Blog Layout

అన్ని తానై నడిపించిన ఎంపీ బాల్క సుమన్…!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో శ్రీరాంపూర్ డివిజన్‌లో ఊహించినట్టే జరిగింది. తెలంగాణ అన్నంగిన్నె లాంటి సింగరేణి కార్మికులు తమ ఇంటి సంఘానికి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగులేని మెజార్టీతో మరోసారి గుర్తింపు హోదా ఖరారైంది. ప్రత్యర్థులంతా ఒక్కటై కూటమి కట్టినా.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. టీబీజీకేఎస్ బాణం గుర్తు దూసుకుపోయింది..కార్మికులంతా సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ అధ్యక్షురాలు ఎంపీ కవితల వెంటే నిలిచారు.దీనిలో భాగంగా శ్రీరాంపూర్ …

Read More »

పీకే ఫ్యాన్స్‌కి షాక్‌.. ప‌వ‌న్‌ మూడ‌వ భార్యకి కూడా.. వేరే పెళ్లి చేసుకునే హక్కుంది..!

పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణూ దేశాయ్‌.. తాను మరో పెళ్లి చేసుకునే ఆలోచన గురించి చర్చించిన వెంటనే కొందరు పవన్ ఫ్యాన్స్ ఉన్మాదంతో ఊగిపోయారు. ఆమె పెళ్లి చేసుకుంటే అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయని విపరీతమైన లాజిక్ ఉపయోగించి మ‌రీ కామెంట్లు చేశారు. తన అభిమాన హీరో మాత్రం ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్న అంగీకరించిన అభిమానులు అతని మాజీ భార్య చట్టప్రకారం విడాకులు తీసుకున్నాక కూడా వేరే పెళ్ళికి అభిమానులు …

Read More »

స్త్రీలు కుంకుమ ఎందుకు ధరించాలి..!

కుంకుమతో ఎర్రెర్రగా బొట్టుపెట్టుకోవడం ఇప్పుడు బాగా తగ్గిపోయినా.. పండుగలూ, పబ్బాలప్పుడు వాడుతూనే ఉన్నాం. మహిళలు కుంకుమ ఎందుకు ధరించాలంటే … భర్త ఉన్నాడు అనడానికి, ఆమెకు పెళ్ళి అయ్యిందని తెలపడానికి సంకేతంగాను నుదుటున కుంకుమ ధరించాలి.పెళ్ళైయిన ప్రతి స్త్రీ తప్పకుండా నుదుటున కుంకుమ ధరించాలి అని సాక్షాత్తు ఆ జగన్మాత అయినా పార్వతీ దేవి ఆజ్ఞాపించారని మన పురాణాలు చెబుతున్నాయి.చూచి చూడగానే కొంచం పెద్దబొట్టు పెట్టుకుని స్త్రీ కనబడగానే, మనకు …

Read More »

అమ్మాయి శవాన్ని సంచిలో మూటగట్టుకొని.. బైక్‌పై తీసుకొచ్చి.. కూకట్‌పల్లి చెరువులో

డిగ్రీ విద్యార్థిని దారుణంగా హత్యకు గురికావడం కూకట్‌పల్లి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. సౌమ్య అనే 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని కృష్ణయ్య అనే వ్యక్తి శుక్రవారం దారుణంగా హతమార్చాడు ‘నా మరదలిని చంపేశాను..’ అంటూ ఓ యువకుడు వచ్చి లొంగిపోయిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. అతడు చెప్పినట్లుగా సంబంధిత యువతి మృతదేహం ఆచూకీ లభించకపోవడంతో కేసు వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. లొంగిపోయిన …

Read More »

గోవాలో సందడి సందడిగా జ‌రిగిన సమంత.. నాగచైతన్యల పెళ్లి..!

అక్కినేని నాగచైతన్య- సమంతల పెళ్లి శుక్రవారం గోవాలో సందడి సందడిగా సాగింది. నిత్యం చాలా గంభీరంగా ఉండే దగ్గుబాటి సురేష్ బాబు కూడా ఈ పెళ్లిలో స్టెప్పులు వేశారంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత హంగామాతో సాగిందో. అక్కినేని.. దగ్గుబాటి, సమంతలకు చెందిన కుటుంబ సభ్యులు.. పరిమిత సంఖ్యలో మిత్రులతోనే ఈ పెళ్లి జరిగింది. శుక్రవారం రాత్రి 11.52 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి సంప్రదాయబద్దంగా సాగింది …

Read More »

రేణూదేశాయ్ మ‌ళ్ళీ పెళ్లి.. ఎవర్నో తెలుసా..?

పవన్ క‌ళ్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణుదేశాయ్ పై అనేక‌మైన గాసిప్పులు పుట్టుకొచ్చాయి. ప‌వ‌న్‌తో విడాల‌ కోసం రేణూ భారీగా డబ్బులు తీసుకుందని, ఆ డబ్బుతోనే సినిమాలు తీస్తోందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అంతేకాదు తాను మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నానని ఓ సంచలన విషయం కూడా చెప్పారు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ రేణు పై సోష‌ల్ మీడియాలో ర‌కార‌కాల కామెంట్లు చేస్తూ పోస్టులు …

Read More »

పెళ్లి వైడుక‌లో ఇదే హైలెట్‌.. సమంతతో పోటా పోటీగా డాన్స్ చేస్తున్నసురేష్ బాబు..!

టాలీవుడ్ క్యూట్ ల‌వ‌ర్స్ నాగ‌చ‌కైత‌న్య‌-స‌మంత‌లు పెళ్లి శుక్ర‌వారం రాత్రి 11 గంటల 52 నిమిషాలకు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. మొద‌ట హింధూ ప‌ద్ద‌తిలో చైత‌న్య‌.. సమంత మెడలో మూడుముళ్లు వేశాడు. శ‌నివారం మ‌రోసారి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ తతంగం సాయంత్రం 5.30 నుంచి షురూ కాబోతోంది. ఇక మొదటి రోజు పెళ్లి వేడుకలో చాలా విశేషాలు చోటుచేసుకున్నాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు రెండూ ఎలాంటి అమరికలు లేకుండా …

Read More »

దేశంలోనే లాజిస్టిక్ హబ్‌కు కేంద్రంగా హైదరాబాద్..!

దేశంలోనే లాజిస్టిక్ హబ్‌కు కేంద్రంగా హైదరాబాద్ మారనుందని అదేవిధంగా దక్షిణ భారత దేశానికి గేట్ వే గా మారనుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. బాటసింగారంలో లాజిస్టిక్ పార్క్‌కు మంత్రి కేటీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ బూరనర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా …

Read More »

లాజిస్టిక్ పార్క్ లకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన..!

తెలంగాణ   రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరుకులను దిగుమతి చేసుకొనేందుకు రెండు లాజిస్టిక్స్ పార్కులను పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేసారు . హైదరాబాద్ – విజయవాడ హైవేపై రూ.35 కోట్ల వ్యయంతో బాటసింగారంలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఒకటి, నాగార్జున సాగర్ హైవేపై రూ.20కోట్లతో మంగళ్ పల్లిలో 20 ఎకరాల్లో మరో పార్క్ ను నిర్మిస్తున్నారు. పబ్లిక్ – ప్రైవేట్ (PPP) …

Read More »

పరిటాల రవి కొడుకు పెళ్లికి వెళితే త‌ప్పా… సీఎం కేసీఆర్

తెలంగాణ‌ రాష్ట్ర౦లో  టీడీపీ పార్టీ అడ్రస్ లేకుండా పొయింది అని  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. అయినా, ఇక్క‌డున్న కొంద‌రు టీడీపీ నేత‌లు రోజూ ఆరోప‌ణ‌లు చేస్తున్నారని  వారిపై మండిప‌డ్డారు. టీడీపీ దివంగ‌త నేత ప‌రిటాల ర‌వి కుమారుడి పెళ్లికి కేసీఆర్ వెళ్లిన అంశంపై విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా.. ప‌రిటాల రవి త‌న‌కు చాలా మంచి మిత్రుడని అన్నారు. మిత్రుడి కొడుకు పెళ్లికి వెళితే త‌ప్పేంటి? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. గతంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat