ప్రముఖ యాంకర్ మల్లిక అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లిక చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. మహేష్బాబు కథానాయకుడిగా నటించిన ‘రాజకుమారుడు’ సహా పలు చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. 1997-2004 మధ్యకాలంలో పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ యాంకర్గా అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. వివాహానంతరం నటనకు దూరమయ్యారు. నేడు ఆమె …
Read More »Blog Layout
బాత్రూం లో మొబైల్ ఫోన్ వాడుతున్నారా?… ఈ వార్త మీకోసమే
బాత్రూం లో మొబైల్ ఫోన్ వాడుతున్నారా?… ఐతే ఈ వార్త మీకోసమే ఈ మధ్య జనాలు స్మార్ట్ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేక పోతున్నారు. చివరికి టాయ్లెట్కి వెళ్లేటప్పుడు కూడా స్మార్ట్ఫోన్ తీసుకెళ్తున్నారు. అయితే అలా తీసుకెళ్లడం వల్ల డయేరియా, మూత్ర సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టాయ్లెట్లో ఉండే సింకులు, నల్లాలు, బేసిన్ల మీద ఇశ్చిరియా కొలై, క్లాస్ట్రీడియం డిఫిచిలే …
Read More »అనుష్కకి ట్రీట్మెంట్.. కారణాలు ఇవే..!
సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. వరుస విజయాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమెకు వచ్చిన అన్ని మంచి సినిమాలు ఇంకా ఏ హీరోయిన్ కూడా దక్కలేదనే చెప్పాలి. జేజమ్మగా తన ఉగ్రరూపం చూపించింల్ అనుష్క.. సరోజగా పిచ్చెక్కించింది. రుద్రమదేవిగా కత్తి పట్టి కదనరంగంలో దూకిన స్వీటీ.. దేవసేనగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో క్రేజ్ను సంపాదించింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె ఊసే …
Read More »వర్షం పడుతుందని ఓ ఇంటి ముందు నిలబడిన మహిళ.. ఆ ఇంట్లోనే కామాంధుడు
మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. తాజాగా వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ(48)పై రాజేంద్రనగర్ ఉప్పర్పల్లికి చెందిన మరో గిరిజన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా.. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలో నివాసముండే తన కుమారుల వద్దకు వచ్చింది. శనివారం సాయంత్రం …
Read More »జనసేన మరో ప్రజారాజ్యం కాబోతుందా…!
ఉమ్మడి ఏపీలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సంచలనం రేపింది. సరిగ్గా 2009 ఎన్నికలకు 9 నెలలకు ముందు చిరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల నుంచి పోలోమంటూ ప్రజారాజ్యంలో చేరారు..వారితో పాటు పరకాల ప్రభాకర్ లాంటి కోవర్టులు కూడా చేరి పార్టీని ముంచి పోయారు. అయితే ఎన్నికలకు ముందు సీట్లు కేటాయింపు గందరగోళంగా మారింది.చిరు ఛరిష్మాతో అవలీలగా అధికారంలోకి వస్తామని కలలు కన్న …
Read More »తిరుపతిలో పట్టపగలు నడి రోడ్డు మీద దారుణ హత్య
తిరుపతి పట్టణంలో సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిని రోడ్డుపై దారుణంగా నరికి చంపారు. పెద్దకాపువీధికు చెందిన సత్యనారాయణ వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి కత్తులతో నరికి పరారయ్యారు. గమనించిన స్ధానికులు రక్తపు మడుగులో పడిఉన్న సత్యనారాయణను రుయా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. సత్యనారాయణ గోవిందరాజస్వామి ఆలయం పక్కన ఒక ప్రైవేట్ లాడ్జిని నడిపేవాడు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల …
Read More »నిర్మాతని బండబూతులు తిట్టిన ప్రముఖ హీరో..!
సినిమా రంగంలో ఒకప్పుడు కెప్టన్ ఆఫ్ది షిప్ అంటే నిర్మాతే.. అయితే రాను రానూ నిర్మాతల పరిస్థిరి క్యాషియర్ స్థాయికి దిగజారింది. ఓ సినిమా తెరకెక్కించాలంటే ముందుగా నిర్మాత కావాలి.. ఆయనతోనే సినిమా మొదలు అవుతుంది. సినిమా హిట్ అయినా కాకపోయినా దానిని తట్టుకునేది నిర్మాతే. అలంటి నిర్మాతను పచ్చి బూతులు తిట్టాడు అగ్ర హీరో. కేవలం బడ్జెట్ ఎక్కువ అవుతుందని కాస్త షెడ్యూల్ తగ్గిద్దామని అన్నాడట ఆ నిర్మాత. దీంతో …
Read More »కమల్ – రజనీల పై చారు హాసన్ సంచలనం..!
విశ్వ నటుడు కమల్హాసన్ నవంబర్ ఏడున తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజల సపోర్ట్ ఎలా ఉంటుందో తెలియదు కీనీ.. కుటుంబ సభ్యల మద్దతు మాత్రం పెద్దగా లేదనే చెప్పాలి. ఇటీవల ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ సోదరుడు చారుహాసన్ తన తమ్ముడు రాజకీయ భవితవ్యంపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో …
Read More »చిరంజీవి అంటే ఎవరో నాకు తెలియదు..ప్రభాస్
బాహుబలిలో నటించాక ప్రభాస్ ఖ్యాతి ప్రపంచానికి విస్తరించింది. తెలుగు సినిమా స్టామినా ఏంటో తెలుగు హీరో స్థాయి ఏంటో యావత్ సినీ ప్రపంచానికి తెలియజేసిన సినిమా బాహుబలి. ఈ చిత్రానికి తన నటనతో ప్రాణం పోశాడు ప్రభాస్. అయితే తాను ఎంత ఎదిగినా ప్రభాస్లో కించిత్ గర్వం కూడా ఎవరికీ కనిపించదు. సినీ పరిశ్రమలో తనకంటే పెద్ద స్థాయిలో ఉన్నవారినైనా, క్రిందిస్థాయిలో ఉన్నవారినైనా డార్లింగ్ అని ఆప్యాయంగా పిలుస్తూ అందరికీ …
Read More »పేదలకు పెన్నిధి సీఎం రిలీఫ్ ఫండ్…ఎమ్మెల్యే దాస్యం
ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయి..ఆయా నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకున్న వారికి స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఆర్థిక సాయానికి సంబంధించి చెక్లు ప్రభుత్వం అందజేస్తుంది. ఈ నేపద్యంలోఈ రోజు వరంగల్ పశ్చిమ శాసనసభ సభ్యులు దాస్యం వినయ …
Read More »