరలించాలని అక్కడి ప్రజలు దీక్షలు చేస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆక్వా పార్క్ను తరలించాలని కోరుతూ బాధితులలు చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అయితే, ఇప్పటి వరకు తమతోపాటు …
Read More »ఏపీ డీజీపీగా మళ్లీ సాంబశివరావు?
ఏపీ డీజీపీగా ప్రస్తుత డీజీపీ నండూరి సాంబశివరావునే కొనసాగించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. అయితే, డీజీపీ సాంబశివరావు డిసెంబర్లో రిటైర్డ్ కావాల్సి ఉండగా.. ప్రభుత్వ నిర్ణయంతో మరో రెండేళ్లపాటు డీజీపీగా కొనసాగనున్నారు. కాగా, సాంబశివరావు పనితీరు, సామాజికవర్గ కోణంలో భాగంగా డీజీపీగా మళ్లీ నియమించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు డిసెంబర్లో జారీ చేయనుంది ప్రభుత్వం.
Read More »చంద్రబాబుకు కేసీఆర్ కు మధ్య తేడా అదే -టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్
బాబు మోహన్ అంటే టక్కున గుర్తుకు వచ్చే డైలాగ్ “ఒక ముద్ద ఉంటే వెయ్యండమ్మో”తో తన ప్రస్తానాన్ని స్టార్ట్ చేసిన ఆయన అనతికాలంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు .ఆ తర్వాత ప్రముఖ నటుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాబు మోహన్ ఆ తర్వాత ఎమ్మెల్యేగా ,మంత్రిగా పనిచేశారు .ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ …
Read More »చంద్రబాబు పతనం మాతోనే..!
ఎన్నిసార్లు ఆక్వాపార్క్ను తరలించాలని చంద్రబాబు సర్కార్కు విన్నించినా.. తమ విన్నపాలను వినీ..విననట్టు పెడచెవిన పెడుతున్నారని, ప్రజాభిప్రాయాల ఇష్టానుసారం పాలన సాగించలేని చంద్రబాబు పతనం మాతోనే మొదలవుతుందని తుందుర్రు ఆక్వా బాధితులు.. చంద్రబాబు పాలనపై పెదవి విరుస్తున్నారు. ఆక్వాపుడ్ పార్కును వేరే ప్రాంతానికి తరలించాలని మూడేళ్లుగా కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదని, పైగా మహిళలను సైతం పోలీసుల ద్వారా దారుణంగా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆక్వాపార్క్ బాధితులు. చంద్రబాబు మాయమాటలు చెప్పి …
Read More »