Blog Layout

50 సీట్లకు తగ్గిన కేసీఆర్ సర్వే…లెక్క తప్పిన చిన్నారెడ్డి..!

2019 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 110 సీట్లు వస్తాయని తమ సర్వేలో తేలిందని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెల్సిందే..అప్పుడు వరుసగా ఉప ఎన్నికల్లో గెలిచిన ఊపులో టీఆర్ఎస్‌కు 110 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఇటీవల జరిగిన టీఆర్ఎస్వీ సమావేశంలో మరోసారి 2019 ఎన్నికల గురించి మాట్లాడారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీకి 80 సీట్లు వస్తాయని, ఇంకాస్త కష్టపడితే మిగిలిన …

Read More »

సమంత-నాగచైతన్యల‌కు.. ఊహించ‌ని స‌ర్ప్రైజ్‌.. ఎవ‌రిచ్చారో తెలుసా..!

సమంత, నాగచైతన్య వివాహ సమయానికి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సర్ ప్రైజ్ ఇచ్చారని స‌మాచారం. టాలీవుడ్ ప్రేమపక్షులు నాగచైతన్య, సమంతల వివాహం గోవాలోని డబ్ల్యూ హోటల్‌లో అక్టోబర్‌ 6న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కొత్త దంపతులకు సమంత, నాగచైతన్యకు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారని ఫిలిమ్ నగర్ …

Read More »

జిల్లాల విభజనతో అన్యాయం..రేవంత్ రెడ్డి ఫైర్..!

గత ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 11 న టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాల తెలంగాణగా విభజించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరింది. అయితే జిల్లాల పునర్విభజనను టీటీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు..రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని 5 మండలాలను వేరే జిల్లాలో కలిపింది..ఆ కోపం ఆయనకు ఇంకా చల్లారనట్లుంది.. కొత్త …

Read More »

నాడు స‌మంత‌.. నేడు ర‌కుల్‌..!

తెలుగులో అతి త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ర‌కుల్ ప్రీత్ సింగ్.. తెలుగు, తమిళ, భాషల్లో సినిమాలు చేసుకుంటూ హీరోయిన్‌గా బిజీగా వుంది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఓ ప‌థ‌కానికి ర‌కుల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిపోయింది. గ‌తంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతని తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మరో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ని …

Read More »

మరోసారి వార్తల్లోకి చంద్రబాబు -ఈసారి జపాన్ ను టార్గెట్ చేస్తూ టంగ్ స్లిప్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈసారి అట్లాంటి ఇట్లాంటి వార్తలతో కాదు ఏకంగా జపాన్ ను టార్గెట్ చేస్తూ మరి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడలో జరిగిన రామినేని ఫౌండేషన్ అవార్డుల ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీతి నిజాయితీలతో పని …

Read More »

అసలే త్రాగిన మైకం ..పైగా ఎమ్మెల్యే ..చూడండి అమ్మాయిలతో ఏమి చేస్తోన్నాడో ..?

ప్రస్తుతం ఏ రాజకీయ నాయకుడు ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానంలో ఉన్న ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుంటున్నారు .ఈ క్రమంలో బీహారు రాష్ట్రంలో గతంలో మిత్రపక్షంగా ఉండి రాష్ట్రాన్ని ఏలిన ఆర్జేడీ, జేడీయూ పార్టీలు విడిపోయిన తర్వాత ఒకరి పై మరొకరు బురద చల్లుకుంటున్నారు .దీనికోసం ఏ చిన్న అవకాశం వచ్చిన కానీ వదులుకోవడంలేదు . ఈ చిన్న సంఘటన దొరికిన కానీ దాన్ని పెద్దగా చేసి …

Read More »

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో.. తీర్పు ఇదేనా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా తేల్చింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారనడానికి ఆధారాలు లేవని న్యాయస్థానం పేర్కొంది. ఘజియాబాద్‌లోని దస్నా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుషి తల్లిదండ్రులు.. నుపూర్, రాజేష్ తల్వార్‌‌కు కేసు నుంచి ఊరట లభించింది. 2008 మే 16న నోయిడాలోని జలవాయి విహార్‌లో.. వారం రోజుల్లో పుట్టిన రోజు జరుపుకోవాల్సి …

Read More »

2019లో గెలుపు కోసం జగన్ సరికొత్త నినాదం..టీడీపీ గుండెల్లో వణుకు…!

అన్న వస్తున్నాడు..నవరత్నాలు తెస్తున్నాడు..అంటూ ప్రతి అక్కా, చెల్లెమ్మకు, అవ్వాతాతలకు, గ్రామాలకు వెళ్లి చెప్పండి అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ పార్టీ ప్లీనరీలో ఇచ్చిన పిలుపు ఏపీలో సంచలనం రేకెత్తించింది. జగన్ నవరత్నాల పథకాలపై ఏపీ అంతటా ప్రజల్లో సానుకూలత వ్యక్తం అయింది. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే చంద్రబాబులాగా కాకుండా విశ్వసనీయతకు మారుపేరైనా వైఎస్ వారసుడిగా జగన్ ఆ నవరత్నాల్లాంటి 9 పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతాడని ఏపీ …

Read More »

బాబుపై ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఫైర్ -ఈసారి కొంచెం కొత్తగా ..?

ఏపీలో ఇటీవల జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో వివాదస్పద వ్యాఖ్యల తర్వాత కొన్నాళ్ల పాటు మీడియాకు దూరంగా ఉన్న ఫైర్ బ్రాండ్ ,వైసీపీ ఎమ్మెల్యే రోజా మళ్లీ యాక్టివ్ అయ్యారు. మరోసారి టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని దద్దమ్మ చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ నిధుల కోసం …

Read More »

రాజుగారి గ‌ది-2.. సీరత్ బికినీ పోస్టర్ రిలీజ్‌..!

శ‌ర్వానంద్ రన్ రాజా రన్ మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది.. సీరత్ కపూర్. అయితే తను న‌టించిన తొలి చిత్రంతోనే హిట్ కొట్టిన సీర‌త్‌.. తర్వాత త‌న‌కు చాల ఆఫర్స్ వస్తాయని అనుకుంది కానీ అమ్మడి కోరిక తీరలేదు. మధ్య లో రెండు సినిమాలు వచ్చినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాకపోయేసరికి అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఓంకార్ రాజుగారి గది-2 ఛాన్స్ ఇచ్చాడు. ఈ మూవీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat