Blog Layout

టీంఇండియా ,ఆసీస్ ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డు..

రాంచీ లో నేడు టీంఇండియా ,ఆసీస్ ల మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. తొలుత టాస్‌ నెగ్గిన టీంఇండియా సారథి కోహ్లీ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆ జట్టు 18.4 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 118 పరుగులు చేసిన క్రమంలో వర్షం అంతరాయం కలిగించింది. టై(0), జంపా(4) క్రీజులో ఉన్నారు.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ 8 పరుగుల వద్ద కెప్టెన్‌ …

Read More »

ప్రతిపక్షాలకు రేవంత్ పిలుపు ..

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే ,ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు .ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై చేసిన కామెంట్ల గురించి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇక నుండైన జరిగే ప్రతి ఎన్నికల్లో కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ మనస్పర్థలు వీడి ఒక్క తాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాల మధ్య ఉన్న బలహీనతలనే కేసీఆర్‌కు బలంగా …

Read More »

ఏడ్చే మగాళ్ళనే ఆడవారు బాగా …?

ప్రస్తుత రోజుల్లో ‘కాకా.. వాడి కండలు… సిక్స్‌ ప్యాక్‌… ఫ్రెంచ్‌ గడ్డం… మస్త్‌ మ్యాన్లీరా వాడు! అమ్మాయిలు క్యూ కట్టేస్తారు. నేనూ వాడిలా హీరో లెక్క మారిపోవాలి. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.’ అని పాకెట్‌ మనీ అంతా ఖర్చు చేస్తున్నారు. అంత కాస్ట్లీ కంగారక్కర్లేదు. పురుష లక్షణాలకు కొత్త నిర్వచనాన్నిస్తున్నారు నేటి తరం అమ్మాయిలు. మ్యాన్లీ మాత్రమే కాదంటూ సున్నితత్వాన్నీ కోరుకుంటున్నారు. ఒక  సంస్థ చేసిన సర్వేలో తేలిందేమంటే ఏడ్చే మగాడి …

Read More »

‘వైఎస్సార్‌’ గురించి చెప్పినందుకు పీవీ సింధుకు రూ.25లక్షలు..!

 భారత్‌తోపాటు విదేశాల్లో సైతం విపరీతంగా ప్రాచుర్యం పొందిన టీవీ కార్యక్రమం ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’  తొమ్మిదో సీజన్‌ ఇటీవలే ప్రారంభమైంది. అన్ని సీజన్లలాగే తాజా సీజన్‌ కూడా అద్భుతమైన రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. వీకెండ్స్‌, స్పెషల్‌ డేస్‌లో ప్రసారమయ్యే ఎపిసొడ్లలో పలువురు సెలబ్రిటీలు సందడిచేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. శుక్రవారం ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్‌లో ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ప్రశ్నలకు సమాధానాలిచ్చి రూ.25 లక్షలు గెల్చుకున్నారు. కాగా, ఆమెకు 25 …

Read More »

పోలీస్‌ శాఖకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్…

ముఖ్యమంత్రి కేసీఆర్  పోలీస్‌శాఖకు తీపి కబురు అందించారు ..  పోలీస్‌శాఖలో పదోన్నతులకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పోలీసు అధికారుల పదోన్నతి అంశం ఓ కొలిక్కి వచ్చినట్లైంది. పోలీసు అధికారుల పదోన్నతుల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతిభవన్ లో న్యాయశాఖ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులతో దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఏకంగా 275 మందికి …

Read More »

ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ కు నోబెల్ పురస్కారం ..!

దాదాపు మూడేళ్ల పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా పనిచేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ సెప్టెంబర్‌ 4, 2016న పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆర్థికవేత్త అయిన రాజన్‌ ఈ రంగంలో ఎన్నో అధ్యయనాలు చేశారు. పుస్తకాలు కూడా రాశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని చికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కార గ్రహీతల రేసులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ …

Read More »

భావోద్వేగానికి గురైన సమంత

మూడు ముళ్ల బంధంతో మెట్టినింటికి వెళుతున్న సమయంలో ప్రతి ఆడపిల్ల భావోద్వేగానికి గురౌతుంది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉన్నా సరే.. తల్లిదండ్రులకు దూరమౌతున్నందుకు మనస్సులోతుల్లో బాధగానే ఉంటుంది. కథానాయిక సమంత కూడా ఇలానే భావోద్వేగానికి గురయ్యారు. పెళ్లి పీటలపై ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఆ క్షణంలో తీసిన ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.‘ఈ ఫొటో గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. నిన్న తీసిన షాట్‌ ఇది. …

Read More »

ఆ పోస్టులను తక్షణమే భర్తీ చేయండి… కేసీఆర్ ఆదేశం

తెలంగాణ  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చారు. అన్ని శాఖల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల వివరాలు సేకరించి.. వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలున్న అభ్యర్థులు ఆయా వర్గాల్లో ఉన్నప్పటికీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఉండటం అన్యాయమన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్ కలిసి ఇకపై ప్రతీ నెలా చివరి …

Read More »

కొత్త జిల్లాల ప్రకారమే డీఎస్సీ…సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర౦లో  జిల్లా కేడర్ పోస్టులకు కొత్త జిల్లాలే ప్రతిపాదిక అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, జోనల్ వ్యవస్థ, రాష్ట్రపతి ఉత్తర్వులు, తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. జిల్లా కేడర్ పోస్టులను కొత్త జిల్లాల ప్రతిపాదికనే నియమించాలని సీఎం నిర్ణయించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా కొత్త …

Read More »

ఎల్బీనగర్ చౌరస్తా మూసివేత…

హైదరాబాద్‌లో పలు కూడళ్లలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి యూ టర్న్ పద్దతి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో  రేపటి నుంచి ఎల్బీనగర్ కూడలిని మూసివేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. యూ టర్న్ పద్దతిని ఎల్బీ నగర్ చౌరస్తాలో రేపటి నుంచి అమలు చేయనున్నట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. మెట్రో రైలు, స్కైవే పనులు జరుగుతున్నందున్న ఎల్బీనగర్ కూడలి మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. ఎల్బీనగర్ కూడలిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat