ఐర్లాండ్లోని ఓ పాఠశాలలో దెయ్యం ప్రవేశించింది. ఎవ్వరూ లేని సమయంలో పాఠశాలలోకి వెళ్లిన ఆ దెయ్యం విద్యార్థులు లాకర్లలో వుంచిన పుస్తకాలను విసిరివేసింది. లాకర్లను కదిలించింది. మూసి వుంచిన లాకర్లలో గల వస్తువులను బయటికి తోసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐర్లాండ్లోని కార్గ్ నగరంలో 1828వ సంవత్సరం నిర్మించబడిన పాఠశాల ఒకటి వుంది. ఈ పాఠశాలలో అనేక మంది విద్యార్థులు విద్యను …
Read More »Blog Layout
కర్పురంతో ఎవరూ చూడకుండా మీ ఇంట్లో ఇలా చేస్తే అద్బుతాలు జరుగుతాయట
సహజంగా అందరు ధనవంతుడు కావాలని అందరు కోరుకుంటారు. అయితే ఆ ధనం ఎలా సంపాదించాలో తెలియక సతమతం అవుతుంటారు. నిరంతర శ్రమ, పట్టుదల, మొక్కవోని దీక్ష ఉంటేనే డబ్బు సంపాదించడం సాధ్యమవుతుంది. కాని చాలా మంది దీనికి లక్ కూడా తోడు కావాలని నమ్ముతారు. సిరి సంపదలు సమకూరాలంటే అదృష్టం ఉండాలనే వారే దాదాపు అందరూ. అయితే డబ్బు సంపాదించుకునేందుకు, దానిని నిలబెట్టుకునేందుకు వివిధ పద్దతులను ఫాలో అవుతుంటారు. కొందరు …
Read More »ఉత్తర దిశగా తలను పెట్టి నిద్రించకూడదట.. ఎందుకో తెలుసా..?
నిద్ర అనేది అందరికీ ఆవశ్యకమే. నిద్ర పోతేనే శరీరం ఉత్తేజంగా మారుతుంది. మళ్లీ పని చేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. శరీరం మరమ్మత్తులు చేసుకుంటుంది. అయితే ఇంత వరకు ఓకే. కానీ తలను ఓ దిక్కుకు పెట్టి నిద్రించే విధానంలో చాలా మంది తేడా చూపిస్తున్నారు. దీంతో వాస్తు దోషం ఏర్పడుతోంది. అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే వాస్తు పరంగా అసలు తలను ఏ దిక్కు పెట్టి …
Read More »అఖిల ప్రియ ,బ్రహ్మనందరెడ్డికి చంద్రబాబు బిగ్ షాక్ ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ చదరంగంలో ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో తెల్సినంతగా ఎవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన తన రాజకీయం కోసం ఎంతగా అయిన తెగిస్తాడు .ఇది ప్రతిపక్షాలు చేసే ప్రధాన ఆరోపణ .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తో సహా పలువురు ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు ఆకర్శించుకోవడానికి మంత్రి …
Read More »మేధావులకు సాధారణంగా ఉండే 15లక్షణాలు.. ఇవి మీలో ఉన్నాయా..!
మేధావులకు కొన్ని సహజమైన, సాధారణ లక్షణాలుంటాయట. వీటి గురించి చెబితే ఓసి.. ఇవేనా? అంటారు. కాని.. వాటిని అందరూ ఆచరించలేరు. ఆయా లక్షణాలను తూచ తప్పకుండా పాటించే వారిని, ఇంకా సింపుల్ ఫై చేసి చెప్పాలంటే తమ సహజ నైజంగా మార్చుకున్న వారు సమాజంలో ఖచ్చితంగా మేధావులుగా గుర్తింపు పొందుతారట. మేధావులకు మాత్రమే ఉండే లక్షణాలు కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. మేధావులన గానీ అన్నీ మంచి లక్షణాలు ఉండాలనేం లేదు.. …
Read More »మీ చేతిలో ఉన్న రేఖలతో మీకు పెళ్లి ఎప్పుడు అవుతుందో ఇలా తెలుసుకోవచ్చట..!
సాముద్రిక శాస్రంప్రకారం చేతిరేఖలద్వారా భవిష్యత్తుని తెలుసుకోవచ్చట. అయితే మీ చేతిలోని ఒక రేఖ మాత్రం భవిష్యత్తుకి సూచిక కాకపోయినా.. కాని రాబోయే రోజుల్లో వచ్చే మార్పులను ముందే చెప్పేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జీవితంలో జరిగే అనేక సంఘటనలపై మాత్రం దీనిప్రభావం ఉంటుందట. పురాతన కాలంలో చేతి వేళ్లు, రేఖలు, వాటి పరిమాణం, పొడవును బట్టి భవిష్యత్తు తెలుసుకోవడానికి సాముద్రిక శాస్రాన్ని ప్రమాణికంగా తీసుకునేవారు. చేతిలోని వివిధ రేఖలు జీవితంలో జరగబోయే …
Read More »కానిస్టేబుల్…..గుట్టురట్టు
తనను పుట్టింట్లో వదిలేసి మరో యువతితో ఉన్న కానిస్టేబుల్ భర్తను పట్టించింది ఓ భార్య. ఈ సంఘటన శనివారం ప్రహ్లాదపురంలో చోటు చేసుకుంది. తాను తప్పుచేయలేదని, స్నేహితురాలు తన సమస్యను చెప్పుకునేందుకు ఇంటికి వస్తే కుట్రపన్ని అక్రమ సంబంధం అంటగట్టారని గాజువాక ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రసాద్ అంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆరిలోవకు చెందిన కె.ప్రసాద్, దుర్గలకు 2014లో వివాహమైంది. రెండేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. …
Read More »టీడీపీకి బాబుకు అత్యంత సన్నిహితుడు గుడ్ బై …
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఆయన .నాడు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ విశ్వ విఖ్యాత నటుడు అయిన ఎన్టీఆర్ మీద హైదరాబాద్ మహానగరంలో లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అప్పటి వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు విసిరాడు అనే ఆరోపణలు ఉన్న తెలంగాణ ప్రాంత సీనియర్ మాజీ మంత్రి ,గవర్నర్ …
Read More »తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణ రాష్టంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రెండు వేర్వేరు శాఖల్లో 257 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ శనివారం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి ఇచ్చిన వాటిలో జైళ్లశాఖలో 238, అటవీశాఖలో 19 పోస్టులు ఉన్నాయి. జైళ్లశాఖలో డిప్యూటీ జైలర్లు-15, అసిస్టెంట్ మ్యాట్రన్ -2, వార్డర్ (పురుష)-186, వార్డర్ (మహిళ)- 35 ఖాళీలు ఉన్నాయి. అటవీశాఖలో 19 అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులు ఉన్నాయి. కొలువుల …
Read More »తొలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా విజయఢంకా…
ఈ రోజు రాంచీ లో ఆసీస్తో జరిగిన తొలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా విజయఢంకా మోగించింది. మొదట టాస్ గెలిచిన టీంఇండియా ఆసిస్ కు బ్యాటింగ్ అప్పజేప్పడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 18.4 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అయితే మధ్యలో వర్షం కారణంగా దాదాపు గంటన్నరపాటు మ్యాచ్కు అంతరాయం కలిగింది. దీంతో డక్వర్త్లూయిస్ ప్రకారం భారత్కు 6 ఓవర్లలో …
Read More »