ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, పీవీ సింధు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.25 లక్షల విరాళం అందజేశారు. ఆమె ఇటీవల బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ కార్యక్రమంలో భాగంగా సింధు రూ.25 లక్షల మొత్తం బహుమతిగా గెల్చుకున్నారు. అయితే వాటిని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలని భావించిన సింధు ఆ మొత్తాన్ని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా …
Read More »Blog Layout
నోట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుప్పలుగా..ఎందుకు పడేశారు? ఎవరు పడేశారు?
పెద్దనోట్ల రద్దు సందర్భంగా రూ.500.. రూ.1000 నోట్లను ముక్కలు ముక్కలు చేసేయటం.. గుట్టలు గుట్టలుగా పోసేసి కాల్చేసిన వైనం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. పెద్దోళ్ల ఇళ్లల్లో దాచేసిన నోట్ల కట్టల్ని ఏం చేసుకోవాలో తెలీక.. అలా అని బయటకు తీసుకొస్తే వచ్చే చిక్కులకు భయపడి కాల్చేయటం కనిపించింది. ఇదిలా ఉంటే.. చలామణిలో ఉన్న వంద రూపాయిల నోట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుప్పలుగా పడేసిన వైనం ఇప్పుడు …
Read More »కాపు మంత్రిని బలిపశువును చేయబోతున్న చంద్రబాబు.. పచ్చపత్రికలో కథనం…!
అవసరానికి వాడుకుని తీరా అవసరం తీరాకా విసిరిపారేసే చంద్రబాబు కరివేపాకు సిద్ధాంతానికి మరో ఏపీ మంత్రి బలి కాబోతున్నాడు..చంద్రబాబు తన కరివేపాకు సిద్దాంతంలో భాగంగా తన చుట్టూ ఉన్న తెలుగు తమ్ముళ్లలో ఎవరినైనా వదిలించుకోవాలంటే వెంటనే ఆయనకు స్వామిభక్తిని ప్రదర్శించే అను`కుల` పత్రికలు రంగంలోకి దిగుతాయి..మొన్నటి వరకు సచ్ఛీలుడిగా కనిపించిన సదరు వ్యక్తి అవినీతికి పాల్పడుతున్నట్లు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజల్లో పార్టీ పరువు తీస్తున్నట్లు, చంద్రబాబుకు తలపోటుగా తయారయ్యాడని, సదరు …
Read More »కనిగిరిలో మరో రేప్ ఆటెంట్… వరుసకు చెల్లెలయ్యే అమ్మాయిపై
వరుసకు చెల్లెలయ్యే ఎనిమిదేళ్ల బాలికపై వికృతంగా ప్రవర్తించాడో కామాంధుడు. రాత్రి వేళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను వివస్త్రను చేసి అత్యాచారం చేయబోయాడు. ఆమె సహకరించక పోవడంతో చెంపపై గట్టిగా కొట్టాడు. బాలిక ఏడ్పు విని ఇరుగుపొరుగు వారు వచ్చారు. అది చూసి నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కనిగిరిలో చోటుచేసుకుంది.బాధితురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనిగిరి నగర పంచాయతీలోని కాశిరెడ్డినగర్ చెందిన …
Read More »హైదరాబాదీ మటన్ మసాలా తయారుచేసే విధానం ..?
హైదరాబాద్ లో బిర్యానికి ఎంత పేరుందో అందరికి విదితమే .ఈ క్రమంలో హైదరాబాదీ మటన్ మసాలాకి ఇంకా డిమాండ్ ఉంది .అసలు ఇది ఎలా తయారుచేస్తారో తెలుసుకుందామా ..? కావలసినవి: మటన్: అరకిలో, ఉల్లిపాయలు: రెండు, నూనె: 3 టేబుల్స్పూన్లు, అల్లం వెల్లుల్లి: టేబుల్స్పూను, ఉప్పు: రుచికి సరిపడా, కారం: టేబుల్స్పూను, పసుపు: అరటీస్పూను, దనియాలపొడి: టేబుల్స్పూను, జీలకర్రపొడి: టీస్పూను, టొమాటోలు: రెండు, పెరుగు: కప్పు, కొత్తిమీర తురుము: 2 …
Read More »పైనాపిల్ మిల్క్షేక్ ఎలా తయారుచేస్తారో తెలుసా ..?
పైనాపిల్ మిల్క్షేక్ ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం .. కావల్సినవి: తాజా అనాస పండు రసం – రెండు కప్పులు, దాల్చినచెక్క పొడి – అర చెంచా, తేనె – రెండు టేబుల్స్పూన్లు, చల్లటి పాలు – అరకప్పు, చల్లటి పెరుగు – కప్పు. తయారీ: ముందుగా తేనె, పాలు, పెరుగు మిక్సీలోకి తీసుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి అనాసపండు రసం, దాల్చినచెక్క పొడి కలిపి గ్లాసుల్లోకి తీసుకుంటే చాలు.
Read More »ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం..
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలను బలితీసుంది మరో వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెం సమీపంలోని బ్రహ్మాల కాలనీ వద్ద బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో శీలం సత్యవతి (45) మృతి చెందింది. ఆమె భర్త శీలం రెడ్డియ్య తలకు తీవ్ర గాయమై విషమ పరిస్థితిలో ఉన్నాడు. నల్లజర్ల మండలం చోడవరానికి చెందిన భార్యాభర్తలు రెడ్డియ్య, సత్యవతి కుమారుడితో కలిసి కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో …
Read More »కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన హరీష్రావు
రేపటి నుంచి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లాల పర్యటనను సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నారాయణ్ఖేడ్లో సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీష్రావు పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.
Read More »హైదరాబాద్ లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ మహా నగరం లో భారీ వర్షం మరోసారి ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షానికి వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. చాదర్ఘాట్, మలక్పేట్, కోఠి, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, బహదూర్ పుర, రాజేంద్ర నగర్, శంషాబాద్, అత్తాపూర్, గండిపేట, శివరాంపల్లి, జూబ్లిహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్లలో భారీ వర్షం పడుతోంది. ఆబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బేగం బజార్, సుల్తాన్ బజార్ తో పాటు పలు ప్రాంతాల్లో …
Read More »శృంగార ఉత్పత్తుల వినియోగదారుల్లో అనంతపురం ఎన్నో స్థానం…తెలుసా
భారత్ లాంటి సాంప్రదాయ దేశంలో బూతు గురించి ఓపెన్గా మాట్లాడేందుకు తటపటాయిస్తుంటారు. తెగించి ఎవరైనా మాట్లాడితే వాళ్లను తేడాగా చూడటమే కాదు.. తీవ్ర విమర్శలతో ఏకీపడేస్తుంటారు. అయితే బయటికి కనిపించకపోయినా అంతర్గాతంగా శృంగారం పట్ల మనోళ్లకు ఎంత మక్కువ ఉందో తెలియజేసే ఓ సర్వే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దట్స్ పర్సనల్ అనే సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. శృంగార ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఆ కంపెనీ …
Read More »